శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని (RGIAని) విస్తరించాలని ఎయిర్పోర్టు నిర్వహణ సంస్థ యోచిస్తోంది. RGIA నిర్వహణను జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ చూస్తోంది. విస్తరణ కోసం మూడేళ్లలో రూ.14 వేల కోట్లను ఖర్చుచేయనుంది. ఈ మేరకు ఒక ఇంటర్నల్ డాక్యుమెంట్లో తెలిపింది. ప్రస్తుతం ఉన్న టెర్మినల్ను విస్తరించడంతోపాటు మరో టెర్మినల్, రన్వేను...
సామాజిక మాధ్యమం రెడిట్ బ్రాండ్ అంబాసిడర్గా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ వ్యవహరించనున్నారు. ఇకపై తన అభిప్రాయాలను, మ్యాచ్ల విశ్లేషణలను, తనకే సొంతమైన కంటెంట్ను ఈ వేదికగా అభిమానులతో పంచుకుంటారు. ఇండియాతోపాటు ఇతరత్రా మార్కెట్ల కోసం క్రియేట్ చేసే కొత్త మార్కెటింగ్ ప్రచార ప్రకటనల్లో సచిన్ టెండుల్కర్ కనిపిస్తారు.
రెడిట్తో జట్టు కట్టడపై సచిన్...
ఏటీఎమ్లలో వంద, రెండు వందల నోట్ల లభ్యత పెరిగింది. ఏటీఎమ్లలో ఆ డినామినేషన్ నోట్లను సెప్టెంబర్ 30లోపు మరింత ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంచాలని ఆర్బీఐ ఏప్రిల్లో ఆదేశించింది. ఈ ఆదేశాలను దశల వారీగా అమలుచేయాలని అన్ని బ్యాంకులకు, వైట్ లేబుల్ ఏటీఎమ్ ఆపరేటర్లకు సూచించింది. సెప్టెంబర్ 30 నాటికి 75 శాతం ఏటీఎమ్లలో...
పశ్చిమాసియా ఉద్రిక్తతలే కారణం
ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా ముడి చమురు ధరలకు రెక్కలొచ్చాయి. ఈ ప్రభావం ప్రపంచంలోని అన్ని దేశాలతోపాటు ఇండియన్ ఆయిల్ మార్కెట్ పైన, గ్యాస్ కంపెనీల పైన పడే అవకాశం ఉంది. ముడి చమురు ధర ఇప్పుడు బ్యారెల్కు 73 నుంచి 74 డాలర్లు పలుకుతోంది. అయినా ఆయిల్ మార్కెట్ కంపెనీల...
హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోలుకు రూ.150 కోట్లు సాయం చేయండి
ఆక్వా ఎగుమతులపై సుంకాల భారం తగ్గించేలా అమెరికాతో చర్చించండి
మ్యాంగో పల్ప్పై జీఎస్టీ తగ్గించండి
*పామాయిల్పై దిగుమతి సుంకం తగ్గింపుపై పునరాలోచన చేయండి
*క్యాంప్ కార్యాలయంలో జరిగిన భేటీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కోరిన సీఎం చంద్రబాబు.
*అమరావతి, జూన్ 15:* రాష్ట్రంలోని వివిధ వాణిజ్య పంటలు, ఆక్వా...
విజయవంతంగా ముగిసిన లాటరీ ప్రక్రియ
రంగారెడ్డి జిల్లా నార్సింగి అడ్రస్ కన్వెన్షన్ హాల్లో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 24 నూతన బార్లకు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నవారికి లాటరీ నిర్వహించారు. కమిషనర్ సి.హరికిరణ్ ఆధ్వర్యంలో బార్ల దరఖాస్తుదారుల సమక్షంలో జరిగిన ఈ డ్రా ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని...
మహిళల ఆరోగ్య సంరక్షణ సేవలను విస్తరించడంలో భాగంగా, ఫెర్నాండెజ్ హాస్పిటల్ బోగులకుంటలో నూతన అవుట్పేషెంట్ క్లినిక్ను ప్రారంభించింది.
ఈ క్లినిక్ ఫెర్నాండెజ్ హాస్పిటల్ ప్రధాన ఆసుపత్రికి సమీపంలోనే ఉంది. ఇది నగర నడిబొడ్డున మహిళలు, శిశువులు, చిన్నారులకు అత్యుత్తమ వైద్య సేవలను అందిస్తుంది.
ఈ కొత్త క్లినిక్లో అన్ని ప్రత్యేక అవుట్పేషెంట్ సౌకర్యాలు ఒకే చోట లభిస్తాయి....
కేంద్ర ప్రభుత్వ యోచన
ఆన్లైన్ చెల్లింపులపై ముఖ్యంగా యూపీఐ పేమెంట్లపై ఛార్జీ వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రూ.3 వేల కన్నా ఎక్కువ మొత్తంలో చేసే లావాదేవీలపై రుసుములు విధించాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. బ్యాంకులకు, పేమెంట్ గేట్వే సంస్థలకు సపోర్ట్ చేసేందుకు ఈ దిశగా పరిశీలన చేస్తోంది. మర్చెంట్ డిస్కౌంట్...
మహిళా వ్యాపారవేత్తలు, ఆవిష్కర్తల కోసం
మహిళల మార్గదర్శక సమూహమైన దేవి(Dewi).. తమ లోగోను లాంఛనంగా ఆవిష్కరించింది. Dewiకి ఫుల్ఫామ్.. డైనమిక్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉమెన్ ఇన్నోవేటర్స్. లోగో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇవాళ (జూన్ 10 మంగళవారం) జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ తల్లి గుడిలో నిర్వహించారు. డాక్టర్ నీలిమ వేముల స్థాపించిన ఈ సంస్థ.. ఎపెక్స్ చైర్పర్సన్ సత్యవతి ప్రసన్న...
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి వాణినగర్లో ఆదర్శ టీవీఎస్ షోరూమ్ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. మల్కాజిగిరి ప్రాంతంలో కొత్త ద్విచక్ర వాహనాలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డీలర్ ఆదర్శ సత్యనారాయణ ఈ షోరూమ్ను ఏర్పాటు చేశారు. ఇది ప్రారంభం కావడంతో ఇకపై వినియోగదారులకు టీవీఎస్ వాహనాలు దగ్గరలోనే అందుబాటులో ఉండనున్నాయి....
కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...