Thursday, September 19, 2024
spot_img

బిజినెస్

మళ్ళీ పెరిగిన బంగారం ధర

బంగారం ధర మళ్ళీ పెరిగింది.సోమవారం బంగారం ధర రూ.270కి పెరిగింది.హైదరాబాద్ తో పాటు విజయవాడ,వైజాగ్,బెంగుళూరు,ముంబై 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.64700 కాగా 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.70580 వద్ద ఉన్నాయి.ఆదివారంతో పోలిస్తే సోమవారం ధరలు రూ.250 నుండి రూ.270 కి పెరిగింది.

అశోకా వన్ మాల్‌లో బిగ్ ఆటో ఎక్స్‌పో ప్రారంభం

ఎక్స్‌పోలో హర్ష టయోటా, పిపిఎస్ వోక్స్‌వ్యాగన్,మహీంద్రా వంటి ప్రముఖ ఆటోమోటివ్ బ్రాండ్‌లు… ఆసక్తి చూపిస్తున్న ఔత్సాహికులు దేశంలోని ప్రముఖ రేడియో నెట్‌వర్క్‌లలో ఒకటైన బిగ్ ఎఫ్.ఎం కూకట్‌పల్లిలోని అశోకా వన్ మాల్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ ఆటో ఎక్స్‌పోను ప్రారంభించినట్లు ప్రకటించింది.ఈ ఈవెంట్‌లో విభిన్న కార్ బ్రాండ్‌లు సరికొత్త మోడల్‌లు, ఆవిష్కరణలను ప్రదర్శిస్తున్నారు. ఇందులో ప్రముఖంగా...

లెనోవో ‘బ్యాక్ టు కాలేజ్’ ఆఫర్లు

లెనోవో వారి ల్యాప్ టాప్ లు మరియు డెస్క్ టాప్ లపై ఆగస్టు 18,2024 వరకు ప్రత్యేకమైన బ్యాక్-టు-కాలేజ్ ఆఫర్లతో అద్భుతమైన విద్యా సంవత్సరానికి సిద్ధం సిద్దంచేయబడింది. మీ అసైన్మెంట్లను పూర్తి చేయడానికి మీకు నమ్మదగిన పరికరం సృజనాత్మక ప్రాజెక్టుల కోసం శక్తివంతమైన పనితీరు లేదా మీ కళాశాల జీవితంలో ప్రకాశించడానికి అత్యున్నత సాంకేతిక...

రాయల్ఓక్ ఫర్నిచర్ స్టోర్‌ వారి బిగ్ ఫ్రీడమ్ సేల్‌

భారతదేశంలోని ప్రముఖ ఫర్నిచర్ బ్రాండ్ రాయల్ఓక్ ఫర్నిచర్ తమ బ్రాండ్ యొక్క అత్యధికంగా అమ్ముడవుతున్న కంట్రీ కలెక్షన్ నుండి ప్రేరణ పొంది కరీంనగర్‌కు పునరుద్ధరించిన ఇంటీరియర్స్‌ను తీసుకోని వస్తున్నట్టు తెలిపింది.కస్టమర్‌లు మలేషియా, ఇటాలియన్,అమెరికన్ మరియు ఎంపరర్ ఆఫర్‌ల ద్వారా అంతర్జాతీయ సొబగులు సొంతం చేసుకోవచ్చని పేర్కొంది.రాయల్ఓక్ 10,000 పైగా ఫర్నిచర్ మరియు గృహాలంకరణ వస్తువులపై...

బాలిక సాధికారతతో ప్రగతిశీల సమాజం

బీబీజీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మల్లికార్జున్ రెడ్డి ప్రగతి శీల సమాజానికి బాలిక సాధికారత అవసరం ఉందని బిల్డింగ్ బ్లాక్ గ్రూప్ (బీబీజీ) ఎంవీ చైర్మన్,మేనేజింగ్ డైరెక్టర్ మల్లికార్జున్ రెడ్డి తెలిపారు.శుక్రవారం జన్మదినాన్ని పురస్కరించుకొని బేగంపేటలోని దేవనార్ బ్లైండ్ స్కూల్‌లో 'ప్రేరణ' కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బాలికలు తమ సామర్థ్యాలను నిరూపించుకుంటున్నారని చెప్పారు.సరైన...

తగ్గుముఖం పట్టిన బంగారు ధరలు

బంగారం ధరలు మళ్ళీ తగ్గాయి.గత రెండు రోజుల్లో ఏకంగా రూ.1310 వరకు తగ్గింది.గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,500 గా,24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,270 గా ఉంది.

స్వచ్ఛమైన ప్లాటినంతో ఎవారా ఆభరణాలు

వర్షకాలపు వేళ మీ శైలిని ప్రేరేపించడం కోసం స్వచ్ఛమైన ప్లాటినంతో తయారుచేయబడిన ఆభరణాలను ఎవారా అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ కలెక్షన్,95 శాతం స్వచ్ఛమైన ప్లాటినంతో తయారు చేయబడిందని తెలిపింది.సహజమైన తెల్లటి మెరుపు,ఖచ్చితమైన పనితనంతో ఈ ఆభరణాలు మరింత ఆకర్షణీయంగా మారుస్తాయని వెల్లడించింది.సున్నితమైన పెండెంట్‌లు,సొగసైన బ్రాస్‌లెట్‌లు ప్రతి డిజైన్ సాధారణ విహారయాత్రలు,అధికారిక సందర్భాలలో పరిపూర్ణతను జోడిస్తాయని వెల్లడించింది. చక్కదనం,వ్యక్తిత్వం...

తీపికబురు అందించిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్

ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ తమ ప్రయాణికులకు తీపికబురు అందించింది.77వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని ఫ్రీడం సెల్ పేరుతో కొత్త ఆఫర్ ను తీసుకొచ్చింది.ఈ ఆఫర్ ద్వారా రూ.1947 కే టికెట్ ధరను నిర్ణయించింది.ఆగస్టు 05 లోపు టికెట్స్ బుక్ చేసుకున్నవారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ పేర్కొంది.

మరో భారీ సెల్ కి సిద్ధమైన అమెజాన్

మరో భారీ సెల్ కి అమెజాన్ సిద్ధమైంది.ఆగష్టు 06 నుండి ఆగష్టు 11 వరకు అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ నిర్వహించనుంది.ప్రైమ్ కస్టమర్స్ కి 06వ తేదీ అర్ధరాత్రి నుండి,సాధారణ కస్టమర్స్ కి మధ్యాహ్నం నుండి ఈ సెల్ ను అందుబాటులోకి తీసుకోని వస్తున్నట్టు అమెజాన్ వెల్లడించింది.

సీఎన్జీ స్కూటర్ పై దృష్టి పెట్టిన టీవీఎస్

సీఎన్జీ బైక్స్ పై టీవీఎస్ దృష్టిపెట్టింది.సీఎన్జీతో నడిచే స్కూటర్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు టీవీఎస్ సన్నాహాలు చేస్తుంది.ఇప్పటికే ప్రపంచంలోనే సీఎన్జీతో నడిచే బైక్ ను ఆవిష్కరించి అందరిని దృష్టి ని మళ్లించింది బజాజ్.ఇప్పుడు ఇదే కోవలోకి టీవీఎస్ కూడా రాబోతుంది.ప్రత్యామ్నాయ ఇంధనం పై పనిచేసే టీవీఎస్ కంపెనీ,సీఎన్జీ సాంకేతికతను అభివృద్ధి చేసింది.ఇందులో భాగంగానే...
- Advertisement -spot_img

Latest News

అక్టోబర్ 02 నుండి పాఠశాలలకు దసరా సెలవులు

అక్టోబర్ 02 నుండి 14వరకు దసరా సెలవులు 15న తిరిగి ప్రారంభంకానున్న పాఠశాలలు ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ సంధర్బంగా రాష్ట్రంలోని పాఠశాలలకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు...
- Advertisement -spot_img