Friday, September 20, 2024
spot_img

బిజినెస్

ఎంపిక చేసిన బైక్స్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించిన హీరో

ఎంపిక చేసిన మోటారు సైకిళ్ళు,స్కూటర్ల ధరలని పెంచుతున్నట్లు ప్రకటించిన హీరో మోటో కార్ప్ జులై 01 నుండి అమల్లోకి కొత్త ధరలు మోటార్ సైకిల్ లేదా స్కూటర్ పై రూ.1500 చొప్పున ధరలను పెంచుతున్నట్లు ప్రకటించిన హీరో మోటో కార్ప్ ఇన్పుట్ ధరలు పెరగకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటునట్టు ప్రకటించిన హీరో మోటో కార్ప్ పెరగనున్న హీరో స్ప్లెండర్,హీరో పాషన్...

మరో రెండు ఉత్పత్తులను గ్లోబల్ గా లాంచ్ చేసిన “రియల్ మీ”

రియల్ మీ అనేది భారత యువత కి ఒక పేరుగాంచిన బ్రాండ్.రెండు మంచి ఉత్పత్తులని గ్లోబల్ గా శుక్రవారం లాంచ్ చేసింది. దీని ఫ్లాగ్ షిప్ జిటి సిరీస్ కి మరియు ఏఐవటి విభాగానికి రియల్ మీ జిటి 6 ,ఏ ఐ ఫ్లాగ్ షిప్ కిల్లర్ మరియు రియల్ మీ బడ్స్ ఎయిర్...

వై.సిరీస్ వివో వై.58 5జీ ని విస్తరించిన వివో

సిరీస్‌లో మొదటిసారిగా 6000 ఎం.ఎ.హెచ్ బ్యాటరీ స్టైలిష్ స్మార్ట్‌ఫోన్ 50 ఎంపి ఎఐ పోర్ట్రెయిట్ కెమెరాతో వస్తుంది అన్ని ఎల్.సి.డి డిస్ప్లేలలో సెగ్మెంట్ యొక్క ప్రకాశవంతమైన సూర్యకాంతి ప్రదర్శన వివో,వినూత్న గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్, గురువారం భారతదేశంలో వై.58 5జిని ప్రారంభించడంతో వై సిరీస్ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది.స్మార్ట్‌ఫోన్ ఆకర్షణీయమైన రంగులతో కూడిన స్టైలిష్ ప్రీమియం వాచ్ స్టైల్ డిజైన్‌ను...

త్వరలో మార్కెట్ లోకి హ్యుందాయ్‌ క్రెటా ఎలక్ట్రిక్‌ వెహికిల్స్

ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) ఆఖరి వచ్చే ఏడాది జనవరి-మార్చి వరకు 4 ఎలక్ట్రిక్ వెహికిల్స్ మాడళ్లను మార్కెట్ లోకి విడుదల చేసే ఆలోచనలో హ్యూందాయి మోటార్ ఇండియా (హెచ్‌ఎంఐఎల్‌) ఉంది.మార్కెట్ రెగ్యులేటర్ సెబికి దాఖలు చేసిన పబ్లిక్ ఇష్యూ పేపర్స్ లో ఆ విషయాన్ని వెల్లడించింది.ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రానిక్ వెహికిల్స్ వినియోగం రోజురోజుకు...

పెన్నా సిమెంట్ ను కొనుగోలు చేసిన అంబుజా సిమెంట్

ఆదాని గ్రూప్ కు చెందిన అంబుజా సిమెంట్ , పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్‌ ను రూ.10,422 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేస్తోంది.ప్రస్తుతం ఈ ఇండస్ట్రీ హైదరాబాద్ నుండి కార్యకలాపాలు కొనసాగిస్తుంది.ఇక నుంచి అంబుజా సిమెంట్స్ కు మిలియన్ తన్నుల వార్షిక సిమెంట్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని అందిస్తుంది.ఈ కొనుగోలుతో అదానీ గ్రూప్ దక్షిణాది రాష్ట్రాలతో...

అందుబాటులోకి సామ్ సంగ్ గెలాక్సీ ఏఐ సిరీస్

గెలాక్సీ ఏఐ సిరీస్ విక్రయాలను ప్రారంభించినట్లు సామ్ సంగ్ వెల్లడించింది.ఈరోజు నుండి ఏపీ,తెలంగాణలోని అన్నీ బిగ్ సి షోరూంస్ లో ఈ సిరీస్ అందుబాటులో ఉందని సామ్ సంగ్ ఫౌండర్ బాలు చౌదరి పేర్కొన్నారు.ఈ మొబైలు ధర రూ.39,999 ఉందని తెలిపారు.ఈ మొబైల్ లో అత్యంత అధునాతన ఫ్యూచర్లు అందుబాటులో ఉన్నాయని, 50 ఎంపీ...

రెజమ్ థెరపీతో అత్యాధునిక చికిత్స

యశోద హాస్పిటల్స్ సోమాజీగూడా యూరాలజీ విభాగంలో తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా "రేజం వాటర్ వేవర్ థెరఫీ"ని విజయవంతంగా నిర్వహించింది.గత కొన్ని వారాలుగా మూత్ర విసర్జన సమయంలో విపరీతమైన నొప్పి,అసౌకర్యం మరియు ఇబ్బందులను భరిస్తున్న కామారెడ్డికి చెందినా 68ఏళ్ల రైతు,యస్. అంజా గౌడ్ కి ఈ అత్యాధునిక వైద్య ప్రక్రియను మే 28న విజయవంతంగా నిర్వహించబడింది.ఈ...

ఎయిర్ టెల్ సరికొత్త ప్లాన్

ఎయిర్ టెల్ మరో కొత్త ప్లాన్ ను అమల్లోకి తీసుకొని వచ్చింది.35 రోజుల వ్యాలిడితో కొత్త ప్లాన్ ను అమల్లోకి తెచ్చింది.ఈ ప్లాన్ ధర రూ.289.ఈ ప్లాన్ లో ఆన్ లిమిటెడ్ కాల్స్, ఎస్.ఎం.ఎస్ లను పొందుపర్చినట్టు ఎయిర్ టెల్ పేర్కొంది.ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్స్,300 ఎస్.ఎం.ఎస్ సేవలతో ప్రజల్లోకి వస్తుంది.ఎక్కువ డేటా...

సెక్యూర్‌ఐస్ 11వ బ్యాచ్ 12 ఆగస్టు 2024న ప్రారంభం

భారతదేశంలో సైబర్‌ సెక్యూరిటీ ల్యాండ్‌స్కేప్ ప్రమాదకరంగా పెరుగుతోంది. 2023లో, యునైటెడ్ స్టేట్స్ మరియు బ్రెజిల్‌ల వెనుక అత్యధిక ప్రమాద సంఘటనలు జరిగిన మొదటి మూడు దేశాలలో భారతదేశం ఒకటి.ఈ డిజిటల్ యుగంలో సైబర్‌ సెక్యూరిటీ యొక్క సంక్లిష్టతలు మరియు ప్రభుత్వాలు, కార్పొరేషన్‌లు మరియు వ్యక్తులు ఎదుర్కొంటున్న సవాళ్లు మిమ్మల్ని ఆకర్షిస్తుంటే, చదువుతూ ఉండండి!సైబర్ క్రైమ్‌లు...

గిర్నార్ ఎలివేట్ సమ్మిట్ 2024 లో 30 కంపెనీలు

గిర్నార్ ఎలివేట్ సమ్మిట్ 2023 అద్భుతమైన విజయాన్ని అనుసరించి, కార్‌దేఖో గ్రూప్ తన రెండో ఎడిషన్ - గిర్నార్ ఎలివేట్ సమ్మిట్ 2024ను నిర్వహించింది.షార్క్ ట్యాంక్ ఇండియా, అమిత్ జైన్ పెట్టుబడి పెట్టిన 30 కంపెనీలకు సాధికారత కల్పించడానికి ఈ రెండు రోజుల ఈవెంట్ జూన్ మొదటి వారంలో జైపూర్‌లోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img