వర్షకాలపు వేళ మీ శైలిని ప్రేరేపించడం కోసం స్వచ్ఛమైన ప్లాటినంతో తయారుచేయబడిన ఆభరణాలను ఎవారా అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ కలెక్షన్,95 శాతం స్వచ్ఛమైన ప్లాటినంతో తయారు చేయబడిందని తెలిపింది.సహజమైన తెల్లటి మెరుపు,ఖచ్చితమైన పనితనంతో ఈ ఆభరణాలు మరింత ఆకర్షణీయంగా మారుస్తాయని వెల్లడించింది.సున్నితమైన పెండెంట్లు,సొగసైన బ్రాస్లెట్లు ప్రతి డిజైన్ సాధారణ విహారయాత్రలు,అధికారిక సందర్భాలలో పరిపూర్ణతను జోడిస్తాయని వెల్లడించింది.
చక్కదనం,వ్యక్తిత్వం...
ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ తమ ప్రయాణికులకు తీపికబురు అందించింది.77వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని ఫ్రీడం సెల్ పేరుతో కొత్త ఆఫర్ ను తీసుకొచ్చింది.ఈ ఆఫర్ ద్వారా రూ.1947 కే టికెట్ ధరను నిర్ణయించింది.ఆగస్టు 05 లోపు టికెట్స్ బుక్ చేసుకున్నవారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ పేర్కొంది.
మరో భారీ సెల్ కి అమెజాన్ సిద్ధమైంది.ఆగష్టు 06 నుండి ఆగష్టు 11 వరకు అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ నిర్వహించనుంది.ప్రైమ్ కస్టమర్స్ కి 06వ తేదీ అర్ధరాత్రి నుండి,సాధారణ కస్టమర్స్ కి మధ్యాహ్నం నుండి ఈ సెల్ ను అందుబాటులోకి తీసుకోని వస్తున్నట్టు అమెజాన్ వెల్లడించింది.
సీఎన్జీ బైక్స్ పై టీవీఎస్ దృష్టిపెట్టింది.సీఎన్జీతో నడిచే స్కూటర్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు టీవీఎస్ సన్నాహాలు చేస్తుంది.ఇప్పటికే ప్రపంచంలోనే సీఎన్జీతో నడిచే బైక్ ను ఆవిష్కరించి అందరిని దృష్టి ని మళ్లించింది బజాజ్.ఇప్పుడు ఇదే కోవలోకి టీవీఎస్ కూడా రాబోతుంది.ప్రత్యామ్నాయ ఇంధనం పై పనిచేసే టీవీఎస్ కంపెనీ,సీఎన్జీ సాంకేతికతను అభివృద్ధి చేసింది.ఇందులో భాగంగానే...
బీబీజీ చైర్మన్, ఎండీ మల్లికార్జున రెడ్డి
బాలికలకు నాణ్యమైన విద్య అందలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ (బీబీజీ) చైర్మన్,మేనేజింగ్ డైరెక్టర్ ఎంవీ మల్లికార్జున రెడ్డి తెలిపారు.బీబీజీ టాలెంట్ ఫ్యాక్టరీ అవార్డుల వేడుక నార్సింగిలో ఓం కన్వెన్షన్ లో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ నటి రాశి సింగ్ చేతుల మీదుగా అవార్డులు అందజేశారు.బీబీజీ...
మార్కెట్ లోకి ఎలక్ట్రిక్ స్కూటర్ సీఈ 04 ని అందుబాటులోకి తీసుకొచ్చింది బీఎండబ్ల్యూ.ఈ స్కూటర్ ధర రూ.14.90 లక్షలు ఉంటుందని..కేవలం 2.6 సెకండ్స్ లో 50 కిలోమీటర్ వేగాన్ని అందుకుంటుందని,గంటకు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకోపోతుందని బీఎండబ్ల్యూ పేర్కొంది.బుకింగ్స్ చేసుకున్నవారికి సెప్టెంబర్ నుండి డెలివరీ చేస్తామని వెల్లడించింది.
మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు.దింతో ఒక్కసారిగా బంగారం,వెండి ధరలు భారీగా తగ్గిపోయాయి.బడ్జెట్ ప్రవేశపెట్టిన 2 గంటల్లోనే బంగారం ధరలు రూ.3 వేల రూపాయలు తగ్గాయి.బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు 10 గ్రాముల బంగారం ధర రూ.72,838 ఉండగా,బడ్జెట్ ప్రవేశపెట్టక రూ.68,500కి చేరింది.కొన్ని గంటల వ్యవధిలోనే 10 గ్రాముల పై రూ.4,218...
కర్ణాటకలో 'ఫోన్ పే'పై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.ఇటీవల కర్ణాటకలో ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్ కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి,తర్వాత వెనక్కి తగ్గింది.అయితే ప్రైవేట్ రంగంలో స్థానిక రిజర్వేషన్ను ఫోన్పే వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ వ్యతిరేకిస్తూ ట్వీట్ చేశారు.దీంతో కన్నడ ప్రజలు ఫోన్ పే బాయ్కాట్కు పిలుపునిచ్చారు.సోషల్ మీడియాలో ఫోన్ పేకు వ్యతిరేకంగా పోస్టులు...
భారతదేశంలోని ప్రముఖ ఫర్నిచర్ బ్రాండైన "రాయల్ ఓక్ ఫర్నిచర్" గుంటూరులో కొత్త స్టోర్ను ప్రారంభించింది.వినియోగదారుల సంపూర్ణ ఫర్నిచర్ అవసరాలకు ఏకీకృత పరిష్కారంగా ఈ స్టోర్ రుపొందించబడిందని నిర్వాహకులు తెలిపారు.తమ కలల ఇంటిని సులభంగా సృష్టించుకోవడానికి అంతిమ గమ్యస్థానంగా ఈ స్టోర్ ఉపయోగపడుతుందని వెల్లడించారు.గుంటూరు నివాసితులకు అద్భుతమైన అంతర్జాతీయ ఫర్నిచర్ ను ఎంచుకునే అవకాశం అందించటంతో...
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్.పి.సి.ఎల్) మంగళవారం స్వర్ణోత్సవ వేడుకలను జరుపుకుంది.దాదాపు 5.5 లక్షల చెట్లను నాటడం ద్వారా పర్యావరణ సుస్థిరత పట్ల దాని నిబద్ధతను ఈ కార్యక్రమంలో హైలైట్ చేసింది. 'పంచతత్వ కా మహారత్న' అనే థీమ్తో జరిగిన ఈ కార్యక్రమంలో,గత 50 ఏళ్లలో (హెచ్..పి.సి.ఎల్) పునాది మరియు వృద్ధికి ప్రతీకగా నిలిచిన...