ఫలితాల్లో 33.98 శాతం అభ్యర్థుల ఉత్తీర్ణత
1,37,429 మంది హాజరు
30,649 మంది అభ్యర్థులు క్వాలిఫై
వివరాలు వెల్లడించిన విద్యాశాఖ
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్-2025 ఫలితాలు విడుదలయ్యాయి. సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా విడుదల చేశారు. జూన్ 18 నుంచి 30 వరకు నిర్వహించిన పరీక్షకు 1,37,429 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ ఫలితాల్లో 33.98 శాతం అభ్యర్థులు...
2,200 మందికి పైగా పట్టభద్రులకు డిగ్రీల ప్రదానం
సాధించిన విజయాలను, ఉన్నత ఆశయాలను, అద్భుతమైన చదువులను వేడుక చేసుకుంటూ.. అనురాగ్ యూనివర్సిటీ 2వ కాన్వొకేషన్ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో 2,260 మందికి పైగా విద్యార్థులకు పట్టాలు అందించారు. కుటుంబ సభ్యులు, యూనివర్సిటీ పెద్దలు, ముఖ్య అతిథులు, అధ్యాపకుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది....
ప్రారంభించనున్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
ఇంజనీర్స్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్త సంస్థ అయిన ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా నూతనంగా నియమితులైన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల కోసం ఇండక్షన్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరుకానున్నారు....
607 పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్
ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 607 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి ఇచ్చినట్టు ఇచ్చినట్టు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీజీఎంహెచ్ఎఆర్బీ) సెక్రటరీ గోపీకాంత్రెడ్డి తెలిపారు. మల్టీ...
ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రస్ట్ టెస్ట్-2025 ఫలితాలు ఇవాళ (జూన్ 25 బుధవారం) విడుదలయ్యాయి. వీటిని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ‘ఎక్స్’లో రిలీజ్ చేశారు. వివరాలను సెట్ చైర్మన్ ప్రొఫెసర్ అప్పారావు, కన్వీనర్ ప్రొఫెసర్ పీసీ వెంకటేశ్వర్లు తిరుపతిలో వెల్లడించారు. 25 వేల 688 మంది రిజిస్టర్ చేసుకోగా 88.60 శాతం...
రక్షణ శాఖ పరిధిలోని హెవీ వెహికిల్స్ ఫ్యాక్టరీ(హెచ్వీఎఫ్)లో 1850 జూనియర్ టెక్నీషియన్ పోస్టులను ఏడాది కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించేందుకు ప్రకటన విడుదలైంది. పనితీరును బట్టి కాంట్రాక్ట్ వ్యవధిని మూడేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంది. మొత్తం 20 రకాల పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు 2025 జూన్ 28 నుంచి జులై 19లోపు ఆన్లైన్లో అప్లై...
నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్
శ్రీ సత్యసాయి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా డేటా ఇంజినీర్ కోర్సు ప్రకటన విడుదలైంది. శ్రీ సత్యసాయి సేవా సంస్థ నిరుద్యోగ యువత కోసం శ్రీ సత్యసాయి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఉచిత డేటా ఇంజనీర్ కోర్సును అందిస్తోంది. ఈ కోర్సుకు 2022-2025 మధ్య BSc, MSc, B.Tech,...
సేవ్ ద గర్ల్ చైల్డ్ ఆధ్వర్యంలో చేయూత
సేవ్ ద గర్ల్ చైల్డ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఆశా కిరణ్ చిల్డ్రన్ హోం విద్యార్ధినీలకు వారి చదువుకు సంబంధించిన పుస్తకాలు, పెన్నులు ఇతర సామాగ్రి అందించారు. వీరికి చంచల్ గూడ జైలు ఎస్పీ శివ కుమార్ పర్యవేక్షణలో ఈ సంస్థ పనిచేస్తుంది. ఈ కార్యక్రమానికి సంస్థ సభ్యులు...
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(NPCIL)లో 337 మందికి ఏడాది అప్రెంటీస్ (శిక్షణ) ఇచ్చేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో ట్రేడ్ అప్రెంటీస్ 122 వేకెన్సీలు, డిప్లొమా అప్రెంటీస్ 94 ఖాళీలు, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ 121 సీట్లు ఉన్నాయి. 2025 జులై 21లోపు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. ట్రేడ్ అప్రెంటీస్లకు నెలకు రూ.7700, డిప్లొమా...
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ 6180 టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సౌత్ సెంట్రల్ రైల్వేలో 89 పోస్టులు, రైల్ కోచ్ ఫ్యాక్టరీలో 47 ఖాళీలు, రైల్ వీల్ ఫ్యాక్టరీలో 36 ఉద్యోగాలు ఉన్నాయి. 2025 జూన్ 28 నుంచి జులై 28 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఒక అభ్యర్థి...
కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...