Thursday, September 19, 2024
spot_img

కెరీర్ న్యూస్

నిరుద్యోగులకు గుడ్ న్యూస్,పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

నిరుద్యోగులకు ఎస్.ఎస్.సి శుభవార్త అందించింది.కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 8326 ఎం.టీ.ఎస్,హవల్దార్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది.దేశంలో గుర్తింపు పొందిన వివిధ బోర్డుల నుంచి పదోతరగతి లేదా మెట్రిక్యులేషన్‌ కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు అర్హులు.ఇంగ్లీష్ తో పాటు తెలుగు,ఉర్దూ భాషల్లో కూడా ఈ...

పదోతరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల

తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి.పరీక్షల్లో 46,731 మంది విద్యార్థులు పరీక్షా రాయగా 34,126 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.రీకౌంటింగ్,రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి జులై 08 వరకు అవకాశం కల్పించారు.విద్యార్థులు అధికార వెబ్ సైట్ లో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు

హుస్నాబాద్ లో నిర్వహించిన మెగా జాబ్ మేళ విజయవంతం

మేళకు నిరుద్యోగుల నుండి విశేష స్పందన మేళలో పాల్గొన్న 60 పైగా కంపెనీలు 5225 మందికి ఉద్యోగాలు కల్పించిన వివిధ కంపెనీలు ఉద్యోగాలు పొందిన వారికి కలెక్టర్ తో కలిసి ఆర్డర్స్ కాపీలుఅందజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గంలో యువజన సర్వీసుల శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించిన మెగా జాబ్ మేళకు విశేష...

నిరుద్యోగులకు గుడ్ న్యూస్,18,799 పోస్టులను భర్తీ చేయనున్న రైల్వే

నిరుద్యోగులకు మరో శుభవార్త అందించింది ఆర్.ఆర్.బీ భోపాల్.దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో 18,799 ఏఎల్పీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆర్.ఆర్.బీ ప్రకటనలో తెలిపింది.దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 5,696 ఏఎల్పీ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది.ప్రకటించిన పోస్టులను పెంచాలని మరో ప్రకటన విడుదల చేసింది.మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని,ఏమైనా సందేహాలు...

ఈ నెల 24 నుండి 29 వరకు గురుకుల హాస్టల్ వార్డెన్ పరీక్షలు

గురుకుల విద్యాసంస్థల్లో హాస్టల్ వార్డెన్ పోస్టుల పరీక్ష తేదీ ఖరారైంది.ఈ నెల 24 నుండి 29 వరకు పరీక్షలు నిర్వహిస్తామని టీజీపీఎస్సీ ప్రకటించింది.ఆన్లైన్ లో ఈ పరీక్షను నిర్వహిస్తునట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది.హాల్ టికెట్స్ మూడు రోజుల ముందు వెబ్ సైటులో అందుబాటులో ఉంటాయని టీజీపీఎస్సీ తెలిపింది.

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్

జాబ్ క్యాలెండర్ రిలీజ్ కు తెలంగాణలో జాబ్ క్యాలెండర్ విడుదలపై మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగియడంతో తాము ఇచ్చిన హామీల ప్రక్రియ మొదలు పెట్టినట్లు తెలిపారు. నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని, త్వరలోనే జాబ్క్యా లెండర్ రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పారు.

తెలంగాణ సీపీగెట్‌ దరఖాస్తుకు నేడే చివరి గడువు

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఎంఏ, ఎంకాం,ఎంఎస్‌సీతోపాటు ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ తదితర కోర్సుల్లో చేరేందుకు నిర్వహిస్తున్న సీపీగెట్‌కు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు ఈరోజే చివరి అవకాశమని (ఈ రోజు) జూన్ 17తో ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు ముగుస్తుందని కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పాండురంగారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.సీపీగెట్‌కు...

గ్రూప్ 02 అప్లికేషన్ ఎడిట్ చేసుకోవడానికి మరో అవకాశం

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్2 సర్వీసుల రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తూ చేసుకున్న అభ్యర్థులకు టీపీఎస్సి ముఖ్యమైన సూచనలు జారీచేసింది.అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ ఫాంలో ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరిచేసుకునేందుకు అవకాశం కల్పించింది.ఎడిట్ చేసుకునేందుకు జూన్ 16 ఉదయం 10 గంటల నుండి జూన్ 20వ తేదీ సాయింత్రం 5 గంటల...

జూన్ 18న యుజీసి నెట్ పరీక్ష

జూన్ 18 న జరగబోయే యుజీసి నెట్ పరీక్ష అడ్మిట్ కార్డులను ఎస్టీఏ విడుదల చేసింది.జూనియర్‌ రిసెర్చి ఫెలోషిప్‌,యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు, పీహెచ్‌డీ ప్రవేశాలకు అర్హత పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న వారు https://ugcnet.nta.ac.in/ వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని యూజీసీ పేర్కొంది. మొదటి షిఫ్ట్ ఉదయం 9.30 నుంచి...

త్వరలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేయడంపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి సారించారు531 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, 193 మంది ల్యాబ్ టెక్నీషియన్లు మరియు 31 మంది స్టాఫ్ నర్సుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. త్వరలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img