మైనర్ బాలికలపై నలుగురు యువకులు అత్యాచారం
14 ఏళ్ల మైనర్ లంబాడా అమ్మాయిపై నలుగురు యువకులు అత్యాచారం చేశారు. ఈ ఘటన రెండు సంవత్సరాల క్రితం చత్రినాక వద్ద చోటు చేసుకుంది. నిందితులు, అమ్మాయిని మాయమాటలు చెప్పి ఓ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు మద్యం తాగించేందుకు యత్నించారు. ఆమె నిరాకరించగా, నిందితులు ఆమెను లైంగికంగా...
గల్లంతైన యువకుడి కోసం విస్తృతంగా గాలింపు
హుస్సేన్సాగర్ అగ్నిప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందారు. రెండు రోజుల క్రితం భారతమాతకు హారతి కార్యక్రమంలో అగ్నిప్రమాదం జరుగగా బోటు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో గణపతి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి తరలించారు. అయితే 80 శాతం కాలిన...
గూగుల్, ఫోన్ పేలతో జర జాగ్రత్త
ఉచితాలు, డిస్కౌంట్లకు టెంఫ్ట్ కావొద్దు
అత్యాశకు పోతే ఉన్నది పోతదని గుర్తెరగాలి
ప్రజలకు అవెర్నస్ కల్పిస్తూ ఖాకీల సూపర్ థాట్
ఒక్క క్లిక్ మీ జీవితాన్నే మార్చుస్తుంది
తెలంగాణ పోలీస్ కీలక పోస్టర్స్ రిలీజ్
సైబర్ నేరగాళ్లపై అవగాహన ఉండాలంటూ వార్నింగ్
2023తో పోల్చితే 2024లో పెరిగిన కేసులు
డిజిటల్ యుగంలో కరెన్సీ నోట్లతో పనిలేకుండా పోయింది. గతంలో...
అర్ధరాత్రి నిందితుడు విజయ్ దాస్ను అరెస్ట్
సీసీటీవీ విజువల్స్ ఆధారంగా గుర్తించినట్లు వెల్లడి
ముంబయి డీసీపీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం
వివరాలు వెల్లడిస్తామన్న ముంబయి పోలీసులు
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై కత్తితో దాడి చేసిన అసలు నిందితుడిని ముంబై పోలీసులు శనివారం అర్ధరాత్రి థానేలో అరెస్టు చేశారు. నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు ఆదివారం (జనవరి 19) తెలిపారు....
హైదరాబాద్లో కాల్పులకు తెగబడ్డ నిందితుడిని మనీష్గా గుర్తించారు. ఇతడు బీహార్ రాష్ట్రానికి చెందిన వాడుగా పోలీసులు తెలిపారు. మనీష్తో బీహార్ రాష్ట్రానికి చెందిన మరో నిందితుడు జతకట్టాడు. వారం రోజుల క్రితం నిందితుల చోరీలు మొదలు పెట్టారు. ఛత్తీస్గడ్లో వారం రోజుల క్రితం ఏటీఎం సిబ్బందిని బెదిరించి రూ. 70 లక్షల రూపాయలు మనీష్...
శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ ఇన్సూరెన్స్ లు తయారుచేస్తున్న ముఠా సభ్యులను ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా సభ్యులు విస్తృతంగా నకిలీ ఇన్సూరెన్స్ పాలసీలు తయారుచేసి అవి సరైన ధృవీకరణ లేకుండా అమాయకులకు విక్రయించి, భారీ మొత్తంలో దోచుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఓటి పోలీసులు వారిని చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ...
డిండి అర్ఐ శ్యామ్ నాయక్ ఇంట్లో ఏసీబీ సోదాలు..
దిండి మండలం పడమటి తండాకు చెందిన పాండు నాయక్ తన కూతురుకు సంబంధించిన కల్యాణ లక్ష్మి చెక్కు విషయంలో లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులకు ఆశ్రయించారు. కల్యాణ లక్ష్మి చెక్కు విషయంలో రూ. 10,000 డిమాండ్ చేసిన శ్యామ్ నాయక్. రూ. 5000 ఇస్తుండగా...
లారీని ఢీకొట్టిన బస్సు…అక్కడికక్కడే ముగ్గురు మృతి
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భూరెడ్డిపల్లి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది. దీంతో ముగ్గురు ప్రాణాలు...
మేడ్చల్ పట్టణంలో డ్రగ్స్ కలకలం రేపాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఓ వ్యక్తి బస్సులో ప్రయాణిస్తూ మేడ్చల్ బస్సు డిపోలో దిగగా నార్కోటిక్ బ్యూరో అధికారులు అతని వద్ద నుండి 600 గ్రాముల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.
పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్
దేశవ్యాప్తంగా...