పక్క సమాచారం తో ఎసిబి అధికారుల సోదాలు
ఓ కేసు విషయంలో 3 లక్షలు డిమాండ్ చేసిన ఎస్సై
అడ్డదారులు తొక్కుతున్న కొంతమంది ఖాకీలు
ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ఖాకీలు అడ్డదారులు తొక్కుతున్నారు.ఎక్కడో చోట లంచాలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్నారు. తాజాగా కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.ఓ కేసు...
తన భర్త రవి కుమార్ ఈ నెల 28 నుండి కనిపించడం లేదంటూ కమర్షియల్ టాక్స్ కాలనీ,మోహన్ నగర్ , కొత్తపేట , రంగారెడ్డి జిల్లాకు చెందిన ఉండ్రాళ్ళ శారదా చైత్యనపూరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 28న మధ్యాహ్నభోజనం తర్వాత ఇంటి నుండి బయటికి వెళ్తూ మళ్ళీ తిరిగి రాను అని...
రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో 270 గ్రాముల ( ఎం.డి.ఎం.ఎ) డ్రగ్స్ ను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.పక్క సమాచారంతో సన్ సిటీ సమీపంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. డ్రగ్స్ విక్రయిస్తున్న ప్రభాకర్, అనుభవ్ సక్సేనా అనే యువతిను రెడ్ హ్యాండ్ గా పట్టుకొని 270 గ్రాముల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు....
ఇతర రాష్ట్రాల నుండి పిల్లలను తీసుకొచ్చి ఏపీ,తెలంగాణలో విక్రయిస్తున్న ముఠా
మేడిపల్లిలో నెల నుంచి రెండేళ్ల వయసున్న పిల్లలను అమ్ముతున్నట్లురాచకొండ పోలీసులకు సమాచారం
పిల్లలు లేని వారికీ ఢిల్లీ,పుణెల నుంచి చిన్నారులను తెచ్చి విక్రయిస్తున్నా వైనం
ముగ్గురు నిందితుల అరెస్ట్
ఇతర ముఠా సభ్యుల కోసం గాలింపు
వివరాలను వెల్లడించిన సీపీ తరుణ్ జోషి
ఇతర రాష్ట్రాల నుంచి పిల్లలను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్...
తిరుపతి, కృష్ణా జిల్లాల్లో కారు ప్రమాదాలు
ఆంధ్రప్రదేశ్లో రెండు ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి, కృష్ణా జిల్లాలో జరిగిన దుర్ఘటనల్లో కారులో వెళ్తున్న వారు కన్నుమూశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎం కొంగరవారిపాలెంలో కల్వర్ట్ను కారు ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు ఘటనా...
రూ.26 కోట్ల, ఆస్తులు సీజ్
రూ.90 కోట్ల విలువైన లెక్కల్లో చూపని పత్రాలు స్వాధీనం
మొత్తం రూ.116 కోట్ల విలువైన ఆస్తులు
ఏడు కార్లలో ట్రాలీ బ్యాగులు, క్లాత్ బ్యాగుల్లో నగదు తరలింపు
మహారాష్ట్రలోని నాసిక్లో నగల వ్యాపారిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. జ్యుయెలరీ యజమానులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఇన్కమ్ ట్యాక్స్ను తప్పించుకునేందుకు రహస్య లావాదేవీలు నిర్వహిస్తున్నారని...
గంజాయిని అరికడుతున్న పోలీసులు
1035 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న జిల్లా పోలీసులు
గంజాయి రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు
కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ హెచ్చరిక
గంజాయి అక్రమ రవాణాను నిరోధించేందుకు పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. గంజాయిని అరికట్టేందుకు పోలీసులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. కొత్తగూడెం జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి...
మద్యం మత్తులో రెచ్చిపోయిన జంట అరెస్ట్ , ఫిర్జాదీగూడ వాసి అలెక్స్ (25), మరో యువతిపై ఐపీసీ 341, 504 సెక్షన్ కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. నిన్న ఉదయం నాగోల్ లో మద్యం మత్తులో విర్రవీగిన యువత విచ్చలవిడిగా మద్యం తాగడమే కాకుండా ఇష్టానుసారంగా కారు నడిపారు కూడా…వీరి వాహనం...
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం పోలీస్ స్టేషన్ పై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు జరిపిన ఆకస్మిక దాడులలో టౌన్ సిఐ ఆంజనేయులు 50వేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుపడ్డాడు. ఇక ఈ విషయం సంబంధించి అవినీతి నిరోధక...
ఇద్దరు మావోల హతం
ఛత్తీస్గఢ్ నారాయణ్పూర్, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇప్పటి వరకు ఇద్దరు మావోయిస్టులు చనిపోయినట్లు అధికారిక సమాచారం అందుతోంది. మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. అబూజ్మడ్ రెక్వాయా అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. 800 మంది పోలీస్ బలగాలతో ఈ భారీ ఆపరేషన్ చేపట్టారు. మావోయిస్టులను...
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు
నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా
రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...