ఎసిబి వలలో ఒక సబ్ రిజిస్టర్,ఇద్దరు డాక్యుమెంట్ రైటర్లురూ.99,200, పలు డాక్యుమెంట్లు స్వాధీనం.
2007 పరిగి, 2018 మల్కాజిగిరి, 2024 లో సూర్యాపేట లో ఏసిపికి పాటుపడ్డ సురేందర్ నాయక్.నల్గొండ డి.ఎస్.పి ఆధ్వర్యంలో తనిఖీలు.
గతంలో రెండుసార్లు పట్టుబడ్డ ఏమాత్రం అవినీతి తగ్గించకుండా, తన రేంజి కి తగ్గట్టు, గజానికి 100 నుంచి 200 అక్రమంగా వసూలు...
బుర్కా వేసుకుని వచ్చిన హేమ
ఆశ్చర్యపోయిన CCB పోలీసులు…
ఊహించని విధంగా హేమ బుర్ఖా ధరించి పోలీసుల విచారణ కు హాజరయ్యారు..
విచారణ అనంతరం హేమ ను అరెస్టు చేసినట్లు బెంగళూర్ క్రైం బ్రాంచ్ పోలీసులు ధృవీకరించారు.
తక్కువ సమయంలోనే సుమారు 400 చిత్రాలకు పైగా నటించిన హేమ ఇప్పటికే పలు సినిమాలతో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
కెరియర్ పరంగా ఈమె...
హై లెవల్ వాటర్ ట్యాంక్ లో ఫిట్టర్ గా విధులు నిర్వహిస్తున్న దానయ్య
హై లెవెల్ లో అక్రమాలు చేస్తూ లక్షల్లో వసూలు
అవినీతి సొమ్ములో భాగస్వామ్యులైన అధికారులు
అక్రమాల పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన కార్పొరేటర్
నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి : కార్పొరేటర్ రాపర్తి విజయ
కరీంనగర్ నగరపాలక సంస్థలో ఓ ఉద్యోగి ఉన్నతాధికారుల అండదండలు చూసుకొని...
పల్నాడు జిల్లాలో ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వద్ద కామాక్షి ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది. కామాక్షి ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టిన తరుణంలోనే… బస్సులో...
అల్కాపూర్ రోడ్డు నెంబర్ 14 వద్ద ఒక్కసారిగా కుప్పకూలిన స్లాబ్.
స్లాబ్ వేస్తుండగా ఈ ప్రమాదం. తప్పిన పెను ప్రమాదం.
నాసిరకమైన మెటిరియల్ వాడి స్లాబ్ వేస్తున్న బిల్డర్స్.
కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నిర్మాణ సంస్థలు.
హైటెషన్ వైర్ల వద్దకు వచ్చి ఆగిపోయిన స్లాబ్ మెటీరియల్.
కుప్పకూలిన స్లాబ్ విడియోలు చిత్రికరించడానికి వెళ్లిన మీడియా పై దాడికి యత్నం.
ఇక్కడ ఏమీ...
హైదరాబాద్ లో విపరీతంగా పెరిగిపోతున్న డ్ర**గ్స్ కల్చర్
తాజాగా ఓ నైజిరియాన్ నుండి 16 గ్రాముల కొ*కై*న్ స్వాధీనం
బిజినెస్ వీసా పై వచ్చి హైదరాబాద్ లో డ్ర**గ్స్ విక్రయం
పట్టుబడిన డ్ర**గ్స్ విలువ రూ. 10 లక్షల వరకు ఉంటుందన్న అధికారులు
అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్న "డ్ర**గ్స్" కు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ప్రతి రోజు ఎక్కడో...
పక్క సమాచారం తో ఎసిబి అధికారుల సోదాలు
ఓ కేసు విషయంలో 3 లక్షలు డిమాండ్ చేసిన ఎస్సై
అడ్డదారులు తొక్కుతున్న కొంతమంది ఖాకీలు
ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ఖాకీలు అడ్డదారులు తొక్కుతున్నారు.ఎక్కడో చోట లంచాలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్నారు. తాజాగా కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.ఓ కేసు...
తన భర్త రవి కుమార్ ఈ నెల 28 నుండి కనిపించడం లేదంటూ కమర్షియల్ టాక్స్ కాలనీ,మోహన్ నగర్ , కొత్తపేట , రంగారెడ్డి జిల్లాకు చెందిన ఉండ్రాళ్ళ శారదా చైత్యనపూరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 28న మధ్యాహ్నభోజనం తర్వాత ఇంటి నుండి బయటికి వెళ్తూ మళ్ళీ తిరిగి రాను అని...
రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో 270 గ్రాముల ( ఎం.డి.ఎం.ఎ) డ్రగ్స్ ను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.పక్క సమాచారంతో సన్ సిటీ సమీపంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. డ్రగ్స్ విక్రయిస్తున్న ప్రభాకర్, అనుభవ్ సక్సేనా అనే యువతిను రెడ్ హ్యాండ్ గా పట్టుకొని 270 గ్రాముల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు....
కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...