వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.ఓ ప్రేమ జంట చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడింది.రాయపర్తి మండలంలోని రామచంద్రుని చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడగా,గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు పైడిపల్లి మధ్యగుడెంకి చెందిన దిలీప్,అంజలిగా గుర్తించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
డ్రగ్స్ ఫేడ్లర్ మస్తాన్ సాయిను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.హైదరాబాద్ లోని వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న మస్తాన్ సాయిను ఏపీ పోలీసులు గుంటూర్ లో అరెస్ట్ చేశారు.జూన్ 03న విజయవాడ రైల్వే స్టేషన్ లో డ్రగ్స్ సరఫరా చేస్తుండగా పోలీసులు దాడులు నిర్వహించారు.దీంతో అప్రమత్తమైన మస్తాన్ సాయి పోలీసుల కళ్లుగప్పి...
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం స్వాధీనం
దుబాయ్ నుండి హైదరాబాద్ కి వచ్చిన ప్రయాణికుడి వద్ద నుండి 1.4 కిలోల బంగారం లభ్యం
పట్టుబడిన బంగారం ధర రూ.కోటి
ఆదివారం హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా అక్రమ బంగారం పట్టుబడింది.దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఓ ప్రయాణికుడు విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులను చూసి కంగుతిన్నాడు.అధికారుల కళ్లుగప్పి...
రూ.30 లక్షల విలువగల
35.4 తులాల బంగారం స్వాదినం
6 గురు దొంగలు అరెస్ట్..
ఒక దొంగ పరారీ
హుజూర్ నగర్,మునగాల,చివ్వెంలపిఎస్ పరిధిలో దొంగతనాలు
మీడియా సమావేశంలో వివరాలువెల్లడించిన జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్
సూర్యాపేట జిల్లాలో గత కొంతకాలంగా దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ మీడియాకు...
నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో బయటపడ్డ అవినీతి తిమింగలం…
ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై రెవిన్యూ ఆఫీసర్ నరేందర్ ఇంట్లో ఈరోజు ఉదయం నుంచి కొనసాగుతున్న ఏసీబీ సోదాలు.
భారీగా నగదు, బంగారు ఆభరణాలు, ఆస్తులు స్వాధీనం.
నరేందర్ ఇంటితో పాటు కార్యాలయం, బంధువుల ఇంట్లో కూడా అధికారుల తనిఖీలు.
ఏసీబీ సోదాల్లో పట్టుబడ్డ రూ. 2,93,81,000 నగదు.
నరేందర్ బ్యాంకు...
-నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు.సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అమాయకుల వద్ద నుండి అందినకాడికి దోచుకుంటున్నారు.ఏకంగా జిల్లా కలెక్టర్ ల పేర్లతో ఫేక్ వాట్సప్ అకౌంట్ క్రియేట్ చేసి లక్షల్లో కాజేస్తున్నారు.ఇటీవలే మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ పేరుతొ ఫేక్ వాట్సప్ క్రియేట్ చేశారు.దీంతో ఆమె పోలీసులకు తెలపడంతో...
షాద్ నగర్ ఘటన పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఓ చోరీ కేసులో భాగంగా సునీత అనే మహిళా పై షాద్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ పేరుతో స్టేషన్ కి పిలిచి చిత్ర హింసలకు గురిచేశారని,విచక్షణరహితంగా కొట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని బాధిత మహిళా వాపోయింది.
ఈ కేసును...
హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో దారుణం చోటుచేసుకుంది.బట్టలు ఆరేసే విషయంలో ఇద్దరి మధ్య ముదిరిన వివాదం ఒకరి ప్రాణాల మీదికి తెచ్చింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,శనివారం ఎల్బీనగర్ లోని భరత్ నగర్ కి చెందిన ఇద్దరు మహిళల మధ్య బట్టలు ఆరేసే విషయంలో వివాదం చెలరేగింది.మాట మాట పెరిగి గొడవ పెద్దగా అవ్వడంతో బుజ్జి...
నిర్మల్ జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది.అప్పటివరకు ఆడుతూ పడుతూ గడిపిన ఓ చిన్నారి విద్యుత్ షాక్ తో మరణించింది.ఈ ఘటన నిర్మల్ జిల్లాలోని కడెం మండలంలో చోటుచేసుకుంది.కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం,దుర్గం రాజలింగం,సుశీల దంపతుల రెండో కుమార్తె ఆరాధ్య గత రాత్రి ఇంట్లో ఆడుకుంటూ చార్జర్ ను నోట్లో పెట్టుకుంది.స్విచ్ ఆన్ ఉండడంతో ఒక్కసారిగా షాక్...
బీహార్ లోని సుపాల్ జిల్లాలో ఓ పాఠశాలలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది.ఇదేళ్ల బాలుడు తన బ్యాగ్ లో తుపాకి తెచ్చాడు.అంతేకాకుండా ఓ విద్యార్థి పై కాల్పులు కూడా జరిపాడు.దీంతో ఆ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.లాల్పట్టి ప్రాంతంలోని సెయింట్ జోన్ బోర్డింగ్ స్కూల్లో ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు.నర్సరీ చదువుతున్న విద్యార్థి మూడవ క్లాస్స్...
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు
నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా
రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...