భాగ్యనగరంలో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది.ఉదయం నాంపల్లిలో అనుమానాస్పదంగా కొంతమంది వ్యక్తులు సంచరిస్తున్నారనే సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు.అనుమానంగా తిరుగుతున్నా 05 మంది దుండగులను అదుపులోకి తీసుకోని ప్రశ్నిస్తున్న క్రమంలో పోలీసుల పై దుండగులు రాళ్లు,గొడ్డలితో దాడి చేశారు.వెంటనే అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరిపి ముగ్గురిని అరెస్ట్ చేశారు.మరో ఇద్దరు పరారయ్యారని పోలీసులు వెల్లడించారు.పోలీసులు...
ఆకతాయిల వేధింపులకు మరో యువతి బలైంది.నల్గొండ జిల్లా మాడుగుల మండలం చింతలగూడెంకి చెందిన కొత్త కళ్యాణి (19) జులై 06న ఇద్దరు యువకుల వేధింపులకు తట్టుకోలేక,ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగింది.గమనించిన స్థానికులు వెంటనే కళ్యాణిను మిర్యాలగూడ ఆసుప్రతికు తరలించారు.మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ప్రైవేట్ ఆసుప్రతిలో...
రూ.20,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన మెదక్ జిల్లా హవేలి ఘన్ పూర్ పోలీస్ స్టేషన్ ఎస్సై కర్రె ఆనంద్ గౌడ్
ఎస్సైతో చేయి కలిపిన జర్నలిస్ట్ మహమ్మద్ మస్తాన్
చట్టాన్ని రక్షించి,ప్రజలకు భరోసా కల్పించాల్సిన ఖాకీలు అడ్డదారులు తొక్కుతున్నారు.ప్రజలకు భరోసా ఇవ్వాల్సింది పోయి అదే ప్రజల చేత ఛీ కొట్టించుకుంటున్నారు.తెలంగాణలో లంచాలు...
భూ సమస్యతో పురుగుల మందు తాగి మరో ఖమ్మం రైతు ఆత్మహత్యాయత్నం
గత 10 రోజుల్లో ఖమ్మంలో ఇది మూడవ ఘటన
ఖమ్మం - ముదిగొండ మండలం బాణాపురానికి చెందిన సీతయ్య భూమిని కొందరు ఆక్రమించడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఐదు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసిన శ్రీరాముల శ్రీనివాస్..
అధికారుల వేధింపులతో ఆత్మహత్య యత్నం చేసినట్లు పేర్కొన్న శ్రీరాముల శ్రీనివాస్ ..
హైదరాబాదులో చికిత్స పొందుతూ మృతి చెందిన శ్రీరాముల శ్రీనివాస్ ..
శ్రీనివాస్ ఫిర్యాదు ఇప్పటికే నలుగురు అధికారుల పైన వేటు వేసిన ఉన్నతాధికారులు..
అధికారుల వేధింపులకు సంబంధించి ఫోన్లో అన్ని రికార్డ్ చేసినట్లు తెలిపిన శ్రీనివాస్ ..
డయింగ్...
మేడ్చల్ జిల్లాలోని కీసర పోలీస్ స్టేషన్ పరిధి లో తెల్లవారు జామున ఔటర్ రింగురోడ్డు పై నుంచి లారీ బోల్తా పడింది. గుజరాత్ నుంచి నెల్లూరుకి వెళ్తున్న లారీ యాద్గార్పల్లి గ్రామం ఎస్సీ కాలనీ వద్ద బోల్తా పడింది. లారీ డ్రైవర్ నిద్ర పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెపుతున్నారు. డ్రైవర్ సోహెల్...
హైదరాబాద్ లోని మణికొండలో కేవ్ పబ్ లో ఎస్.ఓ.టీ పోలీసులు దాడులు నిర్వహించారు.పబ్ లో డ్రగ్స్ వినియోగిస్తున్నారనే పక్క సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 50 మందిని అరెస్ట్ చేసి ఉస్మానియాలో వైద్య పరీక్షలు నిర్వహించారు.50 మందిలో 24 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయింది.డ్రగ్స్ తీసుకున్న 24 మందిలో ప్రముఖులు ఉన్నారని మాదాపూర్...
తమిళనాడు-తీరుపూర్ కు చెందిన ఓ యువకుడికి 35 సంవత్సరాలు వచ్చిన పెళ్లి కాకపోవడంతో, పెళ్లి సంబంధం కోసమని ఓ వెబ్ సైట్ ని ఆశ్రయించాడు.సంధ్య అనే మహిళాతో పరిచయం ఏర్పడడంతో ఆ మహిళను వివాహం చేసుకున్నాడు.కొన్ని రోజులపాటు వారిద్దరి మధ్య కాపురం సాఫీగా సాగింది.03 నెలల తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు రావడాన్ని గమనించిన...
ఎన్టీఆర్ జిల్లా బోదవాడలోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీ భారీ పేలుడు సంభవించింది.ఒక్కసారిగా బాయిలర్ పేలి సుమారుగా 20 మందికి పైగా కార్మికులు గాయపడ్డారు.గాయపడినవారిలో 05 మంది కార్మికుల పరిస్థితి విషమంగా ఉంది.ఈ ఘటన పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.పేలుడు ఘటన పై సమగ్ర...
సిద్దిపేట - చేర్యాల, నర్సాయపల్లి గ్రామాల మధ్య పట్టణ శివారులో ద్విచక్రవాహనంపై విధులకు వెళ్తున్న ఓ వ్యక్తిని వెనకనుంచి వచ్చి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆయనకు గాయాలు కాగా స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి హైదరాబాద్కు తరలిస్తుండగా.. మార్గమధ్యలో చంద్రశేఖర్ మృతి చెందారు.
మృతుడు డీఎన్టీ పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నారు.
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు
నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా
రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...