హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై న్యాయవాది రవికుమార్ జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. పుష్ప- 02 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒక మహిళా మరణించిన విషయం తెలిసిందే.
పోలీస్ యాక్ట్ కింద ముందస్తు అనుమతి లేకుండా సంధ్య థియేటర్ ప్రీమియర్...
బాలాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన ఘటన చోటు చేసుకొంది. ఇన్స్పెక్టర్ ఎం. సుధాకర్ తెలిపిన వివరాల మేరకు మల్లాపూర్ గ్రామానికి చెందిన జంగయ్య కుమారుడు దుబ్బ శ్రీనివాస్ (56) ఆటో డ్రైవర్, ఇతను తన వృత్తి ద్వారా వచ్చే సంపాదనతో తృప్తి చెందక అక్రమ మార్గంలో డబ్బులు...
బెంగళూరు పోలీసులు మంగళవారం మై ఛాయిస్ ఐటీ వరల్డ్ పై దాడి చేసి నకిలీ కెనాన్ ప్యాక్డ్ టోనర్లను స్వాధీనం చేసుకున్నారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు ఎం.ఎన్. నాగరాజ్ క్రైమ్ బ్యూరో, బెంగళూరు ఈఐఆర్పి బృందం సహాయంతో హలసూరు గేట్ పోలీస్ స్టేషన్కు చెందిన పోలీస్ సబ్-ఇన్స్పెక్టర్ భగవంత్రాయ్ మశ్యాల్...
రాష్ట్ర ఐటీశాఖ మంత్రి డీ.శ్రీధర్ బాబు
పోలీసు యూనిఫాం అంటే నమ్మకం, క్రమశిక్షణకు గుర్తని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి డీ.శ్రీధర్ బాబు పేర్కొన్నారు. టీజీఎస్పీఎఫ్ సిబ్బంది పాసింగ్ అవుట్ పరేడ్ సందర్భంగా శుక్రవారం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ వద్ద ఉన్న శిక్షణ కేంద్రంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి అయిన ముఖ్యఅతిథిగా హాజరై పోలీస్ సిబ్బంది గౌరవ వందనం...
నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ విశ్వ ప్రసాద్
రహదారి నియమ నిబంధనలను ప్రతి వాహనదారుడు కచ్చితంగా పాటించాలని హైదరాబాద్ నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ విశ్వ ప్రసాద్ (ఐపీఎస్) అన్నారు. వాహన ప్రమాదాల నివారణను దృష్టిలో పెట్టుకొని నగరంలోని పలు డివిజన్లలో ట్రాఫిక్ పోలీసుల అధ్వరంలో, రోడ్డు సేఫ్టీపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈనెల 01...
వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర రెవెన్యూ అధికారులపై దాడి కేసులో ఏ02గా ఉన్న భోగమోని సురేష్ ఎట్టకేలకు పోలీసుల మందు లొంగిపోయాడు. ఘటన జరిగినప్పటి నుండి పరారీలో ఉన్న భోగమోని సురేష్ నేడు పోలీసుల ఎదుట ప్రత్యక్షమయ్యాడు. కలెక్టర్ పై దాడి కేసులో సురేష్ను పోలీసులు ఏ02గా చేర్చారు. ఏ01గా...
తిరుపతిలోని హోటళ్లకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. వరుసగా మూడో కొంతమంది ఆగంతకులు బాంబు బెదిరింపు మెయిల్స్ పంపారు. జాఫర్ సాదిక్ పేరుతో మెయిల్స్ వచ్చాయి. అప్రమత్తమైన పోలీసులు బెదిరింపులు వచ్చిన హోటళ్లను తనిఖీ చేశారు.
మెట్రో స్టేషన్ కింద వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్న పోలీసులు
38 మంది అరెస్ట్
హైదరాబాద్లోని కూకట్పల్లి మెట్రో స్టేషన్ వద్ద వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. సుమారుగా 38 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెట్రో స్టేషన్ వద్ద వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో తనిఖీలు నిర్వహించారు. మెట్రో స్టేషన్ కింద...
జిల్లా ఎస్పీ రావుల గిరిధర్
వనపర్తి పోలీస్ శాఖ డ్రైవర్లు క్రమశిక్షణతో విధి నిర్వహణ చేస్తూ, వాహనాల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎం.టి. విభాగం. శ్రీనివాస్ నేతృత్వంలో పోలీసు వాహనాల తనిఖీ, వాహనాల డ్రైవర్లకు శిక్షణ తదితర అంశాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో...
తెనాలి డబుల్ హార్స్ గ్రూప్నకు మరో గౌరవించదగిన గుర్తింపు లభించింది. యూఆర్ఎస్ మీడియా మరియు ఆసియా వన్ మ్యాగజైన్ల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన 25వ ఆసియన్...