Thursday, September 4, 2025
spot_img

క్రైమ్ వార్తలు

భార్యను రోకలిబండతో బాదిన మొగుడు

భార్యత మృతి.. అడడ్డువచ్చిన అత్తకు తీవ్ర గాయాలు నిందితుడుని అదుపులోకి తీసుకున్న పోలీసులు కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, భార్యా భర్తల మధ్య మధ్య చిచ్చుపెడుతున్నాయి. దీని కారణంగా చావడమో లేదా చంపడమో చేస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పటాన్‌ చెరు మండలం పెద్ద కంజర్ల గ్రామంలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ...

కారులో చిన్నారుల ఆట

డోర్‌ లాక్‌ పడడంతో ఊపిరాడక మృతి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్దలో విషాదం చోటు చేసుకుంది. బంధువుల వివాహానికి వచ్చిన వారి చిన్నారుల మృతి కలకలం రేపింది. గ్రామంలో తీవ్ర విషాదం అలముకుంది. ఆడుకుంటూ వెళ్లిన చిన్నారులు.. కారు డోర్లు లాక్‌ పడటంతో అందులో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు ఊపిరాడక మృతి చెందారు. బంధువుల...

పోలీసులపైకి దూసుకొచ్చిన లారీ

ప్రమాదంలో హోంగార్డు మృతి మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. విధుల్లో ఉన్న ముగ్గురు ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లపైకి లారీ దూసుకెళ్లింది. దీంతో ఒకరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మియాపూర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుళ్లు సింహాచలం, రాజవర్ధన్‌, విజేందర్‌ సోమవారం రాత్రి 11 గంటల సమయంలో మెట్రో స్టేషన్‌...

ముష్కరులకు శిక్ష‌

దిల్‌సుఖ్‌ నగర్‌ బాంబ్‌ బ్లాస్ట్‌ కేసులో సంచలన తీర్పు ఎన్‌ఐ కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు అప్పీల్‌ను తిరస్కరిస్తూ.. ఉరిశిక్ష వేసిన హైకోర్టు సుమారు 45 రోజుల పాటు హైకోర్టు సుదీర్ఘంగా విచారణ 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్లు.. జంట పేలుళ్లలో 18 మంది మృతి, 131 మంది గాయాలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు బ్లాస్ట్‌...

ఆంధ్రలో తొలి బర్డ్‌ఫ్లూ మరణం

వ్యాధి సోకి చిన్నారి మృతి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తొలి బర్డ్‌ ప్లూ మరణం సంభవించింది. పల్నాడు జిల్లా నరసరావుపేటకి చెందిన రెండేళ్ల చిన్నారి బర్డ్‌ ప్లూ వైరస్‌ తో మృతి చెందింది. పచ్చి కోడి మాంసం తినడం వల్ల బర్డ్‌ ప్లూ సోకి మరణించిందని ఎయిమ్స్‌ వైద్యులు ధృవీకరించారు. గత నెల 4వ తేదీన జ్వరం,...

దంతెవాడలో కా*ల్పులు

ఛత్తీస్‌గాడ్‌లోమరోమారు ఎన్‌కౌంటర్‌ మహిళా మావో రేణుక హతం మృతురాలు వరంగల్‌ జిల్లా కడవెండి.. ఆమెపై రూ.25 లక్షల రివార్డు దండకారణ్య స్పెషల్‌ జోన్‌లో కమిటీ సభ్యురాలు సోమవారం ఉదయం ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో మరో ఎన్‌కౌంటర్‌ జరిగింది. రిజర్వ్‌ గార్డ్‌ ఆధ్వర్యంలోని భద్రతా దళాల బృందం దంతెవాడ జిల్లాలో బీజాపూర్‌ సరిహద్దు గ్రామాలైన నెల్గోడ, అకేలి, బెల్నార్‌లోని భైరామ్‌గఢ్‌ పోలీస్‌ స్టేషన్‌...

నిశ్చితార్థం అయిన తర్వాత బట్టతల ఉందని పెళ్లికి నిరాకరణ

మనస్తాపంతో యువకుడి బలవన్మరణం నిశ్చితార్థం అయిన తర్వాత పెళ్లికి యువతి నిరాకరించడంతో యువకుడు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన ఈ విషాదకర ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. గుజరాత్‌కు చెందిన ప్రకాష్‌మాల్‌ దంపతులకు ఇద్దరు కుమారులు.. వీరిలో చిన్న కుమారుడు పురోహిత్‌ కిషోర్‌ ఎంబీబీఎస్‌ డాక్టర్‌గా అల్వాల్‌ బస్తీ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు.....

కూలీలతో వెళ్తున్న టాటా ఏస్‌ ట్రాలీ బోల్తా

16 మంది కూలీలకు గాయాలు పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగేపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం వ్యవసాయ కూలీలతో వెళ్తున్న టాటా ఏస్‌ ట్రాలీ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో 16మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికుల సహాయంతో పోలీసులు మంథనిలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. గాయపడిన వారిలో...

కూలీలతో వెళ్తున్న ట్రాలీ ఆటో పల్టీ

17మందికి గాయాలు.. 5గురి పరిస్థితి విషమం కూలీలతో వెళ్తున్న ట్రాలీ ఆటో బోల్తాకొట్టడంతో 17మందికి గాయాలైన సంఘటన మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగారం వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం కూలీలతో వెళ్తున్న ఆటోను పెద్దనాగారం స్టేజి సమీపంలో ఓ లారీ ఢీకొట్టింది. దీంతో 17 మంది గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా...

ఇద్దరు మైనర్‌ బాలికలు అదృశ్యం

అల్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మచ్చబోల్లారంకు చెందిన ఇద్దరు మైనర్‌ బాలికలు అదృశ్యం అయ్యారు. తమ కుమార్తెలు రెండు రోజుల నుంచి కనబడడం లేదని బాలికల తల్లిదండ్రులు పోలీస్‌ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. బాలికల పేరెంట్స్‌ పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇన్‌ స్టా గ్రామ్‌లో పరిచయమైన ఇద్దరు...
- Advertisement -spot_img

Latest News

సీబీఐ విచారణ నిలిపివేయండి

కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS