అహ్మదాబాద్లో భారీగా బంగారం పట్టుబడింది. ఏటీఎస్ పోలీసులు, డీఆర్ఐ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో అహ్మదాబాద్లోని పాల్ది ప్రాంతంలో గల ఓ ఇంట్లో దాదాపు 100 కిలోలకుపైగా బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం అక్రమ రవాణాపై నిఘా పెట్టిన పోలీసులు.. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. స్మగ్లింగ్ చేసిన పసిడిని పాల్ది ప్రాంతంలో...
బోధన్ పట్టణానికి చెందిన ఎనిమిది మందికి ఒక రోజు జైలు శిక్ష ఖరారైనట్లు సీఐ వెంకటనారాయణ పేర్కొన్నారు. మద్యం తాగి వాహనం నడిపిన కేసులో పట్టణంలోని శక్కర్ నగర్కు చెందిన యాసీన్ కు మంగళవారం పట్టణంలోని న్యాయస్థానముల సముదాయంలో సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ శేష తల్ప సాయి ఎదుట హాజరుపరచగా ఒక రోజు జైలు...
పలువురు ఐటి ఉద్యోగులకు ప్రమాదం
హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
హైదరాబాద్లోని కోకాపేట టెక్ పార్క్లో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురు ఐటీ ఉద్యోగులకు తీవ్రగాయాలు కాగా, కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, బిల్డింగ్లోని రెస్టారెంట్లో గ్యాస్ సిలిండర్ పేలినట్లు అనుమానిస్తున్నారు. ఈ పేలుడు కారణంగా మంటలు...
లొంగిపోయిన 64మంది మావోయిస్టులు
ప్రభుత్వం తరుపున వచ్చే రివార్డులు ఇస్తాం
అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా లొంగిపోవాలి
విలేకర్ల సమావేశంలో ఐజి చంద్రశేఖర్రెడ్డి
మావోయిస్టులు కాలం చెల్లిన సిద్ధాంతాలు, హింసామార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలని, లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరుపున అందాల్సిన రివార్డులను అందిస్తామని మల్టీజోన్1 ఐజి చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని పోలీస్హెడ్క్వాటర్లో శనివారం ఏర్పాటుచేసిన విలేకర్ల...
నిందితుడి అరెస్ట్, కేసు నమోదు చేసిన ఎస్ఐ నర్సింహారావు
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్ నగర్లో గల ఎజెఆర్ చికెన్ షాప్ లో గ*జాయి విక్రయాలు జరుగుతున్నాయనే నమ్మదగిన సమాచారంతో మొయినాబాద్ పోలీసులు దాడి నిర్వహించారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఉపేందర్, ఎస్ఐ ఆర్.నరసింహరావు నేతృత్వంలో పోలీసులు బుధవారం షాప్ ను పూర్తి తనిఖీ...
కుటుంబ వ్వస్థలో పెరుగుతున్న అగాథం
విషనాగులై కాటేస్తున్న సోంతవాళ్లు
అనుబంధం.. అప్యాయత.. అంతా ఒక నాటకం… అన్న ఒ.. సిని కవి మాటలు నేటి సమాజంలో అక్షర సత్యంగా నిలుస్తున్నాయి. పాలకేడుస్తోందని పాపను పీక పిసికి చంపిన కఠినాత్మురాలు.. భార్యపై అనుమానంతో కన్న బిడ్డల్ని చంపేసిన ఓకసాయి.. తమ అనైతిక బంధాన్ని కళ్లార చూసిన ఓ చిన్నారిని...
భర్త మృతి.. భార్య పరిస్థితి విషమం
అటు ప్రకృతి కన్నెర్ర.. ఇటు ప్రభుత్వం నిర్లక్ష్యంతో రైతులు ఆత్మహత్య బాట పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా నేరేడుకొండ మండలంలో ఓ రైతు దంపతులు అప్పుల ఇబ్బందులతో ఆత్మహత్యకు ఒడిగట్టారు. వీరిలో భర్త మృతి చెందగా భార్య పరిస్థితి విషమంగా ఉంది. మండలంలోని వడూర్కు చెందిన ఆడెపు పోశెట్టి(60), ఇందిరా(52)...
తోటి మహిళా ఉద్యోగినికి లైంగిక వేధింపులకు గురిచేసిన ఉపాధ్యాయుడు
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంట ప్రభుత్వ గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలలో తోటి మహిళా ఉద్యోగినిపై గురుకుల ఉపాధ్యాయుడు నైతం శ్రీనివాస్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మహిళా ఉద్యోగినిపై దాడి చేసి గాయపరిచాడు. దీంతో రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు...
ఎమ్మెల్యే వేముల వీరేశంకు న్యూ*డ్ వీడియో కాల్
డబ్బులు ఇవ్వాలని డిమాండ్.. పోలీసులకు ఫిర్యాదు రాష్ట్రంలో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశంను టార్గెట్ చేసి న్యూడ్ కాల్స్తో బెదిరింపులకు దిగారు. న్యూడ్ వీడియో కాల్ను రికార్డు చేసి ఆయన మొబైల్కు పంపించడమే కాకుండా.. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వివరాల...
5 మంగళ సూత్రాలు, ఆటో స్వాధీనం
ప్రజలకు రక్షణ కల్పించడమే మా ధ్యేయం
మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి
వరుస దొంగతనాలకు పాల్పడుతూ మహిళల మెడలో ఉన్న బంగారు ఆభరణాలను దొంగిలించే ఏడుగురు నిధితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు మెదక్ జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం పాపన్నపేట పోలీస్...
పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్
దేశవ్యాప్తంగా...