మూడు తండాల్లో, కల్వకుర్తి పట్టణంలో దాడులు
23 లీటర్ల నాటుసారా స్వాధీనం
నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి ప్రాంతంలో మూడు తండాల్లో, పట్టణంలో ఎక్సైజ్ అధికారులు, ఎస్టీఎఫ్, డిటిఎఫ్ అధికారులు ఒకేసారి కలిసి శనివారం తర్నికల్ తండా, జెపి తండా, రెడ్యాతండా, కల్వకుర్తి టౌన్లో నాటుసారా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించి 23 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు....
హైదరాబాద్ లో ఓ పబ్ పై పోలీసులు అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. బంజారాహీల్స్ లోని టాస్ పబ్లో యువతులతో అసభ్యకరమైన నృత్యాలు చేయిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అసభ్యకరమైన నృత్యాలు చేస్తున్నవారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 100 మంది యువకులతో పాటు 42 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కస్టమర్లను ఆకర్శించేందుకు...
స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి
క్షేత్రస్థాయిలో సమాచారం సేకరణపై దృష్టి సారించాలి
హైదరాబాద్ సీపీ సీవీ.ఆనంద్
పోలీస్శాఖలో నిఘా విభాగం (స్పెషల్ బ్రాంచ్) ఎంతో కీలకం అని హైదరాబాద్ సీపీ సీవీ.ఆనంద్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఏడు జోన్ల స్పెషల్ బ్రాంచ్ అధికారులు, సిబ్బందితో కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష నిర్వహించారు. ఈ...
సికింద్రాబాద్ కుమ్మరిగూడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఆదివారం అర్ధరాత్రి ఆలయంలో శబ్ధం రావడంతో, అప్రమత్తమైన స్థానికులు ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మరో ఇద్దరు పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవి ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న హిందూ సంఘాలు ఆలయం...
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం భోపాల్ సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో మత్తు పదార్థాలు తయారు చేస్తున్నట్లు నార్కోటిక్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో నార్కోటిక్స్ అధికారులు ప్రత్యేక బృందాలతో కలిసి ఫ్యాక్టరీపై దాడులు చేశారు. ఫ్యాక్టరీలో తయారుచేస్తున్న ఎండీ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి...
యూ ట్యూబర్ హర్షసాయిపై సైబరాబాద్ పోలీసులు లుకౌట్ లుకౌట్ నోటీసులు జారీ చేశారు. హర్ష సాయి తనపై లైంగిక దాడికి చేయడంతో పాటు నగ్న చిత్రాలతో బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తులో వేగం పెంచిన పోలీసులు..ఈ...
యూట్యూబర్ హర్షసాయి పై బాధితురాలు మరోసారి ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో హర్షసాయి తనపై ఉద్దేశపూర్వకంగా ట్రోలింగ్ చేయిస్తున్నాడాని సైబరాబాద్ సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేసింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు ఆధారాలను పోలీసులకు సమర్పించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ముగ్గురు సీఐలు, 13మంది ఎస్సైలపై వేటు
ఐజీపీ సత్యనారాయణ ఉత్తర్వులు
వికారాబాద్ టౌన్ ఇన్స్ పెక్టర్ సస్పెండ్
కొంత మందికి వీఆర్, మరికొంతమందిపై బదిలీ వేటు
ఇసుక అక్రమ రవాణాలో విఫలమయ్యారని చర్యలు
నెక్ట్స్ పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై నజర్
రాష్ట్రంలో నిర్లక్ష్యంగా పనిచేస్తున్న ఖాకీలపై చర్యలకు ఉపక్రమించారు ఉన్నతాధికారులు. మల్టీజోన్-2 లోని తొమ్మిది జిల్లాలలో అక్రమ ఇసుక రవాణాను కట్టడి...
మహాత్మాగాంధీ జయంతి సంధర్బంగా బుధవారం హైదరాబాద్లోని చంచల్గూడ మహిళల ప్రత్యేక జైలులో "ఖైదీల సంక్షేమ దినోత్సవం"గా జరుపుకున్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఐపీఎస్ డా .సౌమ్య మిశ్రా మాట్లాడుతూ, జైళ్లశాఖ వారి ప్రయోజనాల కోసం అందిస్తున్న వివిధ కార్యక్రమాల గురించి వివరించారు.ఈ మేరకు డీజీ ఖైదీలకు పెంచిన వేతనాలను ప్రకటించారు. అనంతరం ప్రత్యేక అతిథిగా హాజరైన...
తెలుగు యూట్యూబర్ హర్షసాయి పై బాధితురాలు మరో కేసు పెట్టింది. హర్షసాయిపై ఫిర్యాదు చేసినప్పటి నుండి తనను మరింత టార్చర్ చేస్తున్నాడని, మెయిల్స్ ద్వారా మానసికంగా హింసిస్తున్నాడని తన న్యాయవాదితో వచ్చి నార్సింగి పోలీస్ స్టేషన్లో బాధితురాలు మరో కేసు పెట్టింది.దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు హర్షసాయి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
అందరూ లొంగిపోవాలని అమిత్ షా పిలుపు
వచ్చే ఏడాది మార్చి 31 నాటికి నక్సలైట్లను తుదముట్టిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్షా గురువారం మరోమారు ప్రకటించిన నేపథ్యంలో...