Friday, September 20, 2024
spot_img

క్రైమ్ వార్తలు

డ్రగ్స్ కేస్ లో పట్టుబడిన DJ సిద్దార్థ్

నగరానికి చెందిన ఒక DJ పై అనుమానం రావడంతో అతని కదలికలపై సీక్రెట్ గా నిఘా పెట్టాం.. మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతంలోని పబ్‌లకు తరచూ డ్రగ్స్‌ సేవించేవాడు. ఆయన కలుస్తున్న వ్యక్తులపై కూడా నిఘా ఉంచారు.గ్రౌండ్ ఇంటెలిజెన్స్ ఆధారంగా, మాదాపూర్ మరియు గచ్చిబౌలి ప్రాంతంలో డ్రగ్స్‌తో సంబంధం ఉన్న 16 మందిని పిలిపించాము మరియు...

హైదరాబాద్ లో గంజాయి కలకలం

పక్క సమాచారంతో ఎస్టీఎఫ్ పోలీసుల దాడులు హయాత్ నగర్ లో 5.070, దుల్ పేటలో 1.4 కేజీల గంజాయి స్వాధీనం ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్ లో భారీగా గంజాయిను స్వాధీనం చేసుకున్నారు ఎస్టీఎఫ్ పోలీసులు.వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి 5కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.హయాత్ నగర్ ఓ ఇంట్లో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో సీఐ...

పెద్దపల్లి జిల్లాలో అత్యాచార, హత్య ఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రులు

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కట్నపల్లి రైస్ మిల్ లో మైనర్ బాలిక పై అత్యాచార మరియు హత్య చేసిన ఘటన స్థలాన్ని మంత్రులు శ్రీధర్ బాబు,సీతక్క,ఎంపీ గడ్డం వంశీ కృష్ణ.ఎమ్మెల్యేలు విజయ రమణ రావు,మక్కాన్ సింగ్, లు పర్యటించి రామగుండం సిపి శ్రీనివాసులును వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా పటిస్థ...

శ్రీశైలం డ్యాం సమీపంలో చిరుత మరణం

ఈరోజు ఉదయం సుమారు 7 గంటల 10 నిమిషాల ప్రాంతంలో ఒక చిరుత పులి రోడ్డుపైన చనిపోయినదని స్థానికులు అటవీశాఖ అధికారులకు తెలుపగా అటవీశాఖ అధికారులు శ్రీశైలం డ్యాం సమీపంలో ఉన్న రహదారి ప్రహరీ గోడ పక్కన చూడగా ఒక సుమారు 8 నెలల మగ చిరుత పులి చనిపోయి ఉన్నది. ఇట్టి చిరుత...

భూమిలో వేసిన బోరుబావి నుంచి భారీగా ఎగసిపడుతున్న గ్యాస్..

అంబేద్కర్ కోనసీమజిల్లా, రాజోలు. కె.విజయేంద్రవర్మ ఆక్వా చెరువుల వద్ద గతంలో వేసిన బోరు నుంచి 15మీటర్లు పైకి ఎగజిముతున్న గ్యాస్.. రాజోలు మండలం, చింతలపల్లి గ్రామంలో సంఘటన.. భయాందోళనలో స్థానికులు ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ అధికారులు..

పెరిగిన భూముల ధరలు ప్రాణాలకే ముప్పుగా పరిణమించాయి

రాష్ట్రంలో భూతగాదాలు చంపుకోవడాల వరకు వెళ్ళాయి… నారాయణ పేట జిల్లా ఉట్కూరు మండలంలో దారుణం. అందరూ చూస్తుండగానే సంజీవ్ అనే వ్యక్తిని కర్రలతో కొట్టి చంపిన వైనం చిన్న పొర్ల గ్రామంలో భూ తగాదాల విషయంలో గొడవ కాగా 100 డయల్ చేసినా 2 గంటల వరకు పోలీసు అధికారులు రెస్పాండ్ కాకపోవడంతో సంజీవ్ మృతి.

అత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరియస్

తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పట్ల కఠినంగా వ్యవహరించాలని డిజిపికి ముఖ్యమంత్రి ఆదేశాలు పెద్దపల్లి జిల్లాలో జరిగిన మైనర్ రేప్ ఘటనపై పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేయాలని డీజీపీకి ఆదేశాలు ఫోక్స చట్టంతో పాటు కేసు విచారణ త్వరగా చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని డిజిపి కి ఆదేశాలు ఇచ్చిన సీఎం నిందితునికి కఠిన శిక్ష...

హైదరాబాద్ కొత్తపేటలో గంజాయి బ్యాచ్ వీరంగం….

అర్ధరాత్రి వరకు రోడ్డుపై బైఠాయించి గంజాయి తాగుతున్న పోకిరీలను అక్కడి నుండి వెళ్లాలని ఇంటి ఓనర్ జనార్దన్ నాయుడు చెప్పడంతో.. మాకే చెబుతావా అంటూ జనార్దన్ నాయుడుపై కర్రలు, రాళ్లతో దాడి.. దాడిలో జనార్దన్ నాయుడుకి తీవ్రగాయలయ్యాయి.

మాదక ద్రవ్యాలను ద్వసం చేసిన పోలీసులు

తెలంగాణ @ సైబరాబాద్ లో మొదటిసారి…వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న 5006.934 కిలోల గంజాయిని డ్రగ్ డిస్పోజల్ కమిటీ ధ్వంసం చేసింది. యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్, మాదక ద్రవ్యాల మహమ్మారిపై తెలంగాణ ప్రభుత్వం, సైబరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. సైబరాబాద్ పోలీసుల డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఈరోజు., (14.06.2024) GJ Multiclave...

ఆరు సంవత్సరాల చిన్నారిపై లైంగిక దాడి

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఘటన.. ఆరు సంవత్సరాల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డ మధ్యప్రదేశ్ కు చెందిన యువకుడు బలరాములు… ఆసిఫాబాద్ జిల్లాలోని దహిగాం మండలానికి చెందిన ఎలకరి మహేష్ సుల్తానాబాద్ మండలంలోని మమత రైస్ మిల్లులో కూలి పనిగా చేస్తున్నాడు. రాత్రి 10 గంటల సమయంలో మహేష్ పాపతో నిద్రపోతుండగా రైస్ మిల్లులో హమాలి...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img