Tuesday, September 2, 2025
spot_img

ఆరోగ్యం

క్యారెట్ వల్ల లాభాలు ఇవే

ప్రతి రోజు ఓ క్యారెట్లు తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి.ఇవి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి.రోజువారి ఆహారంలో క్యారెట్లను తినడం వల్ల సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది.క్యారెట్లు తినడం వల్ల కంటి చూపును రక్షించుకోవచ్చని వైద్యులు అంటున్నారు.క్యారెట్లలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది.మరోవైపు క్యారెట్ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.గుండె...

రన్నింగ్ కి వెళ్తున్నారా..? అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే

శరీరం ఫిట్నెస్ కోసం చాల మంది రన్నింగ్ చేస్తుంటారు.ప్రతి రోజు ఉదయమే నిద్రలేచి పార్కులు,ఫుట్ పాత్,గ్రౌండ్స్ లో పరుగులు పెడతారు.ఆరోగ్యానికి రన్నింగ్ చేయడం మంచిదే.రన్నింగ్ చేయడం వల్ల గుండె,ఆరోగ్యానికి చాల ప్రయోజనకరంగా ఉంటుంది.ప్రతిరోజు 20 లేదా 30 నిమిషాల పాటు రన్నింగ్ చేయడం చాల అవసరం.కానీ రన్నింగ్ పూర్తీ చేసిన తర్వాత కొన్ని జాగ్రత్తలు...

రక్తదానంతో గుండె జబ్బు దూరం

రక్తదానం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిసిన చాల మంది రక్తదానం చేయడానికి వెనకడుగు వేస్తుంటారు.రక్తదానం చేయడం వల్ల బలహీనతకు గురవుతామని,ఇంకా అనేక రకమైన సమస్యలు వస్తాయని చాల మంది అనుమానం వ్యక్తం చేస్తుంటారు.కానీ ఇవ్వన్నీ అపోహలే అని కొట్టిపారేస్తున్నారు వైద్య నిపుణులు. రక్తదానం చేయడం వల్ల గుండె జబ్బు వచ్చే ప్రమాదం తగ్గుతుందని...

వానా కాలం,వ్యాధులతో అప్రమత్తం

(కాలానుగుణ వ్యాధులతో కాస్త జాగ్రత్త!) : రోజు రోజుకు మనం ప్రకృతి సిద్ధమైన పంచభూతాలకు దూరం అవుతున్నాం. అందువల్లనే రోగాలకు దగ్గర అవుతున్నాం. స్వచ్ఛమైన గాలి, నీరు, నింగి, నేల, నిప్పును కలుషితం చేస్తున్నాం. ప్రకృతిని వికృతిగా మారుస్తూ పలు జబ్బులను కొనితెచ్చుకుంటున్నాం. సమాజంలో 80 శాతం వ్యాధులు ప్రబలుటకు పరిసరాల పారిశుధ్య లోపం, సురక్షితమైన...

క్రిమి కీటకం మధ్య మనిషి

మన ఆరోగ్యం మన చేతుల్లో మన చేతల్లోనే ఉంటుంది.రోగం వచ్చిన తర్వాత పడే ఇబ్బందుల కన్నా అంటు రోగాలు రాకుండా ఆరోగ్య అవగాహనతో రోగ నివారణ చర్యలు తీసుకోవడం ముఖ్య మన్నది వైద్య చికిత్సలో మూల సూత్రం. అందుకే ప్రస్తుత వర్షాకాలంలో కాలానుగుణ (సీజనల్) వ్యాధుల గురించి తెలుసుకుని,తెలివిగా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుని...
- Advertisement -spot_img

Latest News

సీబీఐ విచారణ నిలిపివేయండి

కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS