Monday, March 31, 2025
spot_img

అంతర్జాతీయం

పాకిస్థాన్ క్వెట్టా రైల్వే స్టేషన్ లో బాంబు పేలుడు

పాకిస్థాన్ లో భారీ బాంబు పేలుడు సంభవించింది. బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలోనీ రైల్వే స్టేషన్ లో బాంబు పేలి 26 మంది మరణించారని అధికారులు తెలిపారు. చనిపోయిన వారిలో 14 మంది జవాన్లు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. క్వెట్టా రైల్వే స్టేషన్ నుండి పెషావర్ కు రైలు బయల్దేరే ముందు ఈ పేలుడు...

రేపే ఎన్నికలు..ట్రంప్‌, కమల మధ్య హోరాహోరీ పోటీ

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. రేపు (మంగళవారం) అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరుపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ తరపున దేశ ఉపాధ్యక్షురాలు కమల హారిస్ ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ ఇద్దరిలో ఎవరు ఎన్నికల్లో విజేతగా నిలుస్తారో...

పాకిస్థాన్‎లో ఉగ్రవాద శిక్షణ శిబిరం, కనిపెట్టిన భారత ఇంటిలిజెన్స్

పాకిస్థాన్ ఆబోటాబాద్‎లో ఓ ఉగ్రవాద క్యాంప్ నడుపుతున్నట్లు భారత్ ఇంటిలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఈ ఉగ్ర క్యాంప్‎ను పాకిస్థాన్ సైన్యంలోని కీలక జనరల్ పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఈ విషయన్ని ఓ జాతీయ ఆంగ్లపత్రిక కథనం ప్రచురించింది. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థలు కలిసి ఏకంగా పాక్ సైనిక స్థావరం పక్కనే...

ఫిలిప్పిన్స్‎లో ట్రామి తుఫాను బీభత్సం

ఫిలిప్పిన్స్‎లో ట్రామి తుఫాను బీభత్సం సృష్టించింది. ఈ తుఫాను కారణంగా ఉత్తర ఫిలిప్పిన్స్‎లో వరదలు సంభవించాయి. కొండచరియాలు విరిగిపడడంతో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆరుప్రావిన్స్ బికోల్ ప్రాంతంలో అత్యధిక మరణాలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. వందలాది కార్లు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకులాయి. తుఫాన్ కారణంగా అప్రమత్తమైన అధికారులు...

ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ దాడులు, 73 మంది పాలస్తినియన్లు మృతి

గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆదివారం ఇజ్రాయెల్ ఉత్తర గాజాపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో సుమారుగా 73 మంది పాలస్తినియన్లు మృతి చెందినట్టు హమాస్ వార్తా సంస్థ తెలిపింది. దాడుల్లో మరణించిన వారిలో అనేక మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు. ఉత్తర గాజాలోని బీట్ లహీయ పట్టణంలో ఇజ్రాయెల్...

ఇజ్రాయెల్ ప్రధాని నివాసం వైపు దూసుకొచ్చిన డ్రోన్

ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నివాసం లక్ష్యంగా డ్రోన్ దాడి జరిగింది. సీజేరియాలోని అయిన నివాసం వైపు డ్రోన్ దూసుకొచ్చింది. దాడి జరిగిన సమయంలో ప్రధాని ఇంట్లో లేరని, ఈ దాడిలో ఎవరు గాయపడలేదని ఇజ్రాయెల్ ప్రభుత్వం తెలిపింది.

రష్యాలో పర్యటించనున్నా ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 22 నుండి 24 వరకు రష్యాలో పర్యటించనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు 16వ బ్రిక్స్ సమ్మిట్ లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ వెల్లడించింది. బ్రిక్స్ సభ్యదేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తారని పేర్కొంది.

గాజాపై ఇజ్రాయెల్ దాడి, ముగ్గురు మృతి

గాజాపై ఇజ్రాయెల్ దళాలు మరోసారి విరుచుకుపడ్డాయి. సోమవారం తెల్లవారుజామున గాజాలోని స్త్రీవ్ నగరం డిర్ అల్-బాలాహ్‎లోని అల్-ఆక్స ఆసుపత్రిలో పాలస్తీనియన్ల గూడరాలపై ఇజ్రాయెల్ సైన్యం బాంబులతో దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు మరణించగా, 40 మంది తీవ్రంగా గాయపడ్డారు.

దక్షిణ కొరియాతో సరిహద్దును మూసివేస్తాం

కీలక నిర్ణయం తీసుకున్న ఉత్తర కొరియా ప్రభుత్వం ఉత్తర కొరియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ కొరియాతో సరిహద్దును శాశ్వతంగా మూసివేస్తామని ప్రకటించింది. దక్షిణ కొరియాతో తమకున్న సియోల్ సరిహద్దును పూర్తిగా మూసివేసేందుకు నిర్ణయించమని ఉత్తర కొరియా సైన్యం వెల్లడించింది. ఉత్తర కొరియా తీసుకున్న ఈ నిర్ణయంపై దక్షిణ కొరియా సైన్యం స్పందిస్తూ, ...

భారత్ నాయకత్వం పాలస్తీనియన్లకు అత్యంత అవసరం

ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎహుద్ ఒల్మేర్ట్ ఇజ్రాయెల్ - హమాస్‎ల మధ్య యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎహుద్ ఒల్మేర్ట్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ అత్యంత గౌరవనీయమైన దేశం, " ఇజ్రాయెల్ - హమాస్‎ల సమస్యను పరిష్కరించేందుకు భారత్ మద్దతు అవసరమని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ - హమాస్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని...
- Advertisement -spot_img

Latest News

డీలిమిటేషన్‌తో దక్షిణాదిని లిమిట్‌ చేసే కుట్ర

జనాభా ప్రాతిపదికన అంగీకరించే ప్రసక్తి లేదు 24 నుంచి 19 శాతానికి పడిపోనున్న దక్షిణాది ప్రాతినిధ్యం 11 ఏళ్లయినా ఎపి విభజన మేరకు పెరగని అసెంబ్లీ సీట్లు కేంద్ర నిర్ణయానికి...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS