Thursday, September 19, 2024
spot_img

అంతర్జాతీయం

బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా పై కేసు నమోదు

బాంగ్లాదేశ్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా పై కేసు నమోదైంది.ఆమెతో పాటు మరో ఆరుగురి పై కూడా కేసు నమోదైంది.ఇటీవల బాంగ్లాదేశ్ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రద్దు చేయాలనీ విద్యార్థులు రోడ్డు ఎక్కారు.ఆందోళనలు దేశవ్యాప్తంగా వ్యాపించి హింసాత్మకంగా మారాయి.సుమారుగా 500 మందికి పైగా...

బాంగ్లాదేశ్ సీజేగా సయ్యద్ రఫాత్ అహ్మద్ ప్రమాణం

బాంగ్లాదేశ్ నూతన 25 వ చీఫ్ జస్టిస్ గా సయ్యద్ రఫాత్ అహ్మద్ ప్రమాణం చేశారు.ఆ దేశ ప్రెసిడెంట్ మహమ్మద్ షహబుద్దీన్ ఆయనతో ప్రమాణం చేయించారు.ప్రెసిడెంట్ అధికార నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది.అంతకముందు బాంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్ గా ఉన్న ఒబైదుల్ హాసన్ తన పదవికి రాజీనామా చేశారు.ఆందోళనకారులు పెద్దఎత్తున సుప్రీంకోర్టు ప్రాంగణంలోకి చేరుకొని...

బాంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్ రాజీనామా

బాంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్ ఒబైదుల్ హాసన్ తన పదవికి రాజీనామా చేశారు.శనివారం ఆందోళనకారులు పెద్దఎత్తున సుప్రీంకోర్టు ప్రాంగణంలోకి చేరుకొని కేవలం గంట వ్యవధిలోనే తన పదవికి ఒబైదుల్ హాసన్ రాజినామా చేయాలనీ,లేదంటే వారి ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.దింతో బాంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్ పదవికి రాజీనామా చేస్తునట్టు ఒబైదుల్ హాసన్ ప్రకటించారు.హాసన్ రాజీనామా చేసిన తర్వాత...

బ్రెజిల్ కుప్పకూలిన విమానం,ప్రయాణికులంతా దుర్మరణం

బ్రెజిల్ లో 62 మంది ప్రయాణికులతో బయల్దేరిన విమానం కూలిపోయింది.సావో పాలోలోని ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు .ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న వారందరు మృతి చెందారు.విమాన ప్రమాదానికి సంభందించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.విమానం కూలిన ప్రాంతంలో దట్టంగా పొగలు అలుముకున్నాయి.ఒక ఇల్లు మాత్రం పూర్తిగా దెబ్బతింది.పూర్తి...

బంగ్లాదేశ్ జైళ్ల నుండి ఖైదీలు పరార్,అప్రమత్తమైన బీఎస్ఎఫ్

రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బాంగ్లాదేశ్ లో ఆందోళనలు జరుగుతున్నా విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ ఆందోళనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.ఇదిలా ఉండగా ఆందోళనలు జరుగుతున్న క్రమంలో నిరసనకారులు జైళ్ల పై దాడులు చేశారు.దీంతో సుమారుగా 1000 మందికి పైగా ఖైదీలు జైలు నుండి తప్పించుకున్నారు.పారిపోయిన వారిలో కొంతమంది ఉగ్రవాదులు కూడా ఉన్నట్టు సమాచారం. మరోవైపు తప్పించుకున్న ఖైదీలు...

జపాన్ లో భూకంపం

జపాన్ లో భారీ భూకంపం సంభవించింది.రిక్టర్ స్కేల్ 7.1 తీవ్రతతో భూకంపం నమోదైంది.పెద్ద పెద్ద భవనాలు కంపించిపోయాయి.దింతో అక్కడున్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు.నివాసాలను వదిలి బయటకు పరుగులు తీశారు.క్యుషు, షికోకో ప్రాంతాల్లో భూకంపం సంభవించిందని అక్కడి మీడియా పేర్కొంది.భారీ భూకంపం సంభవించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.మియాజాకి,కగోషిమా, ఎహిమ్ ప్రిఫెక్చర్‌ పట్టణాలకు,వివిధ గ్రామాలకు హెచ్చరికలు జారీచేశారు.

బాంగ్లాదేశ్ లో అదుపుతప్పిన పరిస్థితి,ప్రధాని రాజీనామా.?

బంగ్లాదేశ్‌లో పరిస్థితి అదుపుతప్పింది.రిజర్వేషన్‌ల అంశంలో చెలరేగిన వివాదం హింసాత్మకంగా మారింది.దింతో షేక్ హసినా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోయినట్టు అక్కడి మీడియా పేర్కొంది.సైన్యంకి చెందిన ఓ హెలికాఫ్టర్ లో సురక్షితమైన ప్రాంతానికి వెళ్లిపోయారని తెలిపింది.ఇదిలా ఉండగా షేక్ హసీనా భారత్ కి వెళ్లినట్టు మరికొన్ని మీడియా సంస్థలు వెల్లడించాయి.ఇప్పటివరకు...

ట్రంప్-కమల హారిస్ మధ్య తోలి డిబేట్,ఎప్పుడంటే..?

అగ్రరాజ్యం అమెరికాలో నవంబర్ లో అధ్యక్షుడి ఎన్నికలు జరగనున్నాయి.రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా ట్రాంప్,డెమొక్రాట్ల నుండి కమల హారిస్ బరిలో ఉండబోతున్నారు.అయితే వీరిద్దరి మధ్య డిబేట్ నిర్వహించేందుకు ఫాక్స్ న్యూస్ సిద్ధమైంది.సెప్టెంబర్ 04న ట్రాంప్,కమల హారిస్ మధ్య డిబేట్ నిర్వహిస్తామని పేర్కొంది.ఈ విషయాన్ని కమల హారిస్ కి తెలియజేయగా తాను డిబేట్ కి...

హమాస్ అధినేత హత్యకు రెండు నెలల ముందే ప్లాన్

వెల్లడించిన అంతర్జాతీయ మీడియా సంస్థ బాంబు పేలుడు ద్వారా ఇస్మాయిల్ హానీయా హత్య రెండు నెలల నుండే హత్యకి ప్లాన్ రెండు నెలల ముందు నుండే హమాస్ అధినేత ఇస్మాయిల్ హానియా హత్యకి ప్లాన్ చేసినట్టు అంతర్జాతీయ మీడియా సంస్థ (ది న్యూయార్క్ టైమ్స్) ప్రకటించింది.బుధవారం క్షిపణుల దాడిలో ఇస్మాయిల్ హానియా మృతి చెందారని అక్కడి ప్రభుత్వం పేర్కొంది.అయితే...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి ముద్దు పెట్టిన మహిళా మంత్రి

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఓ వివాదంలో చిక్కుకున్నారు.పారిస్ ఒలంపిక్స్ ప్రారంభ వేడుకల్లో అయిన పాల్గొన్నారు.అయితే ఉన్నట్టుండి క్రీడా మంత్రి ఎమిలీ కాస్టెరా ఆయనను కౌగిలించుకొని గట్టిగా ముద్దు పెట్టింది.తాజాగా సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ గా మారింది.వైరల్ అవుతున్న ఫోటోను చూసినా నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img