Thursday, September 4, 2025
spot_img

అంతర్జాతీయం

ట్రంప్‌పై వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ విచారం..

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌పై ఇటీవల తాను చేసిన వ్యాఖ్యల పట్ల ఎలాన్ మస్క్ విచారం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో తాను పెట్టిన పోస్టులు చాలా దూరం వరకు వెళ్లాయంటూ పశ్చాత్తాపం ప్రకటించారు. తన దూకుడు స్వభావం విషయమై ఎలాన్ మస్క్ వెనక్కి తిరిగి చూసుకోవటంతో వీళ్లద్దరి మధ్య నెలకొన్న వివాదం కాస్త...

పిల్లల కోసం.. ట్రంప్ పథకం..

అగ్రరాజ్యం అమెరికాలో పుట్టే పిల్లల కోసం ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త పథకం ప్రవేశపెట్టారు. 2025-29 మధ్య కాలంలో జన్మించేవారి పేరిట వెయ్యి డాలర్ల పెట్టుబడి ఖాతాను ప్రభుత్వమే ఫ్రీగా తెరుస్తుంది. వీటినే ట్రంప్ అకౌంట్లు అంటారు. ఈ ఖాతాలను పిల్లల తల్లిదండ్రులే నిర్వహిస్తారని చెప్పారు. పేరెంట్స్ ఈ అకౌంట్లలో ప్రైవేట్...

‘శుభ్’యాత్రకు వేళాయె

జూన్ 10న ఐఎస్ఎస్‌కు శుభాన్షు శుక్లా పయనం మన దేశానికి చెందిన ఆస్ట్రోనాట్ శుభాన్షు శుక్లా రేపు (జూన్ 10 మంగళవారం) రోదసీ యాత్రకు బయలుదేరుతున్నారు. యూఎస్ ప్రైవేట్ అంతరిక్ష సంస్థ యాక్సియమ్ తలపెట్టిన ఈ మానవ సహిత అంతరిక్ష ప్రయోగం పేరు ఏఎక్స్‌-4. ఈ మిషన్‌లో భాగంగా ఆయన నింగిలోకి దూసుకెళ్లనున్నారు. స్పేస్‌ఎక్స్‌ ఫాల్కన్‌...

బంగ్లాదేశ్‌లో ఎన్నికలు 2026లో

ఈ ఏడాది డిసెంబర్ నాటికి నిర్వహించాలంటున్న ప్రతిపక్షాలు షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి దిగిపోయాక ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వ పరిపాలన కొనసాగుతున్న బంగ్లాదేశ్‌లో జనరల్ ఎలక్షన్స్‌ను 2026లో నిర్వహించనున్నారు. ఆ సంవత్సరంలోని ఏప్రిల్ మొదటి రెండు వారాల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తిచేస్తామని తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు ముహమ్మద్ యూనుస్ తెలిపారు. ఈ మేరకు...

అమెరికాలో 2200 మంది అక్రమ వలసదారుల అరెస్ట్

రోజుకు 3 వేల మందిని అదుపులోకి తీసుకోవాలని లక్ష్యం అమెరికాలోకి అక్రమంగా వలస వచ్చినవారిపై ఆ దేశం కఠినంగా వ్యవహరిస్తోంది. ఒక్క రోజులోనే ఏకంగా 2,200 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిత్యం కనీసం 3 వేల మందిని అరెస్ట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీరిని ముందుగా.. ఆల్టర్నేటివ్‌ టు డిటెన్షన్‌ (ఏటీడీ) ప్రోగ్రాం కింద రిజిస్టర్...

12 దేశాల టూరిస్టులపై అమెరికా బ్యాన్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 12 దేశాల ప్రయాణికులపై ట్రావెల్‌ బ్యాన్‌ విధించారు. ఆ దేశాలు.. అఫ్ఘానిస్థాన్‌, మయన్మార్‌, చాద్‌, రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో, ఈక్వటోరియల్‌ గినియా, ఎరిత్రియా, హైతీ, ఇరాన్‌, లిబియా, సోమాలియా, సూడాన్‌, యెమెన్‌. అగ్రరాజ్యం తాజా నిర్ణయంతో ఈ దేశాల వారు యూఎస్‌కి రాకపోకలు సాగించటానికి వీల్లేదు. సంబంధిత ఉత్తర్వులపై...

పలు దేశాల్లో భూకంపం

నాలుగు దేశాల్లో భూకంపం సంభవించింది. టర్కీ, ఈజిప్ట్, సిరియా, గ్రీస్‌లో భూమి కంపించటంతో ప్రజలు భయాందోళనలతో ప్రాణాలను రక్షించుకునేందుకు పరుగులు తీశారు. ఈ క్రమంలో ఏడుగురు గాయపడ్డారు. తుర్కియేలో నిన్న (మంగళవారం) పొద్దున భారీ భూకంపం వచ్చింది. మర్మారి సమీపంలోని మధ్యధరా సముద్రంలో బుధవారం ఉదయం 2:17 గంటల సమయంలో భూ ప్రకంపనలు సంభవించాయి....

పాకిస్థాన్‌లో 216 మంది ఖైదీలు ప‌రార్

భూకంపానికి కారాగారం గోడ కూలటంతో జంప్ పాకిస్థాన్‌లో దాదాపు 216 మంది ఖైదీలు ప‌రారయ్యారు. ఈ ఘటన మాలిర్ జిల్లా జైలులో సోమ‌వారం రాత్రి జ‌రిగింది. భూకంపం వల్ల కారాగారం గోడ కూలి అందులోని ఖైదీలు జంప్ అయ్యారని ఆఫీసర్లు చెప్పారు. ఆదివారం నుంచి భూమి ప్ర‌కంప‌ించడంతో ఆందోళ‌నకు గురైన ఖైదీలు బయటపడిన సమయంలో జైలు...

యూఎస్‌కి చైనా వార్నింగ్

తైవాన్ విషయంలో జోక్యం చేసుకోవద్దని మరోసారి హెచ్చరిక అగ్ర రాజ్యం యూఎస్‌కి చైనా వార్నింగ్ ఇచ్చింది. తైవాన్ విషయంలో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించింది. తైవాన్‌పై చైనా సైనిక శక్తిని ప్రయోగించే అవకాశం ఉందన్న అమెరికా వ్యాఖ్యలపై ఫైర్ అయింది. నిప్పుతో చెలగాటమొద్దని హెచ్చరించింది. తమను కట్టడి చేయటానికి తైవాన్ గొడవను పావుగా వాడుకోవద్దని చైనా.. యూఎస్‌కి...

వాస్తవం గ్రహించిన కొలంబియా.. కృతజ్ఞతలు తెలిపిన ఇండియా..

ఆపరేషన్ సింధూర్‌ విషయంలో కొలంబియా దేశం వాస్తవాలను గ్రహించింది. గతంలో పాకిస్థాన్‌కి అనుకూలంగా చేసిన ప్రకటనను తాజాగా వెనక్కి తీసుకుంది. దీంతో మన దేశం దౌత్య విజయం సాధించింది. ఇండియా చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌తో పాకిస్థాన్‌లో వంద మంది టెర్రరిస్టులు హతమయ్యారు. వారికి కొలంబియా సంతాపం తెలిపింది. ఈ నేపథ్యంలో ఆ దేశంలో పర్యటించిన...
- Advertisement -spot_img

Latest News

సీబీఐ విచారణ నిలిపివేయండి

కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS