శ్రీలంకలో అధ్యక్ష పదవికి శనివారం ఎన్నికలు జరుగుతున్నాయి.ఉదయం 07 గంటల నుండి సాయింత్రం 04 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.ఉదయం నుండే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పెద్ద ఎత్తున బారులు తీరారు.ఈ ఎన్నికల్లో 38 మంది అభ్యర్థులు బరిలో ఉండబోతున్నారు.1.7 కోట్ల మంది ఓటర్లు రేపు పోలింగ్ లో పాల్గొననున్నారు.13,421 పోలింగ్ కేంద్రాలు...
తీవ్ర ఆర్థిక,ఆహార సంక్షోభంతో రెండేళ్ళు అతలకుతలమైన శ్రీలంక ప్రజలు తమ దేశ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు సిద్ధమయ్యారు.శనివారం శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో 38 మంది అభ్యర్థులు బరిలో ఉండబోతున్నారు.1.7 కోట్ల మంది ఓటర్లు రేపు పోలింగ్ లో పాల్గొననున్నారు.13,421 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
కాశ్మీర్ లో ఎన్నికల నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి ఖావజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు.జియో టీవికి అయిన ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ సంధర్బంగా మాట్లాడుతూ,ఆర్టికల్ 370 పై కాంగ్రెస్ కూటమి స్టాండ్తో తాము ఏకీభావిస్తున్నామని ప్రకటించారు.కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.రెండు పార్టీలు జమ్ముకశ్మీర్ లో గణనీయమైన...
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్
ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి ముగింపు పలకాలని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పిలుపునిచ్చారు.ఇజ్రాయిల్-పాలస్తీనా ఎన్క్లేవ్ను తిరిగి ఆక్రమించవద్దని సూచించారు.ఇరాన్ శక్తిమంతం కాకుండా పశ్చిమాసియా స్థిరత్వాన్ని సాధించాలని అన్నారు.ఇజ్రాయిల్-గాజా యుద్ధంలో వేల మంది మరణించిన విషయం తెలిసిందే.ఈ యుద్ధంలో ఇప్పటివరకు 41,252 మందికి పైగా మంది మృతిచెందారని,95,497 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య...
సాంకేతిక సమస్యలతో అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన సునీత విలియమ్స్,బుచ్ విల్మోర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.శనివారం స్పేస్ నుండి ఐ.ఎస్.ఎస్ ద్వారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.అమెరికాలో జరిగే అధ్యక్షుడి ఎన్నికల్లో అంతరిక్షం నుండే ఓటు హక్కు వినియోగించుకుంటామని తెలిపారు.ఓటు వేయడానికి అభ్యర్థన పంపమని,ఇందుకు నాసా సహకరిస్తుందని అన్నారు.అమెరికా పౌరులుగా ఓటు హక్కు వినియోగించుకోవడం తమ కర్తవ్యమని పేర్కొన్నారు.
మంకీపాక్స్ పై పోరాడేందుకు బవేరియన్ నోర్డిక్ సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ శుక్రవారం ఆమోదం తెలిపింది.ఈ వ్యాధిని ఎదుర్కోవడానికి ఇది కీలక ముందడుగు అని తెలిపారు.ముఖ్యమైన ప్రాంతాల్లో తక్షణమే ఈ వ్యాక్సిన్ అందించేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యాకు వస్తారని ఆశిస్తునట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు.మోదీ రాక కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు.అక్టోబర్ 22 నుండి 24 వరకు జరిగే బ్రిక్స్ సదస్సుకి మోదీ వస్తే అయినతో భేటీ కావాలనుకుంటున్నామని తెలిపారు.
రష్యా రాజధాని మాస్కో పై ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేశాయి.సుమారుగా 140 ప్రాంతాలపై ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేసినట్లు అక్కడి మీడియా పేర్కొంది.ఈ దాడిలో ఒక మహిళా మరణించగా,ముగ్గురు గాయపడ్డారు. రామెన్స్స్కోయే పట్టణంలో ఓ భవనం పై ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేశాయి.ఈ దాడి అప్రమత్తమైన అధికారులు మూడు విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు.45 పైగా...
ఆ దేశ ప్రధానితో కలిసి రెండో రోజు సింగపూర్లో పర్యటించిన మోదీ-ప్రముఖ సెమికండెక్టర్ సంస్థ ఏఈఎం హోల్డింగ్స్ లిమిటెడ్ను సందర్శించిన మోదీ
గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో కంపెనీ పాత్ర,కార్యకలాపాలు,భారతదేశం కోసం ప్రణాళికలపై చర్చ
ఏజువిలో పని చేస్తున్న భారతీయ ఇంజనీర్లతో కాసేపు చర్చ
సెమికాన్ ఇండియా ఎగ్జిబిషన్లో పాల్గొనాలని సింగపూర్ సెమీకండక్టర్ కంపెనీలను ఆహ్వానించిన మోదీ
అభివృద్ది చెందుతున్న దేశాలకు...
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి.జార్జియా రాష్ట్రంలోని బారో కౌంటీలోని ఓ పాఠశాలలో దుండగుడు కాల్పులు జరిపాడు.బుధవారం ఈ కాల్పులు జరిగినట్టు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి.ఈ కాల్పుల్లో నలుగురు మరణించగా,09 మంది గాయపడ్డారు.కాల్పులు జరగడంతో ఒక్కసారిగా విద్యార్థులు బయటికి పరుగులు పెట్టారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన జరిగిన ప్రదేశానికి చేరుకొని...
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...