Tuesday, September 2, 2025
spot_img

సాహిత్యం

త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడమా ! ఆవిష్కరించడమా ?

ఆగష్టు 15 నాడు 79 వ స్వాతంత్య్ర‌ దినోత్సవ సందర్భంగా…. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుండి భారతదేశం 1947 ఆగష్టు 15 నాడు స్వేచ్ఛ, స్వాతంత్య్రాన్ని పొందింది.ప్రతి సంవత్సరం ఆగస్టు 15 నాడు బ్రిటిష్ పాలన నుండి మన దేశం స్వాతంత్య్రం పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగురవేస్తారు.తర్వాత వివిధ రాష్ట్రాల...

ప్రముఖ కవయిత్రి, ప్రజా గాయని అనిశెట్టి రజితకు నివాళి

తెలుగు సాహిత్య లోకంలో ఒక ధిక్కార స్వరం మూగబోయింది. ప్రముఖ కవయిత్రి, ప్రజా గాయని, రచయిత్రి అనిశెట్టి రజిత గుండెపోటుతో ఆగస్ట్ 11, 2025న వరంగల్‌లో మనలను శాశ్వతంగా విడిచిపోయారు. ఆమె లేని లోటు కేవలం ఒక వ్యక్తి నష్టం మాత్రమే కాదు, తెలంగాణ సాహిత్యం, ఉద్యమాలకు, స్త్రీవాద భావనలకు తీరని లోటు. రజిత...

భద్రత డొల్లతనాన్ని ఎత్తి చూపుతున్న సైబర్ ముప్పు

భారతదేశంలో సైబర్ ముప్పు ఒక కీలకమైన దశకు చేరుకుంది, సైబర్ దాడులు, మాల్వేర్ బెదిరింపులు గతంలో కంటే తరచుగా, సంక్లిష్టంగా నష్టపరిచే విధంగా ఉన్నాయి. కొత్త టెలిమెట్రీ డేటా ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న 8.44 మిలియన్ల ఎండ్‌పాయింట్ ఇన్‌స్టాలేషన్‌ల నుండి సేకరించిన డేటా దేశంలో ఆశ్చర్యకరంగా 369.01 మిలియన్ల విభిన్న మాల్వేర్ గుర్తింపులను చూసింది....

నేతల ధారలో భారతీయత

చేనేత అనేది భారతీయ సంప్రదాయానికి మూలస్థంభంగా నిలిచిన గొప్ప కుటీర పరిశ్రమ. పలు తరాలుగా చేతివృత్తిని జీవితంగా మలచుకున్న పద్మశాలీ, దేవాంగ, తొగట, తొగటవీర క్షత్రియ, పట్టుశాలి, జాండ్ర, స్వకులసాలి, కైకాల, కుర్ణి, కర్ణ భక్తులు, కరికాల భక్తులు, భవసార క్షత్రియ, నీలి, నీలకంఠ, నెస్సి, కురిమిచెట్టి, కత్రి, సెంగుందం వంటివారు ఈ రంగానికి...

పుచ్చపండు.. పోషకాలు మెండు

పుచ్చకాయ దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నారు? దానికి కూడా దినోత్సవం అవసరమా? ప్రతీ దానికి ఓ రోజు కేటాయించడం కామనైపోయింది. అని మనకు అనిపించడం సహజం. ఐతే.. మిగతా పండ్లకూ పుచ్చకాయకూ చాలా తేడాలున్నాయి. ముఖ్యంగా ఈ పండ్లు ఎడారి ప్రాంతాల్లో వారికి నీటి కొరతను తీర్చుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉండటం వల్లే దీనికి ప్రత్యేక...

లక్ష్య సాధనలో ఉన్నత విద్యాసంస్థల పాత్ర కీలకం

2015లో, ఐక్యరాజ్యసమితి 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను కలిగి ఉంది. 2030 సుస్థిర అభివృద్ధి కోసం అజెండాను స్వీకరించడం ద్వారా మానవాళికి ఒక మార్గాన్ని దార్శనికతను రూపొందించింది. ఈ లక్ష్యాలు పేదరికాన్ని ఎదుర్కోవడానికి, అసమానతను పరిష్కరించడానికి, ఆరోగ్యం శ్రేయస్సును మెరుగైన పౌర జీవనాన్ని ప్రోత్సహించడానికి, వాతావరణ సంక్షోభాన్ని తగ్గించడానికి ఒక ప్రణాళికను అందిస్తాయి. ఈ...

విజృంభిస్తున్న సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తత అవసరం

రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతూ వున్నాయి.అల్ప పీడనం ఏర్పడి తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాకాలం లో అపరిశుభ్రతకు ఏమాత్రం తావు ఇచ్చిన మనం మలేరియా, టైఫాయిడ్,జ్వరం డెంగ్యూ, చికెన్ గున్యా వంటి ప్రాణంతకర వ్యాధుల బారినపడటం జరుగుతోంది.,ఇక మనమంతా వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు మన ఇంటిని, మన ఇంటి...

గ్రంథాలయాలను ఆధునీకరణ చేయాలి

జ్ఞానం సంపాదనకు, చైతన్య వికాసానికి కేంద్రబిందువులైన గ్రంథాలయాలు ప్రస్తుతం నిర్లక్ష్యం, వాడుకలేమి కారణంగా చీకటి మూలల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. పాఠక లోకానికి మార్గదర్శకంగా నిలిచిన ఈ గ్రంథాలయాలు ఆధునిక యుగానికి తగినట్లు రూపాంతరం చెందకపోవడం వల్ల వాటి ఉనికి ప్రమాదంలో పడుతోంది. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ గ్రంథాలయాలు తక్కువ సదుపాయాలతో, మురికిగా, పాత పుస్తకాలతో నిరుపయోగంగా...

హత్యలు – ఆత్మహత్యలు

నేడు సర్వసాధారణంగా మనం చూస్తున్న ప్రస్తుత సమాజంలో మనకు తారసపడుతున్న సున్నితమైన అంశాలివి. కొందరు పరువుకు హత్యలు. మరికొందరు అనుకున్నది దక్కలేదని, మరికొందరు వారికున్న మానసిక ఆందోళనను, అవహేళనలు, వేధిస్తున్న సమస్యల రీత్యా కృంగిపోయి ఎవరికీ చెప్పుకోలేని మానసిక క్షోభను అనుభవిస్తూ చివరికి ఈ అంశాన్ని అనగా హత్య - ఆత్మహత్య అనేవి పరిష్కార...

ప్రాణాంతకంగా మారుతున్న ప్లాస్టిక్‌ బ్యాగుల వ్యర్థాలు

03 జూలై “అంతర్జాతీయ ప్లాస్టిక్‌ బ్యాగ్‌ రహిత దినం” సందర్భంగా నేడు ప్రపంచమంత ప్లాస్టిక్‌మయం అయ్యింది. ప్లాస్టిక్‌ కనబడని గృహం లేదు, వాడని మనిషి లేడు. ఎక్కడ చూసినా ఏమున్నదా గర్వకారణం, సర్వం గరళ ప్లాస్టిక్ బ్యాగుల‌ బూతమే. వాడడానికి సౌకర్యంగా, మన్నిక కలిగిన గుణాలు ప్లాస్టిక్స్ స్వంతం.‌ చెవులను శుభ్రం చేసుకునే ఇయర్‌ బడ్‌...
- Advertisement -spot_img

Latest News

సీబీఐ విచారణ నిలిపివేయండి

కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS