Thursday, September 19, 2024
spot_img

సాహిత్యం

నేడు యువతకు నైపుణ్య శిక్షణ చాల అవసరం

ప్రపంచంలో ఎక్కడా లేని యువత మన దేశంలో ఉంది.సుమారు 80.8 కోట్ల యువత 35 సంవత్సరాలలోపు వారు మన దేశంలో ఉన్నట్లు తెలుస్తున్నది.ప్రతీ సంవత్సరం లక్షల సంఖ్యలో వివిధ డిగ్రీలు చేత పట్టుకొని మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం నిరంతరం పరితపిస్తున్న పరిస్థితి.అయితే,ఈ గ్లోబల్ ఎకానమీలో,పోటీ ప్రపంచంలో మన యువత ఉద్యోగ...

సెప్టెంబర్ 16 అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం

(సెప్టెంబర్ 16 అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం) ఓజోన్ పొర రంధ్రాన్ని మూసెద్దామా ?? ముప్ఫైవ అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని 2024లో మనం జరుపుకుంటున్నాం. ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబరు 16న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు.జీవరాశికి రక్షణ కవచంగా ఉన్న ఓజోన్‌ పొరకు ఏర్పడిన రంధ్రం కారణంగా కలిగే నష్టాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు...

చిత్రంలో పనిచేసే మహిళా నటులకు విచిత్ర ఘటనలు

ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేని విధంగా చిత్ర పరిశ్రమల్లో లైంగిక దురాగాతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తెలుగు, హిందీలో మీటూ ఉద్యమం.. ఇప్పుడు తాజాగా కేరళ (మలయాళం) మూవీ ఆర్టిస్టులపై లైంగిక వేధింపుల ఘటన.దేశంలోనే తీవ్ర దుమారం రేపుతోంది. కేరళ మూవీ అసోసియేషన్ పై విమర్శలు ఏకంగా నటీనటుల సంఘం (అమ్మ) కార్యవర్గ సైతం...

అస్తమయం లేని ఓ అరుణతార

ఉన్నత కుటుంబపు నేపథ్యం వున్నప్పటికీ, ప్రఖ్యాత యూనివర్సిటీ లో విద్యనభ్యసించినప్పటికీ నిరంతర అధ్యయనం చేస్తూ,నూతన మానవ తత్వపు ప్రపంచ శాస్త్రీయ పోకడలను గమనిస్తూ, వామపక్షజాలాన్ని తన జీవిత గమనంగా మార్చుకున్నప్పటికీ అందరివాడిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినవారు,నేటి భారతీయ రాజకీయ ప్రముఖుల్లో ఒకరు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి.వారు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సమస్యతో...

చదువుల్లో జ్ఞానం-మానసికంగా అజ్ఞానం

మనిషి దిగజారి పోతున్నాడు.అధః పాతాళానికి అడుగంటి పోతున్నాడు.కాలం నేర్పిన పాఠాల నుండి గుణపాఠాలు నేర్చుకోవడం లేదు.ఇతరుల అనుభవాల నుండి పాఠాలు నేర్చుకోకపోతే స్వీయ అనుభవాలతో భంగపడక తప్పదు. చదువు అణకువకు నెలవు కావాలి. జ్ఞానం విలువలకు కొలువులు కావాలి.కాని ప్రస్తుత సమాజం పోకడ తద్విరుద్ధంగా సాగుతున్నది.దిగజారిన మనసుల్లో దిగులుకు చోటుండదు. పతనంలో కూరుకుపోయిన మనుషులకు...

హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్

విశ్వ కధంబంలో వెలుగులను నింపిన వీరుడు పంట పొలాలకై తన జీవితాన్ని సమర్పించిన మహనీయుడు. ప్రపంచ ప్రజల ఆహార సమస్యకు పరిష్కార మార్గం చూపిన మహానుభావుడు. హరిత విప్లవాన్ని తీసుకొచ్చి భారతదేశం ఆఫ్రికా మెక్సికో ప్రజల ఆకలి తీర్చిన అన్నదాత నార్మన్ బోర్లాగ్. భూమి తల్లి బిడ్డల కష్టాలను కరువును తరిమికొట్టి, కష్టజీవుల కడుపు...

వినాయకుని ఉత్సవాల వెనుక చరిత్ర -శాస్త్రీయత

మ‌న పండగల్లో వినాయక చవితికి ఎంతో విశిష్ట‌త ఉంది.గ‌ణ‌ప‌తిని పూజించనిదే మనం ఏ పనినీ ప్రారంభించం.వినాయ‌కుని కృప ఉంటే మనకు అన్ని విజయాలే లభిస్తాయని నమ్మకం.భార‌తీయ‌ సమాజంలో ఎంతో విశిష్ట‌త ఉన్న ఈ పర్వదినాన్ని ఏటా భాద్రపద మాసంలో శుక్లపక్షమి చవితి రోజున జ‌రుపుకుంటాం. విఘ్నాలను నివారించే విఘ్నేశ్వరుడి జన్మదినమే వినాయక చవితి.వినాయకుడే హిందూసామ్రాజ్య...

పుస్తకం పఠనమే విశ్వ విజ్ఞాన దర్శనం..!

06 సెప్టెంబర్‌ ‘జాతీయ పుస్తక పఠన దినం’ సందర్భంగా పుస్తకం హస్తభూషణమే కాదు మస్తష్క వికాస సాధనం కూడా అని మనకు తెలుసు. పుస్తక పఠనం ఓ చక్కని అలవాటు. జ్ఞాన భాండాగారంగా పూజించబడే పుస్తకాలను సరస్వతి రూపాలుగా కొలుస్తాం. పుస్తకం విశ్వాన్ని పరిచయం చేస్తుంది, వింతలు విడ్డూరాలను విప్పి చూపుతుంది. పుస్తకం మానవాళి మేధోశక్తిని...

తరగతి గదిలోనే దాగుంది-దేశ భవిష్యత్

సెప్టెంబర్ 05న ఉపాధ్యాయ దినోత్సవ సంధర్భంగా ఉపాధ్యాయులే దేశ నిర్మాతలు "ఏ దేశమైనా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో ఆర్థికరంగ నిపుణులు,శాస్త్రవేత్తలు,పారిశ్రామికవేత్తలు,వ్యవసాయరంగ నిపుణులు,నీటిపారుదల రంగం,రక్షణశాఖ,డాక్టర్లు, ఇంజనీర్లు,రాజకీయ నాయకులు,ఇలా ప్రతి రంగంలోని వ్యక్తులందరూ విద్యావంతులు కావల్సిందే.!వీరందరినీ విద్యావంతులుగా తీర్చిదిద్దేది కేవలం ఉపాధ్యాయుడే.అంటే దేశ అభివృద్ధికి బాటలు వేసేది గరువు మాత్రమే” "అత్యంత ఉన్నత చదువులు చదివినందునే భారత...

” హైడ్రా” బాద్

తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్య "హైడ్రా" ( హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) ఆధ్వర్యంలో ఎచ్.ఎం.డి.ఏ పరిధిలో చెరువులను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తుండడంతో చెరువుల పరిరక్షణ అనే అంశం మళ్లీ తెర మీదికి వచ్చింది.దాదాపు 200 కట్టడాలను కూల్చివేయడం,అందులో ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు...
- Advertisement -spot_img

Latest News

నిఖత్ జరీన్‎కు డీఎస్పీ ఉద్యోగం

నియామక పత్రాన్ని అందించిన తెలంగాణ డీజీపీ జితేందర్ గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం డీఎస్పీగా ఉద్యోగం నిజామాబాద్ జిల్లాకు...
- Advertisement -spot_img