Friday, September 20, 2024
spot_img

సాహిత్యం

జన్మ ప్రధాతల ఘోష ఆలకించాలి.

జూలై 28, జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా మానవ జన్మకు పరమార్ధం మహిలో ఉన్నతంగా జీవించడమే. ఉన్నత జీవనమంటే కోట్లు గడించడం కాదు.వ్యక్తిత్వంతో వికసించడం. మూలాలను మరచి పోయి,సంస్కారం లోపించి,కృతజ్ఞత మరచి జీవించడం వలన జీవితానికి సార్ధకత చేకూరదు. జంతూనాం నరజన్మ దుర్లభం అంటారు. సకల జీవరాశుల్లో మానవ జన్మకున్న విశిష్టత ఏ ఇతర జీవరాశులకు...

ఆదర్శవంతమైన రాజకీయం రేవంత్ సొంతం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతవారం ఓ ప్రభుత్వ కార్యక్రమంలో మాట్లాడుతూ "ఒకప్పుడు ప్రజల సమస్యల గురించి పోలీస్ స్టేషన్లో యస్.పి కి నేను వినతిపత్రం ఇచ్చేవాణ్ణి.ఇప్పుడు వారు ప్రజల సమస్యల గురించి నాకు వినతిపత్రాలు ఇస్తే తీసుకునే స్థాయిలో వున్నా.అందుకే మీరు కూడా ఓ లక్ష్యం పెట్టుకొని ఎన్ని అవాంతరాలు ఎదురైనా...

యువ నాయకత్వానికి కీలకం కానున్న కేటిఆర్

కల్వకుంట్ల తారకరామారావు గారు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మాజీ మున్సిపల్, పరిశ్రమలు, పట్టణ అభివృద్ధి, సమాచార సాంకేతిక అభివృద్ధి శాఖ (ఐటీ) మంత్రిగా హుందా తో తన భాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి వివిధ సంస్థల నుంచి ప్రశంసలతో పాటు అవార్డులు రివార్డులు సాధించిన ఘనత కేటీఆర్ ది ప్రస్తుతం ఐటీ రంగంలో సమర్థవంతమైన...

భారత జాతీయోద్యమ పిత బాల గంగాధర తిలక్

బాల గంగాధర్ తిలక్ పుట్టిన రోజు జూలై 23 సందర్భంగా దేశభక్తిని ప్రజల్లో రగిల్చి, బ్రిటిష్ వారిని భయబ్రాంతుల్ని చేసిన లోకమాన్య "బాల గంగాధర తిలక్ " జయంతి జూలై 23.బాలగంగాధర తిలక్ ని "భారత జాతీయోద్యమ పిత"గా పేర్కొంటారు. ఆయనకు ముందు జాతీయోద్యమం లేదని కాదు. కానీ ఆయన జాతీయోద్యమాన్ని కొత్తదారులు పట్టించాడు. దేశవ్యాప్తంగా...

గురువులకు అంకితం గురుపౌర్ణమి

జులై 21న గురు పౌర్ణమి సందర్బంగా గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః వేద వ్యాస మహర్షి లేకపోతే మన వాజ్మయం లేదు.వాజ్మయం లేకపోతే సనాతన సంస్కృతి మనకు అందేది కాదు. మానవాళి ముక్తి కోసం జ్ఞానాన్ని అందించిన వ్యాసున్ని నిత్యం స్మరించుకుందాం.భారతదేశంలో ప్రాచీన సనాతన సంప్రదాయం ప్రకారం...

విశ్వ క్రీడల్లో మన త్రివర్ణ పతాకపు సత్తా చాటాలి

డెభై ఐదు సంవత్సరాల స్వాతంత్ర్య భారతంలో అణు పరీక్షలు, చంద్రయాన్,మంగళయాన్ వంటి ప్రయోగాల ఫలితాలతో శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందిన అగ్రదేశాలకు దీటుగా మనమంతా ఎదిగాం.త్వరలోనే గగనయాన్ ప్రయోగంతో నూతన చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్నాం.క్రికెట్ ఆటతో, విన్నూతనమైన సినిమాలతో విశ్వ వేదికలపై మన సత్తాను చాటాం.కానీ మనమంతా ఆందోళన చెందుతూ ఆలోచించాల్సిన విషయం...

ఉపాధ్యాయ శిక్షణ కళాశాల లలో ఉపాధ్యాయులేరి ?

తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలైన (డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ),(బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్)లలో ఉపాధ్యాయులు, ఉపన్యాసకులు, ఆచార్యులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.మనదేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.ప్రాథమిక విద్యా విద్యార్థి జీవితంలో పునాదిగా భావిస్తారు.ప్రాథమిక పాఠశాలలలో బోధించడానికి ఎస్జీటీ ఉపాధ్యాయులను ప్రభుత్వ, పంచాయతీ రాజ్,...

జనాభా లెక్కలు తెల్చేది ఎప్పుడు?

దేశ అభివృద్ధికి కావలసిన మానవ వనరులను అందించడంలో దేశ జనాభా బహుముఖ పాత్ర పోషిస్తుంది. జనగణన చట్టం ప్రకారం భారత దేశంలో ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు సేకరిస్తారు.ప్రతి పది ఏళ్ళకు ఒక సారి లెక్కించే జనాభా లెక్కల సేకరణ.వల్ల జనాభా ఎంత మేరకు పెరిగిందో తెలుసుకోవచ్చు. జన గణన ఆధారంగా...

ఉక్రైన్ సరికొత్త ఆలోచన

దాదాపు రెండున్నర ఏళ్లుగా సాగుతున్న రష్యా, ఉక్రైన్ యుద్ధం ఆగిపోతుందనే ఆశలు లేనే లేవు. ఇది మరింత ఉదృతంగా సాగవచ్చు. ఎవరూ వెనక్కి తగ్గటం లేదు.ఉక్రైన్ కు ఆయుధాలు పశ్చిమ దేశాలు సమకూరుస్తున్నే ఉన్నాయి.యుద్ధంలో ఎవరిది పై చేయో తేలటం లేదు. అటు రష్యా కూడ చిన్ని దేశం పై ఇంత కాలం యుద్ధం...

చట్టాలతో పాటు పోలీసుల తీరు మారితేనే సత్ఫలితాలు

ఐపీసీ, సీఆర్పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలను రూపొందించింది. వాటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్),భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియం ను జూలై ఒకటో తేదీ నుంచి అమలులోకి తీసుకువచ్చింది. వీటిలో వివిధ సెక్షన్లనూ, శిక్షలనూ మార్చారు. వీటి ద్వారా సత్ఫలితాలు అందాలంటే...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img