Thursday, September 19, 2024
spot_img

సాహిత్యం

బడిబాట కార్యక్రమం ఆశించిన ఫలితాలు సాధించేనా…!

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బడి బాట కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా విద్యాశాఖ రూపొందించిన బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయ, ఉపాధ్యయనీయులు పాల్గొని ప్రతి ఇంటి ఇంటికి వెళ్లి బడికి వెళ్లె పిల్లల సంఖ్య తెలుసుకుంటూ స్కూల్ కు వెళ్లని పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ బాల...

“అభివృద్ధికి ఆలంబనగా ఆనకట్టలు”

భారతదేశంలో ఉన్న వివిధ నదులపై నిర్మించిన ఆనకట్టలు, రిజర్వాయర్లు శతాబ్దాల కాలం నుంచే వివిధ రకాలుగా ప్రజలకు ఉపయోగపడుతూ వ్యవసాయానికి, విద్యుత్ ఉత్పత్తికి, పరిశ్రమలు స్థాపనకు సందర్శనా ప్రదేశాలుగా పేరు పొందాయి . సింధూ నది నాగరికత కాలంలోనే మనదేశంలో ఉన్న నదులపై ఆనకట్టలు నిర్మించినట్లు తెలుస్తోంది.‌ ప్రాచీన కాలంలో ఆనకట్టలు కేవలం వ్యవసాయానికి,...

వీధికుక్కల గురించి మనం తెలుసుకోవలసిన విషయాలు

ఎవరినైనా కుక్క కరించిందన్నప్పుడు లేదా వాటి వల్ల పిల్లలకి హాని కలిగిందన్నప్పుడు మనం కాసేపు సీరియస్ గా వీధికుక్కల్ని తిడతాం. ఆ తర్వాత మరిచిపోయి మన పనుల్లో మనం బిజీ అయిపోతాం. కాని వాటి గురించి నిర్మాణాత్మకంగా మన సమాజం ఆలోచన చేయదు. ఎవరు ఏమి అనుకున్నా వీధికుక్కలు పల్లె నుంచి మహానగరం దాకా...

ఆంధ్ర ప్రదేశ్ లో చరిత్ర తిరగ రాసిన కూటమి

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జగన్ కి చుక్కలు చూపించాయి.జగన్ పాలన మీధ విసుగు చెందిన ఓటర్లు నిశ్శబ్ద విప్లవం లా ఓటు వేసి కనీసం ప్రతీ పక్ష హోదా కూడా ఇవ్వక పోవడం ,జగన్ పాలన మీధ పూర్తి వ్యతి రేకత, బై బై జగన్ అంటూ దిమ్మ తిరిగే తీర్పు...

ఉన్నత విద్యారంగంలో సంస్కరణలు వేగవంతం చేయాలి

దేశవ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలలో విద్యా ప్రమాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. గణితం, సైన్స్‌, సోషల్‌ స్టడీస్‌, ఇంగ్లీష్‌లలో పదవ తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యం వరుసగా 32 శాతం, 35 శాతం, 37శాతం, 43శాతంగా నమోదయ్యాయని ‘నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే’ పేర్కొన్నది. 2017నాటి జాతీయ సర్వేతో పోల్చితే, 2021సర్వేలో సగటు ఫలితాలు పడిపోయాయని...

నవయుగ వైతాళికుడు వీరేశలింగం

తెలుగులో తొలి నవల రచనకు నాంది పలికిన గొప్ప కవి ఆయన. మొదటి స్వీయ చరిత్ర రాసిన మహోన్నత వ్యక్తి ఆయనే. తెలుగులో తొలి ప్రహసనం వ్రాసింది కూడా ఆయనే. మొట్ట మొదటి వితంతు వివాహం జరిపించిన గొప్పతనం ఆయనదే. ఆయనే నవయుగ వైతాళికుడిగా ప్రఖ్యాత గాంచిన కందుకూరి వీరేశలింగం పంతులు. బాల్యవివాహాల రద్దుకోసం...

తెలంగాణ గాన కోకిల’ బెల్లి లలిత వర్ధంతి నేడు

తెలంగాణ అనే పదమే నిండు అసెంబ్లీ లో నిషేదాజ్ఞాలకు గురైన రోజులవి…వలసాంధ్ర పాలకులపై తెలంగాణకు చేస్తున్న అన్యాయాలను దైర్యంగా తన ఆటల,పాటల ద్వార ఎండగడుతూ తెలంగాణ ఉద్యమానికి ఉపిరిపోసి ప్రజలల్లో చైతన్యాన్ని రగిల్చిన వీర మహిళ,తెలంగాణ గానకోకిల బెల్లి లలిత. బెల్లి లలిత చిన్ననాటి నుండే అనేక కష్టాలు పడింది. కుటుంబ ఆర్ధిక పరిస్థితుల...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img