Wednesday, September 3, 2025
spot_img

సాహిత్యం

మిషన్ విక్షిత్ భారత్ @2047: యువత కీలక పాత్ర

భారతదేశం 100 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను జరుపుకునే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించాలనే లక్ష్యంతో గణనీయమైన పరివర్తనకు అంచున ఉంది. మిషన్ విక్షిత్ భారత్ @2047 అనేది సమగ్ర అభివృద్ధి, ఆర్థిక శ్రేయస్సు మరియు అందరికీ సామాజిక న్యాయాన్ని పెంపొందించే లక్ష్యంతో కూడిన సమగ్ర కార్యక్రమం. ఇది భారతదేశాన్ని స్వావలంబన, సాంకేతికంగా...

కరువును తరమడం ఎలా ?

కరువులు దేశాభివృధ్ధికి అడ్డంకిగా నిలుస్తున్నాయి. అడవుల నిర్మూలన, కరువు, వాతావరణం ప్రతికూలతలు, మానవుని చర్యల వలన సారవంతమైన భూమి బంజరుభూమి అంటే ఏ పంటలూ పండడానికి వీలు లేకుండా ఏడారులుగా తయారవుతున్నాయి. ఏదైనా ప్రాంతంలో ఎక్కువ కాలం వర్షాలు కురవక పండవలసిన పంటలు పండకపోతే దానిని కరువు అంటారు. ఏ ప్రాంతంలోనైనా సగటు వార్షిక...

చేతులను కడుగు, రోగాలను తరుము

ప్రతి ఒక్కరి చేతిలో సాధారణంగా ఒక కోటికి పైగా సూక్ష్మజీవులు, వైరస్లు ఉంటాయనేది అధ్యయనాలు చెబుతున్న నిజాలు. సగటు మనిషి చేతిలో 150 రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి చేతులపై మూడు గంటలపాటు జీవించగలవు. ఇవి మన చేతుల్లోకి వివిధ మార్గాలలో వస్తాయి. తలుపుల హండిల్స్, కీబోర్డులు, సెల్ ఫోన్‌లు, లిఫ్ట్ బటన్‌లు, షాపింగ్...

స్పామ్ కాల్స్ నిలువరించలేని సర్వీస్ ప్రొవైడర్లు

ఏఐ అంటే అమెరికా ఇండియా అని , ఏఐ అంటే అయ్ అని, అయ్ అంటే అమ్మ అని, దేశంలో పిల్లలందరూ అయ్ అని పుడుతున్నారని ప్రధాని వక్రభాష్యాలు తెలుపుతున్నారు. కానీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో అక్రమాలు, సైబర్ నేరాలు అరికట్టవచ్చని తెలపకపోవడం విడ్డురం. గత పదేళ్లుగా సైబర్ నేరాలు, క్రికెట్ బెట్టింగ్,...

మన జీవితాలకు ఉషాకిరణాలు-ఉపాధ్యాయులు

దేవుడు, గురువు ఇద్దరూ ఒకేసారి ఎదురుపడితే నేను మొదటగా గురువుకే నమస్కరిస్తాను అంటారు ఓ ప్రఖ్యాత హిందీ కవి. మన జీవితాల్లో అజ్ఞానపు చీకట్లను పారద్రోలి జ్ఞాన వెలుగులను ప్రసరించేలా చేసేవారు ఉపాధ్యాయులు. కేవలం విద్యాసంస్థల్లో విజ్ఞానపు పాఠాలు బోధించే వారు మాత్రమే కాదు గురువులంటే. మన జీవితాల్లో అక్షరం ద్వారా గానీ, తమ...

మిథున్‌ చక్రవర్తికి ‘దాదాసాహెబ్‌ పాల్కే’ కిరీటం

( ప్రముఖ నటుడు మిథున్‌ చక్రవర్తికి దాదాసాహెబ్‌ పాల్కే పురస్కారం ప్రకటించిన శుభ వేళ ) మాజీ రాజ్యసభ సభ్యుడు, పద్మభూషణుడు, ప్రముఖ బహుభాషల సినీ నటుడు మిథున్‌ చక్రవర్తికి 2022 సంవత్సరానికి “దాదాసాహెబ్‌ పాల్కే” అవార్డును 2024 సెప్టెంబర్‌ 30న కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం సముచితంగా, సంతోషంగా ఉన్నది. 16 జూన్‌ 1950న కోల్‌కతాలోని...

తెలంగాణ దర్శిని విద్యార్థులకు గొప్ప వరం

తెలంగాణ ప్రభుత్వ విద్యాసంస్థల్లో రెండవ తరగతి నుండి డిగ్రీ వరకు చదివే విద్యార్థులకు చారిత్రక, సాంస్కృతిక పర్యాటక ప్రాంతాలను ఉచితంగా సందర్శింపజేసి, వారికి చారిత్రక, పర్యాటక ప్రాంతాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో 'తెలంగాణ దర్శిని" అనే వినూత్న కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టడం అభినందనీయం. విద్యార్థులు తరగతి గదిలో కూర్చొని విషయాలను...

పర్యావరణానికి యమగండంగా నేవి రాడార్ స్టేషన్

వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండలలో దామగుండం అటవీ ప్రాంతంలో వీఎల్ఎఫ్ వెరీలో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ ను దాదాపు 2500 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించబోయే ప్రాజెక్ట్ కు రాష్ట్ర ప్రభుత్వం 2,900 ఎకరాల భూములు వైజాగ్ లోని ఈస్టర్న్ నావల్ కమాండ్ కు కేటాయించింది. హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో తిరిగే...

సింగరేణి విశ్రాంత కార్మికులకు ప్రత్యేక ప్యాకేజి ప్రకటించాలి

భారతదేశంలో అత్యధిక వృద్ధి రేటుతో పాటు అధిక లాభాలు గడుస్తున్న సంస్థలలో సింగరేణికే ప్రథమ స్థానం దక్కుతుంది. దీనికి కారణం కార్మికుల కాయకష్టమే. ఊపిరాడని స్థితిలో,విష వాయువులు, అధిక ఉష్ణోగ్రత ఉన్న భూగర్భ,ఓపెన్ కాస్ట్ గనుల్లో పని చేసిన కార్మికులకు ఉచిత గృహ వసతి,ఉచిత గ్యాస్, ఉచిత కరెంటుతో పాటు ఎన్నో ప్రోత్సాహకాలు లాభాల...

భారతదేశంలో అంత్యోదయ రూపశిల్పి పండిట్ దీన దయాళ్

( సెప్టెంబర్ 25 అంత్యోదయ దినోత్సవం సందర్భంగా ) సువిశాలమైన భారతదేశంలో లక్షలాదిమంది పేదలు నిరుపేదలు ఉన్నారు. వీరి జీవితాలను మెరుగుపరచడానికి అనేక సంస్కరణలు జరిగాయి. అలాంటి సంస్కరణలో ఒకటి అంత్యోదయ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పండితు దీన దయాళ్ కీలక పాత్ర నిర్వహించారు. అంత్యోదయ అంటే "చీకటి నుండి వెలుగుకు" అని అర్థం. ఈ...
- Advertisement -spot_img

Latest News

సీబీఐ విచారణ నిలిపివేయండి

కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS