Sunday, April 20, 2025
spot_img

సినిమా

సమాజానికి సందేశం ఇచ్చే షార్ట్ ఫిల్మ్

పూజా కార్యక్రమాన్ని ప్రారంభించిన రాజేంద్ర పల్నాటి సమాజంలో నిత్యం ఎన్నో చిత్రాలు వస్తుంటాయని,కాని సమాజంలో జరుగుతున్న ఘటనల పై ప్రజల్లో అవగాహన కల్పించే షార్ట్ ఫిల్మ్ నిర్మించడం గొప్ప పరిణామమని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పౌండర్ రాజేంద్ర పల్నాటి అన్నారు.బుధవారం సోమాజిగూడలోని షార్ట్ ఫిల్మ్ పూజ ప్రారంభించారు.స‌మాజంలోని జ‌రిగే అఘాయిత్యాల‌పై ఈ షార్ట్ ఫిల్మ్...

గబ్బర్ సింగ్ రీరిలీజ్ ట్రైలర్ విడుదల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో సూపర్ హిట్ అయిన సినిమా "గబ్బర్ సింగ్".ఈ సినిమా 2012లో విడుదలైంది.ఈ సినిమాని బండ్ల గణేష్ శ్రీ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు.హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు.పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సంధర్బంగా "గబ్బర్ సింగ్ "మరోసారి రీరిలీజ్ కానుంది.ఈ నేపథ్యంలో ట్రైలర్ విడుదలైంది.

మధురై ఆలయంలో నటి నమితకు చేదు అనుభవం

నటి నమితకు తమిళనాడులో చేదు అనుభవం ఎదురైంది.కృష్ణాష్టమి సందర్బంగా తమిళనాడులో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మధురై మీనాక్షి అమ్మవారి ఆలయానికి కుటుంబసభ్యులతో కలిసి వెళ్లారు.ఈ సందర్బంగా తనను ఆలయ సిబ్బంది అడ్డుకొని హిందూ కుల ధ్రువీకరణ పత్రం అడిగారని,అంతేకాకుండా తనతో పాటు తన కుటుంబసభ్యులతో దురుసుగా మాట్లాడారని నమిత ఓ వీడియోను రిలీజ్ చేశారు.సిబ్బంది చేసిన...

ఎన్.కన్వెన్షన్ కూల్చివేత,స్పదించిన నాగార్జున

ఎన్.కన్వెన్షన్ కూల్చివేత పై సినీ నటుడు అక్కినేని నాగార్జున స్పందించారు.కోర్టు కేసులకు విరుద్ధంగా కన్వెన్షను కూల్చివేయడం బాధాకరమని తెలిపారు.తప్పుడు సమాచారంతో చట్టవిరుద్ధంగా కన్వెన్షన్ ను కూల్చివేశారని విమర్శించారు.చట్టాన్ని ఉల్లఘించేలా తాము ఎలాంటి చర్యలు చేపట్టలేదని అన్నారు.కనీసం కూల్చివేతలకు ముందు తమకు నోటీసులు కూడా ఇవ్వలేదని తెలిపారు.కూల్చివేత పై గతంలో కోర్టు స్టె ఇచ్చిందని,కేసు కోర్టులో...

మళ్ళీ కలిసిన “ఏటో వెళ్ళిపోయింది మనసు” జోడీ

నేచురల్ స్టార్ నాని,టాలీవుడ్ బ్యూటీ సమంతా గురువారం అనుకోకుండా కలిశారు.ప్రస్తుతం నాని "సరిపోదా శనివారం" చిత్రంలో నటిస్తున్నాడు.ఆగస్టు 29న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.అయితే హిందీ ప్రామోషన్స్ కోసం హైదరాబాద్ నుండి ముంబై వెళ్తుండగా విమనశ్రయంలో సమంతా కలిసింది.ఈ కలయికను సమంతా తన మొబైల్ లో చిత్రకరించి,స్వీటెస్ట్ సప్రయిజ్ టుడే...

“ఇంద్ర” రీరిలీజ్ పై మెగాస్టార్ చిరంజీవి స్పందన

మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రాల్లో " ఇంద్ర " చిత్రం ఒకటీ.ఈ చిత్రానికి బీ.గోపాల్ దర్శకత్వం వహించారు.అప్పట్లో భారీ వసూళ్లను అందుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్లను నెలకొల్పింది.చిరంజీవి పుట్టిన రోజు సంధర్బంగా ఆగస్టు 22న మరోసారి " ఇంద్ర "చిత్రం అభిమానుల ముందుకు రానుంది.ఈ సినిమా రీరిలీజ్ కోసం అభిమానులు...

ఎన్టీఆర్ సేఫ్ గానే ఉన్నారు,అసత్య ప్రచారాలను నమ్మకండి

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు గాయాలు అయ్యాయని బుధవారం ఉదయం వార్తలు రావడంతో అయిన టీం స్పందించింది.ఎన్టీఆర్ సేఫ్ గానే ఉన్నారని తెలిపింది.రెండు రోజుల క్రితం జిమ్ చేస్తున్న సమయంలో ఎడమ చేతికి చిన్నపాటి గాయమైందని,మంగళవారం దేవర షూటింగ్ లో కూడా పాల్గొన్నారని,పెద్ద గాయమైందని వస్తున్న వార్తలు ఎవరు నమ్మొద్దు అని స్పస్టం...

తిరుమల శ్రీవారి సేవలో సినీ నటి జాన్వీ కపూర్

తిరుమల శ్రీవారిని సినీ నటి జాన్వీ కపూర్ దర్శించుకున్నారు.మంగళవారం వీఐపి దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు.టీటీడీ అధికారులు జాన్వీ కపూర్ కు స్వాగతం పలికారు.దర్శనం అనంతరం జాన్వికి పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు.

జ్యోతిష్యుడు వేణుస్వామి కామెంట్స్ పై ఫిల్మ్ జర్నలిస్టుల ఆగ్రహం

ఇటీవల నాగచైత్యన్య శోభితాను ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే.అయితే వీరి ఎంగేజ్మెంట్ పై జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన కామెంట్స్ చేశారు.నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల ఎక్కువకాలం కలిసి ఉండరని అన్నారు.దింతో వేణుస్వామి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ విషయంలో ఆయనపై కేసు నమోదు చేయాలని తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్...

శివకార్తికేయన్ మూవీ పవర్ ఫుల్ రోల్ లో బిజు మీనన్

శివకార్తికేయన్ హీరోగా, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మిస్తున్న మ్యాసీవ్ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.తెలుగు,తమిళ్ లో గ్రాండ్ గా రూపొందుతున్న ఈ మూవీలో మలయాళ సూపర్ స్టార్ బిజు మీనన్ పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నట్లు మేకర్స్ తాజాగా ఎనౌన్స్ చేశారు.ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్...
- Advertisement -spot_img

Latest News

ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్.. చాలా ఆనందాన్ని ఇచ్చింది

అర్జున్ S/O వైజయంతి సక్సెస్ ప్రెస్ మీట్ లో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అర్జున్ S/O వైజయంతి....
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS