Sunday, April 20, 2025
spot_img

సినిమా

అభిమానుల కోసం మహేష్ బాబు ఆసక్తికరమైన ట్విట్

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులను ఉద్దేశించి ఆసక్తికరమైన ట్విట్ చేశారు.ఆగష్టు 09న తన పుట్టిన రోజు సందర్బంగా వివిధ మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు."అభిమానులు పంపిన సందేశాలను చూసి ఉప్పొంగిపోయా ,ఈ స్పెషల్ రోజును ఇంకా ప్రత్యేకంగా మారేలా చేశారు.ప్రతి సంవత్సరం మీరు చూపిస్తున్న ప్రేమ,మద్దతుకు లవ్...

మురారి రీరిలీజ్,అభిమానుల సందడి

నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు.ఈ సందర్బంగా అయిన నటించిన "మురారి" సినిమా ను రీరిలీజ్ చేశారు.తెలుగు రాష్ట్రాల్లోని పలు సినిమా థియేటర్స్ లో ఈ సినిమా ను విడుదల చేశారు.దింతో అభిమానులు థియేటర్స్ లో సందడి చేశారు.అలనాటి రామచంద్రుడు పాటకి అభిమానులు అక్షింతలు తీసుకోని స్క్రిన్ పై విసిరారు.మరికొంత మంది...

శోభిత ధూళిపాళను ఎంగేజ్మెంట్ చేసుకున్న నాగచైత్యన్య

టాలీవుడ్ స్టార్ హీరో నాగ చైత్యన్య గురువారం ఇంగేజ్మెంట్ చేసుకున్నారు.ప్రముఖ తెలుగు నటి శోభిత ధూళిపాళను నాగ చైతన్య త్వరలో పెళ్లి చేసుకోనున్నాడు.ఈ సందర్బంగా గురువారం నాగార్జున నివాసంలో ఈ జంటకు ఎంగేజ్మెంట్ జరిగింది.ఈ విషయాన్నీ స్వయంగా నాగార్జున సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. "శోభిత ధూళిపాళతో నాగచైతన్యకి ఇవాళ ఉదయం 9:42 గంటలకు...

వయనాద్ బాధితులకు రూ.10 లక్షల విరాళం ప్రకటించిన రష్మిక

కేరళ రాష్ట్రం వయనాడ్ లో జరిగిన విపత్తులో నష్టపోయిన బాధితులకు సహాయం అందించడానికి సినీ నటి రష్మిక మందన మరోసారి ముందకొచ్చింది.10 లక్షల రూపాయలను కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి అందిస్తునట్టు ప్రకటించారు.

రూ.కోటి విరాళం ప్రకటించిన చిరంజీవి,రామ్ చరణ్

కేరళలోని వయనాడ్ ఘటన బాధితులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి,రామ్ చరణ్ ముందుకు వచ్చారు.రూ.కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి అందించారు.రామ్ చరణ్ తో కలిసి ఈ విరాళాన్ని అందిస్తున్నామని చిరంజీవి ఎక్స్ వేదికగా వెల్లడించారు.వయనాడ్ ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిందని అన్నారు.వారికీ నా...

వయనాడ్ ఘటన ఎంతగానో కలిచివేసింది

వయనాడ్ బాధితుల కోసం రూ.20 లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్ కిఅందజేసిన నయనతార,విఘ్నేశ్ దంపతులు కేరళ రాష్ట్రం వయనాడ్ లో జరిగిన విపత్తులో నష్టపోయిన బాధితులకు సహాయం అందించడానికి నయనతార,విఘ్నేశ్ శివన్ దంపతులు ముందుకొచ్చారు.రూ.20 లక్షలను కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి అందజేశారు.వయనాడ్ లోని బాధితులకు అండగా నిలబడడం కోసం వారికీ మద్దతుగా ఓ...

మిస్టర్ బచ్చన్ నుండి “జిక్కి” సాంగ్ విడుదల

రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ నుండి " జిక్కి" పాట విడుదలైంది.ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు.ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆహా ఓటిటితో ప్రేక్షకుల ముందుకు”రక్షణ”సినిమా

పాయల్ రాజ్ ఫుట్ ప్రధాన పాత్రలో నటించిన " రక్షణ " సినిమా ఆగష్టు 01 నుండి ఆహా ఓటిటితో ప్రేక్షకుల ముందుకి రానుంది.ప్రాణదీప్ ఠాకూర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించారు.జూన్ 07 న ఈ మూవీ రిలీజ్ అయింది.మనుస్ నాగులపల్లి,రాజీవ్ కనకాల,చక్రపాణి ఆనంద కీలక పాత్ర...

15 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తిచేసుకున్న “మగధీర”

టాలీవుడ్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాలకు ప్రత్యేకమైన క్రెజ్ ఉంది.ఇదిలా ఉండగా రాంచరణ్ నటించిన సినిమాల్లో అత్యంత క్రెజ్ సొంతం చేసుకున్న మూవీ " మగధీర ".ఈ సినిమా విడుదలై నేటికీ 15 సంవత్సరాలు పూర్తయింది.రాజమౌళి "మగధీర" సినిమాకు దర్శకత్వం వహించారు.రామ్ చరణ్ హీరోగా,కాజల్ హీరోయిన్ గా ఈ...

ధనుష్ తీరుపై టీఎఫ్పీసి ఆగ్రహం

తమిళ సినీ నటుడు ధనుష్ పై టీఎఫ్పీసి (తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్) ఆగ్రహం వ్యక్తం చేసింది.ముందస్తు అడ్వాన్స్లు తీసుకొని షూటింగ్స్ పూర్తి చేయట్లేదాని దనుష్ పై ఫిర్యాదులు వచ్చాయి.ఈ మేరకు దనుష్ తీరుపై టీఎఫ్పీసి ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇప్పటి నుండి అనుమతి ఉంటేనే అయిన సినిమాలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది.మరోవైపు ఆగస్టు 15...
- Advertisement -spot_img

Latest News

ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్.. చాలా ఆనందాన్ని ఇచ్చింది

అర్జున్ S/O వైజయంతి సక్సెస్ ప్రెస్ మీట్ లో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అర్జున్ S/O వైజయంతి....
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS