Thursday, September 19, 2024
spot_img

సినిమా

వరద బాధితులకు అండగా నిలుస్తాం: చిత్ర పరిశ్రమ

ఎప్పుడు ప్రకృతి విపత్తులు సంభవించినా బాధితులను ఆదుకునేందుకు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుంది.తాజాగా ఆంధ్రప్రదేశ్,తెలంగాణలో వచ్చిన వరదల వల్ల ఎంతోమంది నిరాశ్రయులయ్యారు.దీంతో బాధితులను ఆదుకోవడానికి సినీ పరిశ్రమ ముందుకొచ్చింది.చిత్ర పరిశ్రమలోని అన్ని విభాగాలు కలిసి సాయం చేసేందుకు నడుం బిగించారు.ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సినీ పరిశ్రమ చేయబోతున్న...

“మిస్టర్ సెలెబ్రిటీ” నుండి ‘గజానన’ పాట విడుదల

సుదర్శన్ పరుచూరి హీరోగా " మిస్టర్ సెలెబ్రిటీ " సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్,శ్రీ దీక్ష,నాజర్,రఘుబాబు వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. తాజాగా మిస్టర్ సెలెబ్రిటీ నుంచి పాటను రిలీజ్ చేశారు.ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ వినాయకుడి నామస్మరణే వినిపిస్తోంది.వినాయక చవితి స్పెషల్‌గా మిస్టర్ సెలెబ్రిటీ నుంచి...

తెలుగు రాష్ట్రాలకు సినీ ప్రముఖుల విరాళాలు

రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తాయి.ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది.ఏపీలోని విజయవాడ,తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం,మహబూబాబాద్ జిల్లాలు పూర్తిగా నీట మునిగాయి.అనేక మంది ప్రజలు ఇళ్లను కోల్పోయి రోడ్డున పడి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.దీంతో వరద బాధితులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ఆర్థిక సహాయం ప్రకటించి మెమున్నాం అనే భరోసా కల్పిస్తున్నారు.ఇప్పటికే...

వరద బాధితులకు సహాయం ప్రకటించిన సినీప్రముఖులు

రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తాయి.ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది.ఏపీలోని విజయవాడ,తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం,మహబూబాబాద్ జిల్లాలు పూర్తిగా నీట మునిగాయి.అనేక మంది ప్రజలు ఇళ్లను కోల్పోయి రోడ్డున పడి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.దీంతో వరద బాధితులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ఆర్థిక సహాయం ప్రకటించి మెమున్నాం అనే భరోసా కల్పిస్తున్నారు.ప్రముఖ...

అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దు,చిరంజీవి ట్వీట్

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ ట్విట్ చేశారు.తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని,అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటకు రావొద్దని సూచించారు.ఇప్పటికే పలు గ్రామాలు,జాతీయ రహదారులు మునిగిపోయాయి అని గుర్తుచేశారు.వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి,మీ కుటుంబసభ్యుడిగా ఒక్కటే విన్నపం,అత్యవసరమైతే ఎవరు కూడా బయటికి రావొద్దని...

ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ప్రాణాలు పోయేవి : బండ్ల గణేష్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్బంగా సెప్టెంబర్ 02న గబ్బర్ సింగ్ సినిమాను రీరిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా,పవన్ కళ్యాణ్ హీరోగా ఉన్నారు.మే 11,2012న ఈ సినిమా విడుదలైంది.పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా గబ్బర్ సింగ్ రీరిలీజ్ కానున్న నేపథ్యంలో నిర్మాత బండ్ల గణేష్...

నన్ను ఆటబొమ్మల వాడుకున్నారు,జత్వాని కీలక వ్యాఖ్యలు

గత వైసీపీ ప్రభుత్వ హయంలో కొంతమంది పెద్దలు,అధికారులు తనను ఆటబొమ్మల వాడుకున్నారని ముంబై నటి జత్వాని విమర్శించారు.ఇటీవల జత్వాని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.వైసీపీ ప్రభుత్వ హయంలో కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు,తనను వేదించారని తీవ్ర ఆరోపణలు చేసింది.ఈ వ్యాఖ్యలను ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.జత్వాని చేసిన వ్యాఖ్యల పై సమగ్ర విచారణ...

సమాజానికి సందేశం ఇచ్చే షార్ట్ ఫిల్మ్

పూజా కార్యక్రమాన్ని ప్రారంభించిన రాజేంద్ర పల్నాటి సమాజంలో నిత్యం ఎన్నో చిత్రాలు వస్తుంటాయని,కాని సమాజంలో జరుగుతున్న ఘటనల పై ప్రజల్లో అవగాహన కల్పించే షార్ట్ ఫిల్మ్ నిర్మించడం గొప్ప పరిణామమని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పౌండర్ రాజేంద్ర పల్నాటి అన్నారు.బుధవారం సోమాజిగూడలోని షార్ట్ ఫిల్మ్ పూజ ప్రారంభించారు.స‌మాజంలోని జ‌రిగే అఘాయిత్యాల‌పై ఈ షార్ట్ ఫిల్మ్...

గబ్బర్ సింగ్ రీరిలీజ్ ట్రైలర్ విడుదల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో సూపర్ హిట్ అయిన సినిమా "గబ్బర్ సింగ్".ఈ సినిమా 2012లో విడుదలైంది.ఈ సినిమాని బండ్ల గణేష్ శ్రీ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు.హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు.పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సంధర్బంగా "గబ్బర్ సింగ్ "మరోసారి రీరిలీజ్ కానుంది.ఈ నేపథ్యంలో ట్రైలర్ విడుదలైంది.

మధురై ఆలయంలో నటి నమితకు చేదు అనుభవం

నటి నమితకు తమిళనాడులో చేదు అనుభవం ఎదురైంది.కృష్ణాష్టమి సందర్బంగా తమిళనాడులో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మధురై మీనాక్షి అమ్మవారి ఆలయానికి కుటుంబసభ్యులతో కలిసి వెళ్లారు.ఈ సందర్బంగా తనను ఆలయ సిబ్బంది అడ్డుకొని హిందూ కుల ధ్రువీకరణ పత్రం అడిగారని,అంతేకాకుండా తనతో పాటు తన కుటుంబసభ్యులతో దురుసుగా మాట్లాడారని నమిత ఓ వీడియోను రిలీజ్ చేశారు.సిబ్బంది చేసిన...
- Advertisement -spot_img

Latest News

అక్టోబర్ 02 నుండి పాఠశాలలకు దసరా సెలవులు

అక్టోబర్ 02 నుండి 14వరకు దసరా సెలవులు 15న తిరిగి ప్రారంభంకానున్న పాఠశాలలు ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ సంధర్బంగా రాష్ట్రంలోని పాఠశాలలకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు...
- Advertisement -spot_img