Friday, September 20, 2024
spot_img

సినిమా

వయనాద్ బాధితులకు రూ.10 లక్షల విరాళం ప్రకటించిన రష్మిక

కేరళ రాష్ట్రం వయనాడ్ లో జరిగిన విపత్తులో నష్టపోయిన బాధితులకు సహాయం అందించడానికి సినీ నటి రష్మిక మందన మరోసారి ముందకొచ్చింది.10 లక్షల రూపాయలను కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి అందిస్తునట్టు ప్రకటించారు.

రూ.కోటి విరాళం ప్రకటించిన చిరంజీవి,రామ్ చరణ్

కేరళలోని వయనాడ్ ఘటన బాధితులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి,రామ్ చరణ్ ముందుకు వచ్చారు.రూ.కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి అందించారు.రామ్ చరణ్ తో కలిసి ఈ విరాళాన్ని అందిస్తున్నామని చిరంజీవి ఎక్స్ వేదికగా వెల్లడించారు.వయనాడ్ ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిందని అన్నారు.వారికీ నా...

వయనాడ్ ఘటన ఎంతగానో కలిచివేసింది

వయనాడ్ బాధితుల కోసం రూ.20 లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్ కిఅందజేసిన నయనతార,విఘ్నేశ్ దంపతులు కేరళ రాష్ట్రం వయనాడ్ లో జరిగిన విపత్తులో నష్టపోయిన బాధితులకు సహాయం అందించడానికి నయనతార,విఘ్నేశ్ శివన్ దంపతులు ముందుకొచ్చారు.రూ.20 లక్షలను కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి అందజేశారు.వయనాడ్ లోని బాధితులకు అండగా నిలబడడం కోసం వారికీ మద్దతుగా ఓ...

మిస్టర్ బచ్చన్ నుండి “జిక్కి” సాంగ్ విడుదల

రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ నుండి " జిక్కి" పాట విడుదలైంది.ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు.ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆహా ఓటిటితో ప్రేక్షకుల ముందుకు”రక్షణ”సినిమా

పాయల్ రాజ్ ఫుట్ ప్రధాన పాత్రలో నటించిన " రక్షణ " సినిమా ఆగష్టు 01 నుండి ఆహా ఓటిటితో ప్రేక్షకుల ముందుకి రానుంది.ప్రాణదీప్ ఠాకూర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించారు.జూన్ 07 న ఈ మూవీ రిలీజ్ అయింది.మనుస్ నాగులపల్లి,రాజీవ్ కనకాల,చక్రపాణి ఆనంద కీలక పాత్ర...

15 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తిచేసుకున్న “మగధీర”

టాలీవుడ్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాలకు ప్రత్యేకమైన క్రెజ్ ఉంది.ఇదిలా ఉండగా రాంచరణ్ నటించిన సినిమాల్లో అత్యంత క్రెజ్ సొంతం చేసుకున్న మూవీ " మగధీర ".ఈ సినిమా విడుదలై నేటికీ 15 సంవత్సరాలు పూర్తయింది.రాజమౌళి "మగధీర" సినిమాకు దర్శకత్వం వహించారు.రామ్ చరణ్ హీరోగా,కాజల్ హీరోయిన్ గా ఈ...

ధనుష్ తీరుపై టీఎఫ్పీసి ఆగ్రహం

తమిళ సినీ నటుడు ధనుష్ పై టీఎఫ్పీసి (తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్) ఆగ్రహం వ్యక్తం చేసింది.ముందస్తు అడ్వాన్స్లు తీసుకొని షూటింగ్స్ పూర్తి చేయట్లేదాని దనుష్ పై ఫిర్యాదులు వచ్చాయి.ఈ మేరకు దనుష్ తీరుపై టీఎఫ్పీసి ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇప్పటి నుండి అనుమతి ఉంటేనే అయిన సినిమాలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది.మరోవైపు ఆగస్టు 15...

పెళ్లి రూమర్స్ పై స్పందించిన కీర్తి సురేష్

గత కొన్ని రోజులుగా తనపై వస్తున్నా పెళ్లి వార్తల పై కీర్తి సురేష్ క్లారిటీ ఇచ్చారు.ఓ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూ లో భాగంగా అభిమానులతో మాట్లాడిన కీర్తి సురేష్,నా నటన పై విమర్శలు వస్తే నేను తప్పకుండ స్వీకరిస్తా,వచ్చిన విమర్శలతో కొత్త విషయాలు తెలుసుకుంటానని అన్నారు.ఇటీవల ఓ అబ్బాయితో కీర్తి సురేష్ దిగిన ఫోటో...

ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి హాజరైనందుకు సంతోషంగా ఉంది

పారిస్ లో జరుగుతున్నా ఒలంపిక్స్ ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖతో కలిసి హాజరయ్యారు.ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి హాజరైనందుకు చాలా థ్రిల్‌గా ఉంది. సురేఖతో పాటు ఒలింపిక్ టార్చ్ ప్రతిరూపాన్ని పట్టుకున్న సంతోషకరమైన క్షణం! గర్వించదగ్గ భారతీయ బృందంలోని ప్రతి క్రీడాకారుడికి,ఆల్ ది వెరీ బెస్ట్ మరియు బెస్ట్...

మరో బిడ్డకు తల్లికాబోతున్న ప్రణీత సుభాష్

టాలీవుడ్ ప్రముఖ నటి ప్రణీత శుభవార్త చెప్పింది.త్వరలోనే మరో బిడ్డకు తల్లి అవ్వబోతుంది ప్రణీత.ఈ శుభవార్తను ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకుంది." రౌండ్ 02 ఇక నుండి ఈ ప్యాంట్స్ సరిపోవు" అంటూ పోస్టు చేసింది.కొన్ని ఫోటోలను కూడా విడుదల చేసింది.దింతో ప్రణీత చేసిన ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img