Friday, September 20, 2024
spot_img

సినిమా

ఆగష్టు 22న “ఇంద్ర” రీరిలీజ్

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో గుర్తుండిపోయే సినిమా "ఇంద్ర".2002 జులై 24న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ కలెక్షన్ ను వసూలు చేసింది.బి.గోపాల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే మరోసారి ఇంద్ర మూవీ ప్రేక్షకుల ముందుకి రానుంది.మెగాస్టార్ చిరంజీవి బర్త్డే రోజు అనగా ఆగష్టు 22న మరోసారి ఈ సినిమా రీరిలీజ్ చేస్తునట్టు...

అంజలి నోట ఆసక్తికరమైన వ్యాఖ్యలు

తెలుగు నటి అంజలి తన కెరీర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.కెరీర్ ప్రారంభమైన మొదటి నుండే ఎన్నో పాత్రలు వచ్చాయని,కానీ నా పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే ఎంచుకున్నానని అన్నారు.కొన్ని సినిమాల కోసం మార్షల్స్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నానని గుర్తుచేశారు.నవరస సిరీస్ షూటింగ్ లో భాగంగా కొన్ని గంటలపాటు వాష్ రూమ్ కి కూడా...

షూటింగ్ లో భాగంగా ప్రియాంక చోప్రాకు గాయాలు

బాలీవుడ్,హాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంక చోప్రాకు తీవ్ర గాయాలయ్యాయి.ఆస్ట్రేలియా జరుగుతున్నా ఓ సినిమా షూటింగ్ లో భాగంగా ఈ గాయాలు అయినట్టు ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో పేర్కొంది.దీనికి సంభందించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో విడుదల చేసింది.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి."ది బ్ల‌ప్" అనే హాలీవుడ్ చిత్రం షూటింగ్...

ప్రణయ గోదారి గ్లింప్స్‌ విడుదల

రొటీన్‌ కథలకు భిన్నంగా.. కొత్తగా రూపొందే చిత్రాలకే నేటి ప్రేక్షకులు ఆదరణ చూపిస్తున్నారు. అలాంటి కథలనే నేటి తరం దర్శక, నిర్మాతలు కూడా సినిమాలుగా తీసుకరావడానికి మొగ్గుచూపుతున్నారు. ఆ కోవలోనే న్యూ కంటెంట్‌తో రిఫ్రెషింగ్‌ ఫీల్‌తో రూపొందుతున్న చిత్రం 'ప్రణయగోదారి'. పి.ఎల్.విఘ్నేష్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పారమళ్ళ లింగయ్య నిర్మిస్తున్నారు. డిఫెరెంట్ కంటెంట్ తో...

త్వరలోనే షూటింగ్స్ లో పాల్గొంటా

వచ్చే సంవత్సరం నుండి మళ్ళీ సినిమా షూటింగ్స్ లో పాల్గొంటానని తెలిపింది సినీ నటి సమంతా.గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సమంతా క్రమక్రమంగా ఇప్పుడిప్పుడే కొలుకుంటుంది.కొన్ని రోజుల నుండి సినిమాలకు కూడా దూరంగా ఉన్న విషయం తెలిసిందే.తాజాగా ఓ ఇంటర్వ్యూ లో సమంతా పాల్గొంది.ఈ సంధర్బంగా తాను మాట్లాడుతూ,వచ్చే ఏడాది నుండి...

“మురారి” రీ రిలీజ్,ఎప్పుడంటే..??

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు నటించిన సినిమాల్లో గుర్తుండిపోయే సినిమా "మురారి".ఈ చిత్రానికి కృష్ణవంశి దర్శకత్వం వహించగా,సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించారు.2001 లో ఈ సినిమా విడుదల అయింది.అయితే ఆగష్టు 09న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు మురారి సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.గతంలో కూడా మహేష్ పుట్టిన...

అస్వస్ధతకు గురైన ఆర్.నారాయణ మూర్తి,నిమ్స్ లో చికిత్స

ప్రముఖ సినీ నటుడు,నిర్మాత ఆర్.నారాయణ మూర్తి బుధవారం ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు.దింతో అయినను హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుప్రతికి తరలించారు.వైద్యులు బీరప్ప ఆధ్వర్యంలో ఆర్.నారాయణ మూర్తికి చికిత్స కొనసాగుతుందని,క్రమంగా అయిన కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.విప్లవ సినిమాలతో పాటు మరెన్నో సినిమాల్లో నటించిన ఆర్.నారాయణ మూర్తి పీపుల్స్ స్టార్ గా పేరు సంపాదించుకున్నారు.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సినీనటుడు సాయి ధరమ్ తేజ

ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని సినీనటుడు సాయిధరమ్ తేజ మర్యాదపూర్వకంగా కలిశారు.అనంతరం రేవంత్ రెడ్డితో కొద్దిసేపు ముచ్చటించారు.

రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన కల్కి 2898 AD

యాంగ్ రెబల్ స్టార్ ఇటీవల నటించిన సినిమా కల్కి 2898 AD విడుదలైన మొదటి రోజు నుండే సక్సెస్ ఫుల్ గా రన్ అవుతు భారీ కలెక్షన్ లు రాబట్టింది.తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లను రాబట్టింది.నాగ్ అశ్విన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించగా ప్రభాస్ ,అమితాబ్ బచ్చన్ లాంటి ప్రముఖమైన నటులు...

వెబ్ సిరీస్ లోకి తమిళ నటి త్రిష

తమిళ ప్రముఖ నటి త్రిష తోలి వెబ్ సిరీస్ "బృంద" ద్వారా ఓటీటీలోకి రాబోతుంది.సూర్య వంగల ఈ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు.ఓటీటీ ద్వారా ఈ సిరీస్ నేరుగా విడుదల అవుతుందని మేకర్స్ తెలిపారు.మరోవైపు ఆగష్టు 02 నుండి ఈ సిరీస్ ను ప్రసారం చేస్తునట్టు సోని లైవ్ పేర్కొంది.క్రైం ఇన్వెస్టిగేషన్ కోణంలో ఈ...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img