ప్రముఖ సినీ నటి సుహాసిని ప్రస్తుతం ఉన్న చిత్రపరిశ్రమలోని పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో సినిమాల్లో మహిళలకు తక్కువ చేసి చూపిస్తున్నారని అన్నారు. సినిమాల్లో హీరోయిన్స్ కు ప్రాధాన్యం లేని పాత్రలు ఇస్తున్నారని తెలిపారు. హీరోయిన్స్ గతంలో స్కిన్ షో , ఇంటిమేట్...
డిఫరెంట్ కంటెంట్లతో, నిజజీవిత సంఘటనల ఆధారంగా కొత్త వారితో ప్రయోగాలు చేయడంలో ముందుండే రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ 'శారీ'. ఆర్జీవీ డెన్ ద్వారా వెలుగు చూస్తున్న'టూ మచ్ లవ్ కెన్ బి స్కేరీ' అనే లాగ్ లైన్ తో పలు నిజజీవిత సంఘటనల మేళవింపుతో ఓ సైకలాజికల్ థ్రిల్లర్ గా...
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు బెయిల్ మంజూరు అయింది. తనపై జానీ మాస్టర్ లైంగికదాడి చేసినట్లు మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నార్సింగి పోలీసులు జానీమాస్టర్ పై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. విచారించిన కోర్టు రిమాండ్ విధించడంతో జానీమాస్టర్ను చంచల్గూడ జైలుకు పంపించారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు...
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తమిళ థ్రిల్లర్ "ఊన్ పర్వైల్'" ఇటీవల డబ్లిన్లో జరిగిన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఐర్లాండ్లో అధికారికంగా ప్రారంభించబడింది. ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ తాల్, కహో నా ప్యార్ హై ఫేమ్ కబీర్ లాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పార్వతి నాయర్ ద్విపాత్రాభినయం చేసి, అసాధారణమైన నటనా నైపుణ్యాన్ని...
ప్రముఖ సినీతార కార్తీక్ ఆర్యన్ నటించిన చిత్రం భూల్ భూలయ్యా 3 ప్రమోషన్లలో భాగంగా శుక్రవారం డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ని సందర్శించారు. ఈ నేపథ్యంలో స్కూల్ క్యాంపస్లో సినిమా తారలతో ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్లను నిర్వహించారు.
ఈ సందర్భంగా డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్, ఎడిఫై వరల్డ్ స్కూల్ డైరెక్టర్ ఏ.కే.అగర్వాల్తో పాటు పాఠశాల సిబ్బంది,...
ఎస్జీఎస్ క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రియాంక ఉపేంద్ర సమర్పణలో ఎస్.జి. సతీష్ నిర్మాతగా గురుమూర్తి దర్శకత్వంలో రాబోతోన్న చిత్రం ఉగ్రావతారం. ఈ చిత్రంలో ప్రియాంక ఉపేంద్ర లీడ్ రోల్లో నటించారు. సుమన్, నటరాజ్ పేరి, అజయ్, పవిత్రా లోకేష్, సాయి ధీనా, సుధి కాక్రోచ్, లక్ష్య శెట్టి వంటి వారు ముఖ్య పాత్రలు...
పాన్ ఇండియన్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ ఈశ్వర్ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈశ్వర్ మూవీని రీ రిలీజ్ చేయనున్నారు. అక్టోబర్ 23న ఈ చిత్రాన్ని గ్రాండ్గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలో మూవీ ట్రైలర్ను అదిరిపోయేలా కట్ చేసి రిలీజ్ చేశారు....
చిరంజీవి
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతి పట్ల సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. భారతీయులకు ఇది బాధకరమైన రోజు అని పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో రతన్ టాటా అద్భుతంగా కృషి చేశారని అని తెలిపారు. ఒక మంచి మనసున్న వ్యక్తిని కోల్పోయామని, భారతీయ పారిశ్రామిక వేత్తలలో అయిన పెంపొందించిన విలువలు తరాలకు...
సినీనటుడు అక్కినేని నాగార్జున, కుటుంబసభ్యులతో కలిసి నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఇటీవల మంత్రి కొండా సురేఖ నటి సమంతా, నాగచైతన్య విడాకుల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. దీంతో నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. మంత్రి కొండా సురేఖపై పరువునష్టం దావా వేశారు....
కొరియోగ్రాఫర్ జానీమాస్టర్కు ప్రకటించిన జాతీయ అవార్డును నేషనల్ ఫిల్మ్ అవార్డు సెల్ తాత్కాలికంగా నిలిపివేసింది. అక్టోబర్ 08న ఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో ఈ అవార్డు అందుకోవాల్సి ఉంది. అయితే తనపై లైంగికదాడికి పాల్పడినట్టు ఓ అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ జానీమాస్టర్ పై నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అయినను...