మూడుగంటల పాటు కొనసాగిన సీడబ్ల్యూసి మీటింగ్
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మంచి ఫలితాలే వచ్చాయి
కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఫ్లోర్ లీడర్ గా ఆ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీని బాధ్యతలు చేపట్టాలని సీడబ్ల్యూసి మీటింగ్ లో ఏకగ్రీవ తీర్మానం చేసినట్టు ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్ తెలిపారు.ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్...
చిలుకూరు దేవాలయం శనివారం, ఆదివారం క్లోజ్ అంటూ గూగుల్ లో కనపడుతోంది. ఈ విషయానికి సంబంధించి తాజాగా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ.. అలాంటిది ఏమి లేదని తెలిపారు. గూగుల్ తప్పుడు సమాచారంపై ఆలయ అర్చకులు రంగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. వారాంతాలైన శని, ఆదివారాలలో యధావిధిగా ఆలయం తెరిచి ఉంటుందని...
ఎన్డీయే పక్షనేతగా మోడీను బలపరిచిన బీహార్ సీఎం నితీష్,చంద్రబాబు,ఇతర సభ్యులు
ఏకగ్రీవంగా మోడీ ఎన్నిక
ఎన్డీయే గెలుపు కోసం కృషి చేసిన లక్షలాది మంది కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపిన మోడీ
భారతదేశానికి ఎన్డీయే ఆత్మలాంటిది
పవన్ కళ్యాణ్ పై మోడీ ప్రశంసల జల్లు
పవన్ అంటే పవన్ కాదు ఒక తుఫాన్
ఎన్డీయే పక్షనేతగా నరేంద్ర మోడీ ఎన్నికయ్యారు.ఎన్డీయే పక్షనేతగా నరేంద్ర మోడీ...
బీజేపీ వాళ్లు అయోధ్య రామమందిరం చూపించి.. అక్షంతలు పంచి, ఓట్లు కొల్లగొట్టాలని చూశారనీ కానీ అయోధ్యలోనే ఓడి పోయారనీ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేసారు.
అయోధ్య పరిధి వచ్చే ఎంపీ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఓ డిపోయారనీ అన్నారు.
ఇకనుండి ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవం నిర్వహించనున్నట్లు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి.
సెక్రటేరియట్లో డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సోనియాగాంధీని ఆహ్వానించనున్నట్లు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
కూకట్పల్లి నుండి ఎల్బీ నగర్… శంషాబాద్ నుండి అల్వాల్ వరకు అన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షం కురుస్తోంది
సాయంత్రం ఆరు గంటల సమయంలో ప్రారంభమైన వర్షం ఎడతెరిపిలేకుండా కురుస్తోంది
వర్షం వల్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి
ట్రాఫిక్ పీక్ హవర్స్ కావడంతో చాల చోట్ల.ట్రాఫిక్ స్తంభించిపోయింది…
ఓ వైపు వర్షం మరో వైపు ట్రాఫిక్ జామ్ తో వాహన...
ప్రభుత్వ ఏర్పాటు, మిత్రపక్షాల పాత్రపై చర్చిస్తున్న బీజేపీ అగ్ర నేతలు
సమావేశంలో పాల్గొన్న మోడీ బీజేపీ నేతలు.. టీడీపి నేత చంద్రబాబు, జేడీయూ నేత నితీష్ కుమార్, ఇతర మిక్షపత్రాల నేతలు
సిఆర్ఐఎఫ్, టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలపై సమీక్షించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..
•నాలుగు టిమ్స్ హాస్పిటల్స్ నిర్మాణాలపై అధికారులతో సమీక్ష•హాస్పిటల్ కొత్త భవన నిర్మాణ స్థితిగతులపై ఆరా..•తెలంగాణ వ్యాప్తంగా రూ. 2 వేల కోట్లతో నిర్మిస్తున్న సిఆర్ఐఎఫ్ మరియు ఇతర ఆర్&బీ రోడ్ల నిర్మాణాలపై అధికారులకు దిశానిర్ధేశం•హైదరాబాద్ కలెక్టరేట్ నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో చర్చ•సచివాలయ...
ప్రధాని మంత్రి పదవికి నరేంద్ర మోడి రాజీనామా చేశారు.లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మరోసారి విజయం సాధించింది.ఈ సంధర్బంగా రాష్ట్రపతి ద్రౌపది మూర్మును కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు.తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 293 స్థానల్లో విజయం సాధించింది.దీంతో రాష్ట్రప్రతి మూర్మును మోడి తన మంత్రిమండలితో కలిసి రాజీనామా...
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు
నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా
రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...