‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’(One Nation.. One Election) బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ వచ్చే నెల 8న తొలిసారి సమావేశం కానుంది. కమిటీ ఛైరపర్సన్తోపాటు సభ్యులు అంతా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేవం అజెండాకు సంబంధించిన వివరాలను కేంద్ర న్యాయ శాఖ కమిటీ సభ్యులకు తెలియజేయనుంది. జనవరి 8న ఉదయం...
ప్రముఖ కొండ ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్(Himachalpradesh)లో భారీగా మంచు(Snowfall) కురుస్తోంది. అక్కడ ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. గత మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా మంచు వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ఎక్కడ చూసినా మంచు దిబ్బలే దర్శనమిస్తున్నాయి. ఇళ్లు, రహదారులు, వాహనాలు, చెట్లపై భారీగా హిమపాతం పడుతోంది. దీంతో ఆయా ప్రాంతాలు కనుచూపుమేర శ్వేత...
ఛత్తీస్గఢ్లో మరోసారి భద్రత బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. బుధవారం బీజాపూర్ జిల్లా గంగ్లూరు పోలీస్స్టేషన్ పరిధిలోని ముంగా గ్రామంలో ఎన్కౌంటర్ జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఎన్కౌంటర్లో ఒక మావోయిస్టు మరణించాడు. మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో ఇద్దరు భద్రత సిబ్బందికి గాయాలయ్యాయి. ముంగా గ్రామంలో మావోయిస్టులు భేటీ అయ్యారన్న సమాచారంతో భద్రత...
డీప్ ఫేక్, ప్రజల గోప్యతకు భంగం కలుగుతుంది
డిజిటల్ యుగంలో ఎన్నో సవాళ్లూ : రాష్ట్రపతి
ప్రజల హక్కులను, గౌరవాన్ని కాపాడే డిజిటల్ వాతావరణాన్ని కల్పించడం ముఖ్యం : ముర్ము
సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం విస్తృతంగా వ్యాప్తి చెందుతుందని ఆందోళన
సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను 2030 నాటికి సాకారం చేయాలని పిలుపు..
దేశంలో సైబర్ నేరాలతో కొత్త ముప్పు పరిణమిస్తుందని రాష్ట్రపతి...
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ కన్నుమూశారు. మంగళవారం తెల్లవారుజామున బెంగళూరులోని సదాశివనగర్లోని అయిన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గతకొంత కాలంగా ఎస్ఎం కృష్ణ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
ఎస్ఎం కృష్ణ కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. 1962లో తొలిసారిగా అయిన రాజకీయంలోకి అడుగుపెట్టారు. 1962 ఎన్నికల్లో మద్దూర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా...
ఈవీఎంలపై ప్రజల్లో విశ్వాసం లేదని, మహారాష్ట్రలో ఇటీవల జరిగిన ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ వ్యాఖ్యనించారు. ఆదివారం షోలాపూర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో అయిన పాల్గొని మాట్లాడుతూ, మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఇంగ్లాండ్, అమెరికా సహ...
ఛత్తీస్గడ్లోని బీజాపూర్ జిల్లాలో భద్రత బలగాల బేస్ క్యాంప్పై మావోయిస్టులు మరోసారి దాడి చేశారు. ఆదివారం తెల్లవారుజామున బీజాపూర్ జిల్లాలోని పామేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడిపల్లి 02 పోలీస్ బేస్ క్యాంప్పై మావోయిస్టులు దాడి చేశారు. ఈ క్రమంలో భద్రత బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు...
బీహార్ రాష్ట్ర రాజధాని పట్న నగరంలోని బీపీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల నిర్వహణ నిబంధనల్లో మార్పులు చేయడంతో పోటీ పరీక్షల అభ్యర్థులు నిరసనకు దిగారు. బీపీఎస్సీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్కు అంతరాయం కలిగించడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు.
డిసెంబర్...
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా శనివారం ముంబయి ట్రాఫిక్ పోలీసు కంట్రోల్ రూంకు బెదిరింపు మెసేజ్ వచ్చింది. నగరంలో పేలుళ్లకు ప్లాన్ చేసినట్టు కంట్రోల్ రూంకు మెసేజ్ రావడంతో ముంబయి పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రధానమైన ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపట్ల అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ హర్యానాలో రైతులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. మరోవైపు శుక్రవారం శంభూ సరిహద్దులో రైతులు చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. రైతులు శంభూ సరిహద్దు నుండి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు....
పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్
దేశవ్యాప్తంగా...