Thursday, September 19, 2024
spot_img

జాతీయం

సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమం,ఎయిమ్స్‎లో చికిత్స

సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.న్యుమోనియా,లంగ్ ఇన్ఫెక్షన్‎తో బాధపడుతున్న అయిన ఆగస్టు 19న ఢిల్లీలోని ఎయిమ్స్‎ హాస్పిటల్‎లో చేరారు.ప్రస్తుతం అయిన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో అయినకు చికిత్స అందుతుంది.ప్రస్తుతం అయిన ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గానే ఉందని వైద్యులు తెలిపారు.

వందేభారత్ ఎక్స్‎ప్రెస్ పై రాళ్ళ దాడి

మరోసారి వందేభారత్ ఎక్స్‎ప్రెస్ పై రాళ్ళ దాడి జరిగింది.గుర్తుతెలియని వ్యక్తులు ఈ దాడి చేశారు.బుధవారం రాత్రి బనారస్-కాశీ మధ్య లక్నో నుండి పాట్నా వెళ్తున్న వందేభారత్ ఎక్స్‎ప్రెస్ పై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ళతో దాడి చేశారు.ఈ ఘటనలో సీటు కిటికీ అద్దం ధ్వంసం అయింది.రాత్రి 8:00 నుండి 8:15 గంటల ప్రాంతంలో ఈ దాడి...

తోడేళ్ళు కనిపిస్తే కాల్చేయండి,యూపీ సర్కార్ కీలక నిర్ణయం

యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఇటీవల భరుచ్ జిల్లాలో తోడేళ్ల బెడద ప్రమాదకరంగా మారింది.తోడేళ్లు చేసిన దాడిలో ఇప్పటివరకు ఈ ప్రాంతంలో 08 మంది మరణించారు.మరో 34 మంది గాయపడ్డారు.సోమవారం కూడా ఇదేళ్ల బాలికను తోడేలు గాయపరిచింది.దీంతో తోడేళ్ల బెడదను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోలేక తప్పలేదు.తోడేళ్ళు కనిపిస్తే కాల్చివేయాలని ప్రభుత్వం...

ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్,09 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.మంగళవారం దంతేవాడలో భద్రత బలగాలకు,మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి.ఈ కాల్పుల్లో 09 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు తెలిపారు.నిఘావర్గాల సమాచారం మేరకు దంతేవడా-బీజాపూర్ సరిహద్దు ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ చేపట్టాయి.ఈ క్రమంలో భద్రత బలగాలను చూసిన మావోయిస్టులు కాల్పులు జరిపారు.అప్రమత్తమైన బలగాలు తిరిగి...

ఎయిర్ ఫోర్స్ డిప్యూటీ చీఫ్ గా తేజిందర్ సింగ్

భారత వైమానిక దళ వైస్ చీఫ్ గా ఎయిర్ మార్షల్ తేజిందర్ సింగ్ వాయుభవన్ లో ఆదివారం బాధ్యతలు చేపట్టారు.రక్షణశాఖ ఈ విషయాన్ని వెల్లడించింది.తేజిందర్ సింగ్ 1987లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ బ్రాంచ్ లో ఎంపిక అయ్యారు.జమ్మూకశ్మీర్ లో కమాండింగ్ ఎయిర్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వర్తించారు.అంతేకాకుండా తేజిందర్ సింగ్ ఇండియన్ ఎయిర్...

03 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

మరో మూడు కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు.మీరట్-లక్నో,మదురై-బెంగళూరు,చెన్నై -నాగర్‌ కోయిల్‌ 03 కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను " ఆత్మనిర్భర్ భారత్ " కింద వీడియొ కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు.ఈ సంధర్బంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ,భారతీయ రైల్వే ద్వారా...

మమతకు పిల్లలుంటే బాధ తెలిసేది,ట్రైనీ డాక్టర్ తల్లి ఆవేదన

దేశవ్యాప్తంగా కోల్ కతా వైద్యురాలి హత్యాచార ఘటన సంచలనంగా మారింది.దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.మరోవైపు మమతా బెనర్జీ సర్కార్ పై విపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.ఘటన జరిగి రెండు వారాలు గడుస్తున్నా ఇప్పటి వరకు కేసులో పురోగతి కనిపించడం లేదని విమర్శిస్తున్నాయి. తాజాగా ఈ ఘటన పై వైద్యురాలి తల్లి...

సమాజం తనను తాను ఆత్మపరిశీలిన చేసుకోవాలి

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్ కత్తా ట్రైనీ వైద్యురాలి హత్యచార ఘటన పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు.ట్రైనీ వైద్యురాలి హత్యచార ఘటన నిరాశ,భయాన్ని కలిగించిందని తెలిపారు.ఈ ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులు,వైద్యులు,పౌరులు నిరసనలు తెలుపుతుంటే నిందితులు మాత్రం స్వేచ్చాగా తిరుగుతునట్లు వ్యాఖ్యనించారు.సమాజం తనను తాను ఆత్మపరిశీలిన చేసుకోవాలని,కఠిన ప్రశ్నలు వేసుకోవాలని...

పుతిన్ తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ

రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ప్రధాని మోదీ మంగళవారం ఫోన్ లో మాట్లాడారు.ఇటీవల మోదీ ఉక్రెయిన్ లో పర్యటించిన విషయం తెలిసిందే.రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలతోపాటు,ఉక్రెయిన్ లో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు.తాజగా నేడు (మంగళవారం) పుతిన్ కు కాల్ చేసిన మోదీ రష్యా,ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించారు.ఉక్రెయిన్ పర్యటన వివరాలను పంచుకోవడంతో పాటు సంక్షోభానికి...

స్టార్ క్యాంపెనర్ల జాబితాను విడుదల చేసిన బీజేపీ

జమ్ముకశ్మీర్ లో వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ స్టార్ క్యాంపెనర్ల జాబితాను సోమవారం విడుదల చేసింది.ఆ రాష్ట్రంలో జరిగే ఎన్నికల ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వం వహిస్తారు.సోమవారం విడుదల చేసిన జాబితాలో కేంద్రమంత్రులు అమిత్ షా,రాజ్ నాథ్ సింగ్,నితిన్ గడ్కారీ,కిషన్ రెడ్డి,మనోహర్ లాల్ ,శివరాజ్ సింగ్ చౌహాన్,జితేంద్ర సింగ్,బీజేపీ జాతీయ...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img