Saturday, September 6, 2025
spot_img

జాతీయం

వైద్యుల భద్రత పై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు

కోల్‌క‌తాలో జ‌రిగిన ట్రైనీ డాక్టర్ అత్యాచారం,హ‌త్య ఘ‌ట‌నను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది.చంద్ర‌చూడ్‌తో పాటు జేబీ ప‌ర్దివాలా,మ‌నోజ్ మిశ్రాల‌తో కూడిన ధ‌ర్మాసనం ఈ కేసును విచారించింది.ఈ మేరకు వైద్యుల భద్రత కోసం జాతీయ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి,సభ్యుల పేర్లను కూడా వెల్లడించింది.మరోవైపు బెంగాల్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన...

చిన్నారులతో ప్రధాని మోదీ రక్షాబంధన్ వేడుకలు

రాఖీ పండుగ పర్వదినం సందర్బంగా దేశవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.ఈ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాఠశాల విద్యార్థులతో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.ఢిల్లీలోని ఓ పాఠశాలకు వెళ్లిన మోదీ కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు.అనంతరం చిన్నారులు మోదీ చేతికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్,నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్ లో బుధవారం ఉగ్రవాదులు,భద్రతా బలగాల మధ్య మరోసారి ఎన్ కౌంటర్ జరిగింది.మంగళవారం ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో ఉదంపూర్ లో భద్రతా బలగాలు కుంబింగ్ నిర్వహించాయి.ఈ క్రమంలో ఉగ్రవాదులు బలగాల పై కాల్పులు జరిపారు.అప్రమత్తమైన బలగాలు తిరిగి కాల్పులు జరపడంతో ఉగ్రవాదులు సమీపంలో ఉన్న అడవిలోకి పారిపోయారు.దింతో గాలింపు చర్యలను ముమ్మరం చేసిన భద్రతా...

విజయవంతమైన ఎంపీ-ఏటీజీఎం మిస్సైల్ ప్రయోగం

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ "మ్యాన్-పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్"ను విజయవంతంగా పరీక్షించింది.రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లోని ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో ఈ పరీక్ష నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.మ్యాన్-పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ సిస్టమ్‌లో క్షిపణి,లాంచర్,టార్గెట్ అక్విజిషన్ సిస్టమ్ మరియు ఫైర్ కంట్రోల్ యూనిట్లు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్...

సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.సీబీఐ అరెస్ట్ చేసి రిమాండ్ చేయడంతో పాటు ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.ఈ విషయంపై త్వరగా విచారణ జరిపించాలని కోరారు.తన అరెస్ట్,రిమాండ్ పై జూన్ లో హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులు చట్టవిరుద్ధంగా ఉన్నాయని తెలిపారు.గతలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు ఇది...

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు,విరిగిపడ్డ కొండచరియలు

హిమాచల్ ప్రదేశ్ లో గత రాత్రి నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి.భారీ వర్షం కారణంగా ఒక్కసారిగా పలు ప్రాంతాల్లో వరద ఉదృతి పెరిగింది.మరోవైపు సహన్,సంధోల్,నాగోత్ర,దౌలాకువాన్ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.దింతో ఎక్కడిక్కడ రోడ్లు,వంతెనలు దెబ్బతిన్నాయి.సహన్ లో అత్యధిక వర్షపాతం నమోదైంది.ఇంకా ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.

కేజ్రీవాల్ అనేక కుంభకోణాలకు పాల్పడ్డారు

బీజేపీ లోక్ సభ ఎంపీ సుశ్రీ బాన్సురి స్వరాజ్ మనీష్ సిసోడియా,అరవింద్ కేజ్రీవాల్,ఆప్ నాయకత్వం వివిధ కుంభకోణాలకు పాల్పడిందని భారతీయ జనతా పార్టీ లోక్‌సభ ఎంపీ సుశ్రీ బన్సూరి స్వరాజ్ విమర్శించారు.శుక్రవారం న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా సుశ్రీ బాన్సురి మాట్లాడుతూ,2023 ఫిబ్రవరి 26న మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్...

వయనాడ్ లో పర్యటించిన ప్రధాని మోదీ

ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ శనివారం వయనాడ్ లో పర్యటించారు.ఏరియల్ సర్వే ద్వారా విలయం తీవ్రతను తెలుసుకున్నారు.ఢిల్లీ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ లో కేరళకు బయల్దేరారు.ఉదయం 11 గంటలకు కన్నూర్ విమానాశ్రయానికి చేరుకున్న మోదీ కేరళ సీఎం,గవర్నర్ తో కలిసి ఎయిర్ ఫోర్స్ కి చెందిన హెలికాఫ్టర్ లో వయనాడ్ కి బయల్దేరారు.కొండచరియలు విరిగిపడిన చురల్...

మనీష్ సిసోడియాకి బెయిల్ మంజూరు

ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.బెయిల్ మంజూరు చేస్తూ శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది.అదేవిధంగా కొన్ని షరతులు సైతం విధించింది.పాస్పోర్ట్ అప్పగించాలని,సాక్షులను ఏ మాత్రం ప్రభావితం చేయకూడదని తెలిపింది.గత ఏడాది ఫిబ్రవరి 26న మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది.ఆ తర్వాత ఈడీ సైతం మనీష్ సిసోడియాను అదుపులోకి తీసుకుంది.అప్పటి...

భారత్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినా బాంగ్లాదేశ్ ప్రజలు

రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బాంగ్లాదేశ్ లో ఆందోళనలు జరుగుతున్నా విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ ఆందోళనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.దింతో షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు.షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో బాంగ్లాదేశ్ పాలన ప్రస్తుతం సైన్యం ఆధీనంలోకి వెళ్ళింది.మరోవైపు బాంగ్లాదేశ్ లో పరిస్థితిలు అదుపుతప్పడంతో భారత్-బాంగ్లాదేశ్ సరిహద్దులో హై...
- Advertisement -spot_img

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img