Saturday, September 6, 2025
spot_img

జాతీయం

కేజ్రీవాల్ కి దక్కని ఊరట,ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కి భారీ షాక్ తగిలింది.మరో 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది.శనివారంతో మూడురోజుల సీబీఐ కస్టడీ ముగియడంతో అధికారులు కేజ్రీవాల్ ను కోర్టులో హాజరుపరిచారు.విచారించిన కోర్టు మరో 14 రోజులు జ్యూడిషియల్ కస్టడీ విధిస్తు తీర్పు...

అయోధ్యలో వర్షపు నీరు ఆగడం పై సీఎం యోగి సీరియస్

అయోధ్యలోని ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో పాటు ప్రధాన రహదారుల పై గుంతలు ఏర్పడడం పై సీఎం యోగి అధిత్యనాథ్ సీరియస్ అయ్యారు.ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి ఆరుగురు ఉన్నతాఅధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు.పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన దృవ్ అగర్వాల్, అసిస్టెంట్ ఇంజినీర్ అంజుదేశ్‌వాల్,జూనియర్ ఇంజినీర్ ప్రభాత్...

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసిన ఎంపీ ఈటెల రాజేందర్

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 103వ జయంతి సంధర్బంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ ఎంపీలు డీకే. అరుణ,ఈటల రాజేందర్ పాల్గొని పీవీ నరసింహారావుకి నివాళి అర్పించారు.కార్యక్రమం అనంతరం మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కేంద్రమంత్రి నితిన్ గడ్కారీని కలిశారు.మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మరియు తెలంగాణలో...

భారత విదేశాంగ కార్యదర్శిగా విక్రమ్ మిస్త్రీ

భారత విదేశాంగ కార్యదర్శిగా డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ విక్రమ్ మిస్త్రీని కేటాయించింది కేంద్ర ప్రభుత్వం.జులై 15న ప్రస్తుతం ఉన్న విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్ర స్థానంలో విక్రమ్ మిస్త్రీ బాధ్యతలు చేపట్టనున్నారు.ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.విక్రమ్ మిస్త్రీ 1989 బ్యాచ్ కి చెందిన ఐ.ఎఫ్.ఎస్ అధికారి.ప్రస్తుతం ఉన్న విదేశాంగ కార్యదర్శి...

జూన్ 29 నుంచి అమర్ నాథ్ యాత్ర ప్రారంభం

శనివారం నుండి ప్రారంభంకానున్న యాత్ర రిజిస్ట్రెషన్ కోసం టోకెన్లు జారీ భద్రతని కట్టుదిట్టం చేసిన అధికారులు రంగంలోకి ప్రత్యేక బృందాలు ఈనెల 29 నుండి అమర్ నాథ్ యాత్ర ప్రారంభంకానుంది.శనివారం యాత్ర ప్రారంభంకానుండడంతో భద్రత బలగాలు అప్రమత్తమయ్యాయి.యాత్ర కోసం ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.మరోవైపు బుధవారం రిజిస్ట్రెషన్ కోసం టోకెన్లు జారీ చేశారు అధికారులు.జమ్మూలో ఇటీవల ప్రయాణీకుల బస్సు పై...

తొలి ప్రసంగంలోనే సంచలన వ్యాఖ్యలు చేసిన లోక్ సభ స్పీకర్

-18వ లోక్ సభ స్పీకర్ గా ఎన్నికైన ఓంబిర్లా తొలిప్రసంగంలోనే ఓంబిర్లా నోట ఎమర్జెన్సీ మాట ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ చరిత్రలోనే బ్లాక్ చాప్టర్ గా నిలిచిపోతుంది ఎమర్జెన్సీని లోక్ సభ ఖండిస్తుంది స్పీకర్ చేసిన వ్యాఖ్యల పై నిరసన వ్యక్తం చేసిన విపక్ష నేతలు అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం విధించిన "ఎమర్జెన్సీ" చరిత్రలోనే బ్లాక్ చాప్టర్ గా నిలిచిపోతుందని అన్నారు...

రాజ్యాంగం కాపీతో ప్రమాణస్వీకారం చేసిన రాహుల్ గాంధీ

రెండో రోజు కొనసాగిన 18వ లోక్ సభ సమావేశాలు సమావేశంలో ఆందోళన చేసిన ఇండియా కూటమి ఎంపీలు రాజ్యాంగ ప్రతులతో ప్రమాణస్వీకారం చేసిన రాహుల్ గాంధీ రాహుల్ ని ఫాలో అయిన మిగితా సభ్యులు ఢిల్లీలోని నూతన పార్లమెంటు భవనంలో 18వ లోక్ సభ సమావేశాలు కొనసాగుతున్నాయి.జూన్ 24 ( సోమవారం ) తొలి లోక్ సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి.తొలిరోజు...

రాజ్ నాథ్ సింగ్ ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రి వెంట ఉన్న లోక్ స‌భ ఎంపీలు మల్లు రవి, రఘురామిరెడ్డి,బలరాం నాయక్,సురేష్ షెట్కార్,చామ‌ల కిరణ్ కుమార్ రెడ్డి,రఘువీర్ రెడ్డి,కడియం కావ్య,గడ్డం వంశీ,రాజ్యసభ స‌భ్యుడు అనిల్ కుమార్ యాదవ్

లోక్ సభ సభ్యుడిగా ప్రమాణం చేసిన ప్రధాని మోదీ

నూతన పార్లమెంటు భవనంలో ప్రారంభమైన 18వ లోక్ సభ సమావేశాలు లోక్ సభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన మోదీ తొలిరోజు ప్రమాణస్వీకారం చేసిన 280మంది సభ్యులు మరోసారి భరతమాతాకి సేవ చేసే అవకాశం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన మోదీ రాజ్యాంగానికి కట్టుబడి నిర్ణయాలు తీసుకుంటాం : ప్రధాని మోదీ నూతన పార్లమెంటు భవనంలో 18వ లోక్ సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి.నూతనంగా...

బెయిల్ వచ్చిందని ఆనందించేలోపే కేజ్రీవాల్ కి షాక్ ఇచ్చిన హైకోర్టు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి ఎదురుదెబ్బ తగిలింది.గురువారం రౌస్ అవెన్యూ కోర్టు మంజూరు చేసిన బెయిల్ పై ఢిల్లీ హై కోర్టు స్టే విధించింది.ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును ఆశ్రయించారు.గురువారం కేజ్రీవాల్ కి ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.రూ.1 లక్ష...
- Advertisement -spot_img

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img