Friday, October 24, 2025
spot_img

జాతీయం

గుజరాత్‌లో పర్యటించిన ఒమర్‌ అబ్దుల్లా

ఈ పర్యటన ఐకమత్యాన్ని చాటిందన్న ప్రధాని జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా ఇటీవల గుజరాత్‌లో టూర్‌ చేశారు. ఈ నేపథ్యంలో సీఎం ఒమర్‌ అబ్దుల్లా.. సబర్మతి రివర్‌ఫ్రంట్‌ తో పాటు స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ సందర్శించారు. అక్కడ దిగిన ఫోటోలను తన ఎక్స్‌లో పోస్టు చేశారు. ఆ ఫోటోలపై ప్రధాని మోదీ రియాక్ట్‌ అయ్యారు. సబర్మతి,...

ఎందుకు స్పందించలేదు..

నోట్ల కట్టల కేసులో జస్టిస్‌ వర్మపై సుప్రీం ఆగ్రహం నోట్ల కట్టల వ్యవహారం కేసు జస్టిస్‌ యశ్వంత్‌ వర్మను వెంటాడుతోంది. ఇక త్రిసభ్య విచారణ కమిటీ ఇచ్చిన నివేదికను సవాల్‌ చేస్తూ యశ్వంత్‌ వర్మ సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. దీనిపై బుధవారం సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. నోట్ల కట్టల ఘటనపై సుప్రీంకోర్టు ముగ్గురు న్యాయమూర్తులతో విచారణ...

కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

పహల్గామ్‌ ఉగ్రవాదుల హతం నలుగురిలో ముగ్గురిని మట్టుబెట్టినట్లు సమాచారం జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది.. రెండు నెలల క్రితం పహల్గామ్‌ ఉగ్రదాడికి పాల్పడ్డ నలుగురిలో ముగ్గురిని భద్రతా బలగాలే ఎన్‌కౌంటర్‌ చేశాయి. అమాయకుమైన 26 మంది టూరిస్టుల్ని పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ, లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ‘ది రెస్టిస్టెంట్‌ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్‌)‘...

గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు

ప్రమాణ చేపించిన బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే రాజ్‌భవన్‌లో ఘనంగా జరిగిన కార్యక్రమంలో ప్ర‌ముఖుల హాజరు ప్రముఖ రాజకీయ నేత, మాజీ కేంద్ర మంత్రి పెద్ది అశోక్ గజపతిరాజు గోవా నూతన గవర్నర్‌గా ఈ రోజు ఉదయం అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. గోవా రాజధాని పనాజీ సమీపంలోని రాజ్‌భవన్ బంగ్లా దర్బార్...

భారత సైనిక వ్యవస్థ మరింత పటిష్టం

భవిష్యత్‌ ముప్పును ఎదుర్కొనేలా వ్యూహం దళాలతో కలిపి ప్రత్యేంగా రుద్ర విభాగం సైన్యాధిపతి జనరల్‌ ఉపేంద్ర ద్వివేది వెల్లడి పాక్‌తో యుద్దం, చైనాతో సరిహద్దు వివాదాల నేపథ్యంలో భారత సైన్యం ఎప్పటికప్పుడు వ్యూహాలను మారుస్తూ బలోపేతం అవుతోంది. ఇటీవలి ఆపరేషన్‌ సిందూర్‌లో మన బలగాల సత్తా చాటాయి. అయితే దీనిని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి....

కార్గిల్‌ యుద్దవీరుల సంస్మరణ

నివాళి అర్పించిన రాష్ట్రపతి, ప్రధాని కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ.. అమర జవాన్లకు నివాళులు అర్పించారు. నాటి యుద్ధంలో పాక్‌పై విజయం కోసం జవానులు చేసిన త్యాగాలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రధాని, రాష్ట్రపతితో పాటు త్రివిధ దళాధిపతులు కూడా అమర జవాన్‌లకు నివాళులు అర్పించారు....

రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ కార్యదర్శి జనరల్‌

భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక 2025 నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లలో భాగంగా, రాజ్యసభ కార్యదర్శి జనరల్‌ను రిటర్నింగ్ అధికారిగా ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖతో సంప్రదించి, రాజ్యసభ ఛైర్మన్ అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహణ...

పాఠశాల కూలి ఏడుగురు మృతి

రాజస్థాన్‌లోని ఝూలవర్‌ లో ప్రభుత్వ పాఠశాల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. శుక్రవారం ఉదయం 8.30 గంటల సమయంలో ఝూలవర్‌ జిల్లా మనోహర్‌ థానాలోని పిప్లోడి ప్రభుత్వ పాఠశాల భవనం ఒక్కసారిగా కూలిపింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు...

జగదీప్‌ ధన్‌ఖడ్‌కు టైప్‌ 8 బంగళా

మాజీలకు ఇక్కడే వసతి ఉపరాష్ట్రపతి పదవి నుంచి తప్పుకున్న జగదీప్‌ ధన్‌ఖడ్‌కు కేంద్ర ప్రభుత్వం టైప్‌ 8 ప్రభుత్వ నివాస బంగళాను కేటాయించింది. ల్యూటియన్స్ ఢిల్లీ ప్రాంతంలో ఉండే టైప్‌-8 భవనాలు మాజీ ప్రధాని, మాజీ రాష్ట్రపతుల కోసం ఉద్దేశించినవి. ఇప్పుడు ధన్‌ఖడ్‌కు కూడా ఇక్కడే కేటాయించారు. అత్యున్నత స్థాయి ప్రభుత్వ నివాస బంగళాలను టైప్‌...

తెలంగాణ కేబినేట్‌ భేటీ వాయిదా

28న జరపాలని సిఎం నిర్ణయం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 25వ తేదీ శుక్రవారం జరగాల్సిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఐదుగురు మంత్రులు ఢిల్లీలో ఉండటంతో తాత్కాలికంగా నిలిపివేశారు. తాజా నిర్ణయం ప్రకారం, మంత్రివర్గ సమావేశాన్ని ఈ నెల 28వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించాలని నిర్ణయించినట్లు...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img