Friday, September 20, 2024
spot_img

జాతీయం

మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ హ్యాకథాన్, క్రిటికల్ మినరల్ రోడ్ షో లో పాల్గొన్న కిషన్ రెడ్డి

బేగంపేటలోని వివంతా హోటల్ లో జరిగిన మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ హ్యాకథాన్, క్రిటికల్ మినరల్ రోడ్ షో లో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారుఈ సందర్బంగా మాట్లాడిన ముఖ్యంశాలుగనుల Exploration కు సంబంధించి ఇది చాలా ముఖ్యమైన సమయం సందర్భం. ప్రభుత్వ-ప్రైవేటు రంగ భాగస్వామ్యంలో గనుల తవ్వకం లో నూతన ఆవిష్కరణలతో పాటు మైనింగ్...

ఉత్తర కాశ్మీర్ లో ఎన్ కౌంటర్,ఇద్దరు ఉగ్రవాదులు హతం

ఉత్తర కాశ్మీర్ లో గురువారం ఎన్ కౌంటర్ జరిగింది.కుప్వారా జిల్లాలోని కెరన్ సెక్టార్ వద్ద కుంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాల పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.అప్రమత్తమైన బలగాలు వెంటనే ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి.కెరన్ సరిహద్దు ప్రాంతంలోని భారత్ - పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబడి ఈ కాల్పులు జరిగినట్టు అధికారులు తెలిపారు.గత కొన్ని రోజులుగా...

పని పూర్తైన తర్వాత సిస్టమ్స్ ను లగ్ ఔట్ చేసుకోండి

సైబర్ నేరాలను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ పని పూర్తైన తర్వాత మీ సిస్టమ్స్ ను లగ్ ఔట్ చేస్తున్నారా అని అధికారులను ప్రశ్నించిన మోదీ సైబర్ నేరాలను ఉద్దేశిస్తూ ప్రభుత్వ అధికారులకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశారు.ఆఫీసుల్లో పని పూర్తైన తర్వాత మీ సిస్టమ్స్ లగ్ ఔట్ చేస్తున్నారా అని...

సుప్రీంకోర్టుకు కొత్త జడ్జిలు

జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్, ఆర్ మహదేవన్ ల నియామకం ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటించిన కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సుప్రీంకోర్టుకు కొత్త జడ్జిలుగా జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్,జస్టిస్ ఆర్ మహదేవన్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి...

కవితకు అస్వస్థత,హుటాహుటిన ఆసుపత్రికు తరలింపు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత మంగళవారం అస్వస్థతకు గురయ్యారు.దీంతో ఆమెను వెంటనే తిహార్ జైలు నుండి దీన్ దయాల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15 2024 లో ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారు.అప్పటి నుండి ఆమె తిహార్ జైలులోనే...

ఆ దాడి చేసింది మేమే,కశ్మీర్ టైగర్స్ సంచలన ప్రకటన

జమ్మూకశ్మీర్ దోడా జిల్లాలో భరద్వాలో జరిగిన ఎన్ కౌంటర్ కు తామే బాధ్యులమని ఉగ్రవాద సంస్థ కశ్మీర్ టైగర్స్ ప్రకటించింది.గత రాత్రి దోడాలో జమ్మూకశ్మీర్ పోలీసులు,సాయుధ బలగాలు తనిఖీలు నిర్వహించారు.ఈ క్రమంలో భద్రతా బలగాలను గమనించిన ఉగ్రవాదులు తప్పుకునేందుకు ప్రయత్నించగా అప్రమత్తమైన బలగాలు వారి పై కాల్పులు జరిపారు.ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు...

ఢిల్లీ ఎయిమ్స్ నుండి కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ డిశ్చార్జ్

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శనివారం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుప్రతి నుండి డిశ్చార్జి అయ్యారు.రెండు రోజుల క్రితం తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతూ ఆసుప్రతిలో చేరారు.మూడు రోజులుగా చికిత్స అనంతరం శనివారం అయిన డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళినట్టు వైద్యులు పేర్కొన్నారు.

11 చోట్ల ఇండియా కూటమిదే హవా,సంబరాల్లో కార్యకర్తలు

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.ఉదయం ప్రారంభంమైన కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది.మరోవైపు పలు స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు దూసుకెళ్తున్నారు.13 అసెంబ్లీ స్థానాల్లో 11 చోట్ల ఇండియా కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.పంజాబ్ జలంధర్ లో 37వేల 325 ఓట్ల తేడాతో అప్ అభ్యర్థి విజయం...

కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట లభించింది.శుక్రవారం షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది.మరోవైపు తనను ఢిల్లీ లిక్కర్ స్కాంలో అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తునట్టు జస్టిస్ సంజీవ్ కన్నా తెలిపారు.ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈ...

జులై 25 వరకు కేజ్రీవాల్ రిమాండ్ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కాం పాలసీ కేసులో మరోసారి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు నిరాశే మిగిలింది.జుడిషియల్ కష్టడి నేటితో ముగియడంతో సీబీఐ అధికారులు అయినను ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.విచారించిన కోర్టు సీబీఐ అభ్యర్థన మేరకు జులై 25 వరకు రిమాండ్ పొడిగించింది.ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఈడీ...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img