Tuesday, September 2, 2025
spot_img

రాజకీయం

కవిత 72 గంటల నిరాహార దీక్ష

బీసీలకు 42% రిజర్వేషన్‌ అమలు చేయాలని డిమాండ్ ముస్లింలకు అదనంగా 10% రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టాలని దీక్ష‌ రేవంత్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు తెలంగాణలో బీసీ సమాజానికి 42 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 72 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ధర్నాచౌక్‌లో ప్రారంభమైన ఈ దీక్షకు...

సిఎం రేవంత్‌తో మీనాక్షి భేటీ

పాదయాత్రతో పాటు పలు అంశాలపై చర్చ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో టీ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ బుధవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించారు. పార్టీ నిర్మాణం, పాదయాత్ర, బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో పోరాట కార్యాచరణపై మాట్లాడారు....

ప్రధాని మోడీనే అవమానిస్తారా

పొన్నంనో.. మహేశ్‌ గౌడ్‌నో సిఎం చేస్తారా సిఎం రేవంత్‌ వ్యాఖ్యలకు బిజెపి అధ్యక్షుడు రామచందర్‌ రావు రేవంత్‌ రెడ్డికి ఆస్కార్‌ అవార్డు కాదు, భాస్కర్‌ అవార్డు ఇవ్వాలి.. నోబెల్‌ ప్రైజ్‌ కాదు, గోబెల్స్‌ ప్రైజ్‌ ఇవ్వాలి అంటూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ రావు సెటైర్లు వేశారు. మీడియాతో చిట్‌ చాట్‌ సందర్భంగా రామచందర్‌ రావు...

బిసి రిజర్వేషన్లు తప్పుల తడక

కేవలం ముస్లింలకు మాత్రమే లబ్ది ఎంఐఎంకు లబ్ది చేకూరేలా రిజర్వేషన్లు బిసిని ప్రధానిని చేసిన ఘనత బిజెపిది మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న రిజర్వేషన్లతో నిజమైన బిసిలు నష్టపోతారని బిజెపి కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. బిసిలకు రిజర్వేషన్‌ పేరుతో ముస్లింలకు రిజర్వేషన్‌ కల్పిస్తున్నారని అన్నారు. నాంపల్లిలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన...

సోనియా లేఖ ఆస్కార్‌ లాంటిదని అనడం దారుణం

తెలంగాణ ఆత్మగౌరవం రేవంత్‌ తాకట్టు పెట్టారు.. మండిపడ్డ బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వివేకానంద బీసీ రిజర్వేషన్ల అంశం, సోనియా లేఖపై సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే పట్నం వివేకానంద, బీఆర్‌ఎస్‌ నేత క్యామ‌ మల్లేశ్‌ బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్‌ వ్యాఖ్యలను ఘాటుగా తప్పుబట్టారు. ఎమ్మెల్యే...

ఒక్కోసారి రెమో.. మరోసారి రామ్‌

అపరిచితుడిలా వ్యవహరిస్తున్న రేవంత్‌ కేసీఆర్‌ ఇచ్చిన ఉద్యోగాలకు కాగితాలు ఇచ్చి గొప్పలు గురుకులాల్లో విద్యార్థులకు విషం పెడుతున్నారు 14 ఏళ్ల పోరాటం చేసి కెసిఆర్‌ తెలంగాణ సాధించారు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కుబుద్ది చెప్పాల్సిందే లింగంపేట ఆత్మగర్జన సభలో బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సీఎం రేవంత్‌లో అపరిచితుడు ఉన్నాడు.. ఒక్కోసారి రెమో, రామ్‌లా కనిపిస్తాడని బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చెప్పుకొచ్చారు. ప్రజలకు...

కాంగ్రెస్ హామీలు నమ్మి ప్రజలు మోసపోయిండ్రు..

అభివృద్ధిపై దృష్టి సారించకుండా.. విమర్శలకే అంకితం హామీలు ఎందుకు అమలు చేయలేదో ప్ర‌శ్నించండి మాకు ఎన్ని ఇబ్బందులు వచ్చిన అండగా ఉంటాం తప్పుడు కేసులకు భయపడవద్దు : మాజీ మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు ఓట్లు వేసి మోసపోయారని, ఇప్పుడు ప్రజలు అది గ్రహిస్తున్నారని మాజీ మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ అన్నారు. బుధ‌వారం న్యూ...

విభేదాలు సర్వసాధారణం

అన్ని పార్టీల్లోనూ విభేదాలు ఉన్నాయి ఈటెల, బండి వ్యవహారంపై ధర్మపురి వ్యాఖ్య పార్టీ అన్నాక వ్యక్తులు, వారి మధ్య విభేదాలు సహజమని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ అన్నారు. ఇది అన్ని పార్టీల్లోనూ ఉందన్నారు. కుటుంబ పార్టీల్లో కూడా అన్నా చెల్లెళ్లకు, కూడా విభేదాలు ఉన్నాయని అన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్‌, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్‌...

మైనంపల్లి పై నోరు జారితే ఖబర్దార్

జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీ పూర్ రాజు లు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు పై నోరు జారితే ఖబర్దార్ అంటూ జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ బొంగునూరు ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం దుండిగల్ గండి మైసమ్మ...

బిజెపి బిసి వ్యతిరేకి

అందుకే రిజర్వేషన్లను వ్యతిరేకిస్తోంది బిసిల కోసం అవసరమైతే ఎంపిలు రాజీనామా చేయాలి మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్‌ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం అసాధ్యం అనడం బీజేపీ అసలు స్వరూపాన్ని బయటపెడుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ మండిపడ్డారు. బిజెపి మాట్లాడుతున్న తీరు దాని బిసి వత్యిరేకతను బయటపెట్టిందన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. గతంలో పక్క రాష్ట్రం తమిళనాడులో...
- Advertisement -spot_img

Latest News

సీబీఐ విచారణ నిలిపివేయండి

కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS