Monday, March 31, 2025
spot_img

రాజకీయం

రాజాసింగ్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే అసదుద్దీన్‌ దేశం వదిలిపోయేలా చేస్తామని ఘాటు వ్యాఖ్యలు బీజేపీ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఎంఐఏం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ దేశం వదిలిపోయేలా చేస్తామని హెచ్చరించారు. లేదా నేను బీజేపీలో జాయిన్‌ అవుతానని అసదుద్దీన్‌ ఒవైసీ తమ...

జగదీశ్ రెడ్డిపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలి

అసెంబ్లీ స్పీకర్‌ను కోరిన బీఆర్ఎస్ శాసనసభాపక్షం బీఆర్‌ఎస్‌ సభ్యులు, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిపై ఏకపక్షంగా విధించిన సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తి వేయాలని బీఆర్ఎస్ శాసనసభా పక్షం స్పీకర్‌ను కోరింది. స్పీకర్ పట్ల సీనియర్ శాసనసభ్యుడైన జగదీశ్ రెడ్డి అమర్యాదగా ప్రవర్తించలేదని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సస్పెన్షన్‌పై ఫ్లోర్ లీడర్ల అభిప్రాయం కానీ, బీఆర్ఎస్ పార్టీ...

కావాలనే కాంగ్రెస్‌ నాయకుల రాద్ధాంతం

జగదీశ్‌రెడ్డి మాటలను వక్రీకరించే యత్నం మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అసెంబ్లీలో అందరికి సమాన హక్కులు ఉంటాయన్న జగదీశ్‌రెడ్డి మాటలను కాంగ్రెస్‌ నాయకులు వక్రీకరిస్తూ, అనవసర రాద్ధాంతానికి తెర తీస్తున్నారని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. కాంగ్రెస్‌ సభ్యులే స్పీకర్‌ను అవమానించినట్లుగా మాట్లాడుతున్నారని, ఆ పార్టీ నేతల మాటలు విచిత్రంగా ఉన్నాయని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. అసెంబ్లీ మీడియా...

అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాటల యుద్ధం

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకుల విమర్శలు, ప్రతివిమర్శలు సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ మండిపాటు సీఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. స్టేచర్‌ అంశంపై ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు....

క్షమాపణలు చెప్పాలి

మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతకరం స్పీకర్‌ను అవమాననించారంటూ ఆందోళన సభ మీ సొంతం కాదంటూ స్పీకర్‌ను ఉద్దేశించి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి మాట్లాడడం రచ్చకు దారి తీసింది. ఈ క్రమంలో మంత్రులు సభాపతితో భేటీి అయ్యారు. జగదీష్‌ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని అందరూ డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా...

ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నాం

అందుకే ఆ ముగ్గురికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చాం గాంధీ కుటుంబంలో నాకుమంచి అనుబంధం.. దానిని ఎవరి కోసం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు ఢిల్లీలో మీడియా చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి మేము ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలతోపాటు పార్టీలో కీలకంగా పనిచేసిన వారికి ఇచ్చిన మాటను నిబెట్టుకుంటున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు రానివారికి అధికారంలోకి...

కాంగ్రెస్‌ పాలనలో ఏ ఒక్కవర్గం సంతోషంగా లేరు

స్కాలర్‌షిప్‌లు రాక విద్యార్థుల తీవ్ర ఇబ్బందులు రేవంత్‌రెడ్డి అవగాహన లేని పాలనతో కష్టాలు : హరీశ్‌రావు కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలనలో ఓ వర్గం సంతోషంగా లేరని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. పాలనపై అవగాహన సీఎం రేవంత్‌రెడ్డి అవగాహనరాహిత్యంతో అందరూ ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా స్కాలర్‌షిప్‌ల విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు...

కాంగ్రెస్ పై యుద్ద భేరీ మోగిస్తున్నాం

ఎమ్మెల్సీ ‘‘ఛాంపియన్ ట్రోఫీ’’ బీజేపీదే ఒక వర్గానికి కొమ్ము కాస్తున్న కాంగ్రెస్ కు గుణపాఠమిది బీజేపీ కార్యకర్తల పోరాటాలకు హ్యాట్సాఫ్…. ఓటరు మహాశయులకు శిరస్సు వంచి వందనాలు ఇకపై ఏ ఎన్నికలు జరిగినా గెలపు బీజేపీదే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్…. తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ‘‘ఛాంపియన్ ట్రోఫీ’’లో బీజేపీ విజయం సాధించిందని కేంద్ర హోంశాఖ...

ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రారంభం

పట్టభద్ర ఎమ్మెల్సీ ఫలితం రెండ్రోజులు పట్టే అవకాశం తెలుగు రాష్ట్రాల ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు పక్రియ ప్రారంభమైంది. సోమవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్‌ రూమ్‌ను అధికారులు ఓపెన్‌ చేశారు. ముందుగా బ్యాలెట్‌ పేపర్లను కట్టలు కట్టనున్నారు. ఈ పక్రియ దాదాపుగా మధ్యాహ్నం 12...

రాజ‌కీలొద్దు..

సహాయక చర్యలను పరిశీలించిన సీఎం చ‌ర్య‌ల‌పై అధికారుల ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌ అధికారుల‌కు సీఎం ప‌లు సూచ‌న‌లు ఫిబ్రవరి 22న ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం 8 మంది గల్లంతు… ఇప్పటికీ తెలియరాని ఆచూకీ గత 9 రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM REVANTH REDDY) వనపర్తి పర్యటన ముగించుకుని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌కు వద్దకు చేరుకున్నారు. జరుగుతున్న సహాయక...
- Advertisement -spot_img

Latest News

డీలిమిటేషన్‌తో దక్షిణాదిని లిమిట్‌ చేసే కుట్ర

జనాభా ప్రాతిపదికన అంగీకరించే ప్రసక్తి లేదు 24 నుంచి 19 శాతానికి పడిపోనున్న దక్షిణాది ప్రాతినిధ్యం 11 ఏళ్లయినా ఎపి విభజన మేరకు పెరగని అసెంబ్లీ సీట్లు కేంద్ర నిర్ణయానికి...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS