Tuesday, July 1, 2025
spot_img

రాజకీయం

జూలై 17న రాష్ట్ర వ్యాప్తంగా రైల్ రోకో

బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత బీసీ రిజర్వేషన్ అంశాలకు సంబంధించి తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ మెదక్ జిల్లా కేంద్రంలో సంయుక్తంగా నిర్వహించిన బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పించడానికి రాష్ట్ర అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులను ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వంపై...

ఒక్కసారి కాదు.. వందసార్లైనా జైలుకు పోతాం: కేటీఆర్

జైలుకు వెళ్లేందుకు తనకు భయం లేదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఒక్క కేసు కాదు.. ఇంకా వెయ్యి కేసులు పెట్టినా తాము ప్రశ్నిస్తూనే ఉంటామని తేల్చిచెప్పారు. చట్టం మీద గౌరవం ఉంది కాబట్టే ఏసీబీ విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తామని తెలిపారు. తనను విచారణకు పిలవటం ఇది మూడోసారి అని...

భట్టి, కిషన్‌రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి సీఎం రేవంత్

ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక–ప్రణాళిక, విద్యుత్ శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రివర్యులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి జన్మదినం సందర్భంగా...

ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

పాతబస్తీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాతబస్తీ మలక్పేట్ లోని ఓ అపార్మెంట్ లో హిందువుల పై జరిగిన దాడిని ఉద్దేశించి బిజెపి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కలిసుందామా…. కలిసుందాం…. చంపుకుందామా… చంపుకుందాం, భారత దేశం మాది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాలక్పేట్...

పల్లా రాజేశ్వర్ రెడ్డికి కేటీఆర్ పరామర్శ

హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. రాజేశ్వర్ రెడ్డితో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్నట్లు పల్లా తెలిపారు. రాజేశ్వర్ రెడ్డి వేగంగా కోలుకొని త్వరలోనే తిరిగి ప్రజాక్షేత్రంలో యథావిధిగా కార్యక్రమాల్లో...

తెలంగాణలో మారిన ఇన్‌ఛార్జ్ మంత్రులు

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రులు మారారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జీవో జారీ చేశారు. ఇన్‌ఛార్జ్ మినిస్టర్లు ఆయా జిల్లాల్లో ప్రజపాలనా కార్యక్రమాల అమలున సమీక్షిస్తారు. జిల్లాల వారీగా ఇన్‌ఛార్జ్ మంత్రుల పేర్లు.. 1. మహబూబ్ నగర్.. దామోదర రాజనర్సింహ 2. రంగారెడ్డి.. దుద్దిళ్ల శ్రీధర్...

కాంగ్రెస్‌వాళ్లు 100 జన్మలెత్తినా కేసీఆర్‌ను అర్థంచేసుకోలేరు

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేసీఆర్ పీసీ ఘోష్ విచారణకు వచ్చిన సందర్భంగా కీలక వ్యాఖ్యలు మాజీ సీఎం, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ ఇవాళ (జూన్ 11 బుధవారం) కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరైన సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్...

సామాజిక న్యాయానికి పెద్దపీట

పీసీసీ కార్యవర్గంలో ఎక్కువ పదవులు బడుగు వర్గాల నేతలకే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల పదవుల్లో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి, విధేయతకు పెద్ద పీట వేసింది. మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. 27 మంది ఉపాధ్యక్షుల్లో బీసీలు 8 మంది, ఎస్సీలు ఐదుగురు, ఎస్టీలు ఇద్దరు, ముస్లింలు ముగ్గురు...

మల్‌రెడ్డి రంగారెడ్డికి మరోసారి బుజ్జగింపు

తెలంగాణ క్యాబినెట్‌ విస్తరణలో ఛాన్స్ లభించకపోవటంతో అసంతృప్తిగా ఉన్న ఇబ్రహీంపట్నం శాసన సభ్యుడు మల్‌రెడ్డి రంగారెడ్డికి బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. ఇవాళ (జూన్ 9 సోమవారం) మంత్రి శ్రీధర్‌ బాబు తుర్కయంజాల్‌ మునిసిపాలిటి పరిధిలోని తొర్రూర్‌లో ఆయనతో భేటీ అయ్యారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మల్‌రెడ్డితో మాట్లాడారు. ఆలస్యమైనా పార్టీ నీకు న్యాయం చేసి తీరుతుందని,...

రాహుల్‌ గాంధీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి మండిపడ్డారు. జీ7 దేశాల సదస్సుకు ప్రధాని మోదీకి ఆహ్వానం రాలేదంటూ కాంగ్రెస్ పార్టీ అబద్ధాలను ప్రచారం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెనడా ప్రధాని మార్క్ జే కార్నీ స్వయంగా మోదీకి ఫోన్ చేసి ఆహ్వానించారని తెలిపారు....
- Advertisement -spot_img

Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS