Sunday, September 7, 2025
spot_img

రాజకీయం

జమ్ముకశ్మీర్ లో ఉగ్రదాడులు పెరిగాయి,కీలక వ్యాఖ్యలు చేసిన ఖర్గే

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 ను రద్దు చేసి నేటికీ ఐదేళ్లు పూర్తయ్యాయి.ఈ సంధర్బంగా కేంద్రప్రభుత్వం పై కాంగ్రెస్ జాతీయ అద్యక్షులు మల్లికార్జున ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఆర్టికల్ 370ను రద్దు చేస్తే అక్కడి పరిస్థితి మెరుగుపడుతుందని,ఉగ్రవాదుల దాడులు తగ్గుముఖం పడతాయని ప్రధాని మోదీ అన్నారని గుర్తుచేశారు.కానీ ప్రధాని...

కాంగ్రెస్ కూడా మజ్లీస్ కే కొమ్ముకాస్తుంది

వేల ఎకరాలను ముందుగానే సేకరించి రియల్ ఎస్టేట్ దందా ధరణి దేశంలోనే అతిపెద్ద స్కాం వేల కోట్ల ఆస్తులను దోచుకునేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ బోనాల పండుగ వెనుక పెద్ద చరిత్ర ఉంది పండుగకు సర్కార్ నిధులివ్వలే ఒక మతానికి కొమ్ముకాస్తూ కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది హిందువుల పండుగలంటే అంతా చులకనా కాంగ్రెస్ ప్రభుత్వం పై కేంద్రమంత్రి బండిసంజయ్ ఫైర్ కాంగ్రెస్...

బీఆర్ఎస్ నాయకులు నన్ను టార్గెట్ చేశారు

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అధికారం కోల్పోవడం వల్లే బీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్.శనివారం హైదరాబాద్ లోని ఆదర్శనగర్ లోని ఎమ్మెల్యే క్వాటర్స్ లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణి చేశారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ,కావాలనే అసెంబ్లీలో బీఆర్ఎస్ నాయకులు తనను టార్గెట్ చేశారని ఆరోపించారు.సీఎం రేవంత్ రెడ్డి పైన,తన...

సీఎం నివాసానికి గద్వాల ఎమ్మెల్యే

గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.సీఎంను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ,అడ్లూరి లక్ష్మణ్,మధుసూదన్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తదితరులు ఉన్నారు. ఇటీవల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరారు.తాజాగా మళ్ళీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో...

కేటీఆర్ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు

సీఎం రేవంత్ రెడ్డి బుధవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి-వేడిగా జరిగాయి.అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లును ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు.సీఎం రేవంత్ రెడ్డి,కేటీఆర్ ల మధ్య మాటల యుద్ధం జరిగింది.ఈ క్రమంలో కేటీఆర్ పై ఆగ్రహానికి గురైయ్యారు సీఎం రేవంత్ రెడ్డి.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,కేటీఆర్ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని...

వైసీపీ ప్రభుత్వం పై హోం మినిస్టర్ కామెంట్స్

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో పోలీసు డిపార్ట్మెంట్ నిర్వీర్యం అయిందని విమర్శించారు హోం మంత్రి వంగలపూడి అనిత.మంగళవారం జిల్లాల ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ,గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యంతో మహీంద్రా వాహన సంస్థ పోలీసులను బ్లాక్ లో పెట్టిందని గుర్తుచేశారు.సరెండర్ సెలవులు ఇవ్వలేదని,కానీ ఇప్పుడు సరెండర్ సెలవుల...

ఆ మాజీ మంత్రి పెద్ద దొంగా,త్వరలోనే అక్రమాలన్ని బయటపెడతా

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పై మర్డర్ కేసులు ఉన్నది వాస్తవమే అని విమర్శించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సోమవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ,నల్గొండ జిల్లా మాజీ మంత్రి పెద్ద దొంగని ఆరోపించారు.తెలంగాణ ఉద్యమం సమయంలో తన దగ్గర నుండి రూ.10,000,...

అక్బరుద్దీన్ ను చిత్తు,చిత్తుగా ఓడిస్తాం..

కేంద్రమంత్రి బండిసంజయ్ సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఎం.ఐ.ఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీను కొడంగల్ నుండి పోటీ చేయించాలని సవాల్ విసిరారు కేంద్రమంత్రి బండిసంజయ్.ఆదివారం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ,అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యాల పై స్పందించారు.కొడంగల్ లో అక్బరుద్దీన్ ఒవైసి పోటీ చేస్తే చిత్తు చిత్తుగా ఓడిస్తామని,దమ్మున్న నాయకుడిని...

కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ విలీనమైపోయిన ఆశ్చర్యపోవాల్సిన లేదు

కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలుచేయలేక,కేంద్రాన్ని బద్నామ్ చేస్తుంది కేసీఆర్ బాటలోనే సీఎం రేవంత్ రెడ్డి నడుస్తున్నారు. మొహం చెల్లక నీతి ఆయోగ్ సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరుకాలేదు కరీంనగర్ మీడియా సమావేశంలో కేంద్రమంత్రి బండిసంజయ్ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలుచేయలేక కేంద్ర ప్రభుత్వాన్ని బద్నామ్ చేస్తుందని మండిపడ్డారు కేంద్రమంత్రి బండిసంజయ్.శనివారం కరీంనగర్ లో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ...

బీజేపీ మెప్పు కోసమే బడ్జెట్ పై కేసీఆర్ విమర్శలు

మంత్రి సీతక్క అసెంబ్లీలో తెలంగాణ 2024-25 వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క ప్రవేశపెట్టారు.మొత్తంగా రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.తెలంగాణ ఏర్పాటు నాటికీ రూ.75577 కోట్ల అప్పు ఉందని,ఈ ఏడాది డిసెంబర్ 06 లక్షల 71వేల కోట్లకు చేరిందని,రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక రూ.42 వేల కోట్ల...
- Advertisement -spot_img

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img