Thursday, September 19, 2024
spot_img

రాజకీయం

సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన పై కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన పై కే.ఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.పదిరోజుల పాటు విదేశాల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి ఖాళీ చేతులతో హైదరాబాద్ కు వచ్చారని వ్యాఖ్యనించారు.బుధవారం అయిన మీడియాతో మాట్లాడుతూ,అమెరికాలో వేల సంస్థలు ఉన్నాయి,తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఒక్క కంపెనీ అయిన ముందుకు వచ్చిందా..? అమెజాన్,ఐటీ కంపెనీలు,రియల్...

సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే పాయం పాదయాత్ర

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మున్సిపాలిటీ పరిధి లో స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాదయాత్ర చేపట్టారు.మున్సిపాలిటీ పరిధి లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు వచ్చాయని అందుకే ఈ పాదయాత్ర చేస్తున్నానని పాయం అన్నారు.. గత పదేళ్లుగా మున్సిపాలిటీ లో పాలక వర్గ ఎన్నికల నిర్వహణ లేదని మున్సిపాలిటీ...

కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి గడ్డుకాలం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పాలనలో రైతుల బతుకుకు భరోసా లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.కాంగ్రెస్ పాలనలో రైతుల బతుకుకు భరోసా లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.,ఇది కాంగ్రెస్ సర్కార్ చేసిన కమాల్ అని ఎద్దేవా చేశారు.ఒక్క ఏడాదిలోనే 15.30 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గిందని...

ప్రభుత్వం కేసీఆర్ పాలన మీద విషం చిమ్మడానికి ప్రయత్నిస్తుంది

రైతుబంధు కోసం రైతాంగం ఎదురుచూస్తున్నారు గత ఏడాదే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కేసీఆర్ ఒక పంపును ప్రారంభించారు మొన్నటి వరకు కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం విఫల ప్రయత్నమని అన్నారు ఇప్పుడు కాళేశ్వరం నుండే నీళ్లు తీసుకొస్తున్నారు మాజీ ఐపీఎస్ అధికారి,బీఆర్ఎస్ నాయకులు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ రైతుబంధు కోసం తెలంగాణ రైతాంగం ఎదురు చూస్తుందని మాజీ ఐపీఎస్ అధికారి,బీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్...

వైసీపీకి మరో షాక్,పార్టీకి గుడ్ బై చెప్పిన ఆళ్ళనాని

వైసీపీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.ఆ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ఆళ్ళ నాని రాజీనామా చేశారు.జిల్లా అధ్యక్ష పదవితో పాటు ఇంచార్జీ పదవి కూడా రాజీనామ చేస్తునట్టు ప్రకటించారు.ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ,వ్యక్తిగత కారణాలతోనే పదవులకు రాజీనామా చేస్తునట్టు ప్రకటించారు.ఇక నుండి రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నని పేర్కొన్నారు.ఈ మేరకు తన రాజీనామ...

అధికారంలో ఉంటే అభివృద్ధి చేస్తాం,లేదంటే ప్రశ్నిస్తాం

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ పని అయిపోయిందంటూ కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్.గురువారం అయిన మీడియాతో మాట్లాడారు.ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు.పార్టీ పై కొంతమంది కుట్రలు చేస్తున్నారని,తెలంగాణ ఏర్పడ్డ కొంతమంది బుద్ధి మారలేదని ఆరోపించారు.భూమి ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని తెలిపారు.అధికారంలో ఉంటే తెలంగాణను...

జమ్ముకశ్మీర్ లో ఉగ్రదాడులు పెరిగాయి,కీలక వ్యాఖ్యలు చేసిన ఖర్గే

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 ను రద్దు చేసి నేటికీ ఐదేళ్లు పూర్తయ్యాయి.ఈ సంధర్బంగా కేంద్రప్రభుత్వం పై కాంగ్రెస్ జాతీయ అద్యక్షులు మల్లికార్జున ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఆర్టికల్ 370ను రద్దు చేస్తే అక్కడి పరిస్థితి మెరుగుపడుతుందని,ఉగ్రవాదుల దాడులు తగ్గుముఖం పడతాయని ప్రధాని మోదీ అన్నారని గుర్తుచేశారు.కానీ ప్రధాని...

కాంగ్రెస్ కూడా మజ్లీస్ కే కొమ్ముకాస్తుంది

వేల ఎకరాలను ముందుగానే సేకరించి రియల్ ఎస్టేట్ దందా ధరణి దేశంలోనే అతిపెద్ద స్కాం వేల కోట్ల ఆస్తులను దోచుకునేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ బోనాల పండుగ వెనుక పెద్ద చరిత్ర ఉంది పండుగకు సర్కార్ నిధులివ్వలే ఒక మతానికి కొమ్ముకాస్తూ కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది హిందువుల పండుగలంటే అంతా చులకనా కాంగ్రెస్ ప్రభుత్వం పై కేంద్రమంత్రి బండిసంజయ్ ఫైర్ కాంగ్రెస్...

బీఆర్ఎస్ నాయకులు నన్ను టార్గెట్ చేశారు

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అధికారం కోల్పోవడం వల్లే బీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్.శనివారం హైదరాబాద్ లోని ఆదర్శనగర్ లోని ఎమ్మెల్యే క్వాటర్స్ లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణి చేశారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ,కావాలనే అసెంబ్లీలో బీఆర్ఎస్ నాయకులు తనను టార్గెట్ చేశారని ఆరోపించారు.సీఎం రేవంత్ రెడ్డి పైన,తన...

సీఎం నివాసానికి గద్వాల ఎమ్మెల్యే

గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.సీఎంను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ,అడ్లూరి లక్ష్మణ్,మధుసూదన్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తదితరులు ఉన్నారు. ఇటీవల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరారు.తాజాగా మళ్ళీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img