Friday, September 20, 2024
spot_img

రాజకీయం

ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు బీఆర్ఎస్ కు పదేళ్లు పడితే కాంగ్రెస్ కు ఐదేళ్లూ కూడా పట్టదు నిరుద్యోగ భృతి ఇస్తామని హస్తం పార్టీ మాట తప్పింది జాబ్ కాలెండర్ ఎటు పోయింది సీఎం రేవంత్ .? కాలేజీ అమ్మాయిలకు స్కూటీ ఇస్తామన్న విషయమే మర్చిపోయారు నిరుద్యోగుల మహాధర్నాలో పాల్గొన్న కేంద్రమంత్రి కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగులను మోసం చేసిందని కేంద్రమంత్రి...

ముఖ్యమంత్రి పై కేటీఆర్ సెటైర్లు

రేవంత్ రెడ్డి మొన్న ఒక మాట అన్నారు.. పరీక్షలు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్లకు 100 కోట్లు లాభం వస్తుందని. ఇప్పుడు నాలుగు నెలలకు 400 కోట్ల లాభం వచ్చింది అనుకుంటే.. అందులో ఏమైనా కాంగ్రెస్ పార్టీకి వాటా ముట్టింది ఏమో ఆయనే చెప్పాలి - కేటీఆర్

బీజేపీతో కూడా ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు

బీజేఎల్పీ నేత,నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికల పై బీజేఎల్పీ నేత,నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌ రెడ్డి కీలక ఆరోపణలు చేశారు.బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను భయబ్రాంతులకు గురిచేస్తూ,బెదిరించి కాంగ్రెస్ లోకి చేర్చుకుంటున్నారని విమర్శించారు.బీజేపీతో కూడా చాల మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని అన్నారు.తెలంగాణలో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు...

అవినీతి నుండి తప్పుకునేందుకు కాంగ్రెస్ కి కేసీఆర్ సపోర్ట్

కేంద్రమంత్రి బండిసంజయ్ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేల చేరికల పై కేంద్రమంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి పంపుతున్నారని విమర్శించారు.గత ప్రభుత్వం హయాంలో చేసిన అవినీతి నుండి తప్పుకునేందుకు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు.రాష్ట్రంలో పోలీసుల ద్వారా నిరుద్యోగులను కాంగ్రెస్...

కేటీఆర్ కి బండిసంజయ్ స్ట్రాంగ్ కౌంటర్

ఇన్నాళ్ల తర్వాత కేటీఆర్ కి నేతన్నలు గుర్తొచ్చారా 15 ఏళ్లుగా సిరిసిల్లకు కేటీఆర్ ప్రాతినిధ్యం వహించారు బీఆర్ఎస్ హాయంలోనూ ఆకలి చావులు కొనసాగాయి కేటీఆర్ రాసిన లేఖకు బండిసంజయ్ కౌంటర్ ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాసిన లేఖకు కేంద్రమంత్రి బండిసంజయ్ కౌంటర్ ఇచ్చారు.ఇన్నాళ్ళ తర్వాత కేటీఆర్ కు నేతన్నలు గుర్తొచ్చారా అని ప్రశ్నించారు.సిరిసిల్లకు 15 ఏళ్లుగా కేటీఆర్...

కాంగ్రెస్ పాలనలో అధ్వాన పరిస్థితులు ఏర్పడ్డాయి:కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ మంత్రి,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు.రాష్ట్రంలో మార్పు కావాలి,కాంగ్రెస్ రావాలి అని చెప్పి పెద్ద మార్పే తీసుకోని వచ్చారని ఎద్దేవా చేశారు.జేఎన్టీయూలో జరిగిన ఘటన పై స్పందించిన కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రభుత్వం పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.పదేళ్ల క్రితం కాంగ్రెస్...

రాహుల్ గాంధీకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి

ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి పోతే ఆటోమేటిక్ గా ఆ వ్యక్తిని అనర్హుడిగా ప్రకటించవచ్చని కాంగ్రెస్ పార్టీ న్యాయ్ పాత్రలో చెప్పారు.ఏ తుక్కుగూడ వేదిక మీద అయితే ఈ తుక్కు మాటలు చెప్పారో అదే వేదికపై దానం నాగేందర్, తెల్లం వెంకట్ రావు, కడియం శ్రీహరిని కూర్చోబెట్టుకుని ఒకవైపు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ.....

నిరుద్యోగులను రెచ్చగొట్టి వారి జీవితాలను ఆగం చేయొద్దు

టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ పదేళ్లుగా ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు నిరుద్యోగుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కి గౌడ్ విమర్శించారు.శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ,తెలంగాణ ఉద్యమం పేరిట...

బీజేపీకి ట‌చ్‌లో 26 మంది ఎమ్మెల్యే

ఇతర పార్టీల్లోకి వెళ్లే ప్రజా ప్రతినిధులు అనర్హులు హామీల మోసం విషయంలో కాంగ్రెస్,బీఆర్ఎస్ కు తేడా లేదు బీఆర్ఎస్ నుండి వచ్చిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించాలి రాజీనామా చేయించి ఎన్నికల్లో పోటీ చేయించాలి మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక దేశం ప్రశాంతంగా ఉంది నాయకులకు ఉద్యోగాలు దొరికినాయికానీ, నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం రాలే ఫిరాయింపుల పై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టడం అన్యాయం ఇచ్చిన...

కాంగ్రెస్ లోకి గద్వాల బీఆరెస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన కృష్ణ మోహన్ రెడ్డి. జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం. పాల్గొన్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, దానం నాగేందర్
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img