Friday, September 5, 2025
spot_img

రాజకీయం

కాంగ్రెస్ కమిటీల్లో సామాజిక స్పృహ సున్నా

తెలంగాణ కాంగ్రెస్‌కి సంబంధించి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఆమోదించిన పలు కమిటీలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ డాసోజు శ్రవణ్ తప్పుపట్టారు. ఈ కమిటీల నియామకం ఉదయపూర్ డిక్లరేషన్‌ను ఉల్లంఘించేలా, కుల గణన స్ఫూర్తికి తీవ్రంగా గండికొట్టేలా ఉందని విమర్శించారు. సామాజిక న్యాయతత్వానికి కూడా విరుద్ధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ...

టీపీసీసీ చీఫ్‌కి థ్యాంక్స్

హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ డీలిమిటేషన్ కమిటీలో సభ్యురాలిగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ అగ్ర నేత సోనియా గాంధీ, సీఎం రేవంత్, తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి...

కల్వకుంట్ల కవిత చిట్‘హాట్’

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. BRSను బీజేపీలో విలీనం చేయాలని చూస్తున్నారంటూ బాంబ్ పేల్చారు. తాను జైల్లో ఉన్నప్పుడే ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, అయితే తాను ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించానని చెప్పారు. తన లేఖను ఎవరు బయటపెట్టారో చెప్పమంటే తనపై పెయిడ్ ఆర్టిస్టులతో దాడి చేస్తున్నారని...

పెద్దల సభకు కమల్ హాసన్

ప్రముఖ నటుడు, ఎంఎన్ఎం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ పార్లమెంట్‌లోని పెద్దల సభకు వెళ్లనున్నారు. ఈ విషయాన్ని తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే, ఎంఎన్ఎం ప్రకటించాయి. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో డీఎంకేతో కుదిరిన ఒడంబడిక ప్రకారం ఎంఎన్ఎం పార్టీకి తాజాగా రాజ్యసభ స్థానం కేటాయించారు. తమిళనాడు, అస్సాంలలోని 8 ఎంపీ సీట్లకు వచ్చే...

వైరా మాజీ ఎమ్మెల్యే మృతి

ఖమ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్ లాల్ గుండెపోటుతో మృతిచెందారు. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మదన్ లాల్ 2014 శాసన సభ ఎన్నికల్లో వైరా నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అదే...

కేసీఆర్ దేవుడా.. ఎలా?: మంత్రి జూప‌ల్లి

కేసీఆర్‌ దేవుడన్న కవిత వ్యాఖ్యలపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. చుట్టూ ద‌య్యాలున్న వ్యక్తి దేవుడెలా అవుతార‌ని ప్ర‌శ్నించారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో విద్యుత్ స‌బ్ స్టేష‌న్ల నిర్మాణ ప‌నుల‌కు డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్క‌తో క‌లిసి శంకుస్థాప‌న చేసిన సంద‌ర్భంగా ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నిక‌ల ప్రచారంలో...

రేవంత్ రాజీనామా చెయ్యాలి

ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్ నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ చార్జ్‌షీట్‌లో సీఎం రేవంత్ పేరు వచ్చినందున ఆయన రాజీనామా చెయ్యాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. అందులోని అంశాలు.. ఈడీ చార్జ్‌షీట్ ప్రకారం రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా...

రాహుల్ గాంధీతో మ‌హేశ్ కుమార్ గౌడ్ భేటీ

తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ (టీపీసీసీ) అధ్య‌క్షుడు మహేష్ కుమార్ గౌడ్.. ఆలిండియా కాంగ్రెస్ క‌మిటీ (ఏఐసీసీ) అగ్రనేత, లోక్‌స‌భ‌లో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో ఢిల్లీలో కుటుంబ సమేతంగా క‌లిశారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ రాహుల్ గాంధీతో రాష్ట్రంలోని తాజా రాజకీయ అంశాలపై చర్చించారు. ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే అందుబాటులో...

కులగణను ఏనాడూ పట్టించుకోని కాంగ్రెస్‌

తెలంగాణ‌లోనూ తూతూ.. మంత్రంగా సర్వే ఎవరో డిమాండ్‌ చేస్తే తీసుకున్న నిర్ణయం కాదు కాంగ్రెస్‌ తీరుపై మండిపడ్డ మంత్రి కిషన్‌ రెడ్డి బీసీలకు న్యాయం చేయడానికి భాజపా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు కులగణన జరగలేదని, దేశాన్ని దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ ఆ ఊసే ఎత్తలేదని...

పార్టీ పదవుల్లో సీనియర్లకే పెద్దపీట

పిసిసి అబర్వర్ల సమావేశంలో మీనాక్షి వెల్లడి సమావేశానికి రానివారి పేర్లు తొలగింపు కాంగ్రెస్‌ పార్టీ పదవుల్లో సీనియర్లకు పెద్ద పీట వేయనున్నారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ చార్జీ విూనాక్షి నటరాజన్‌ ఆధ్వర్యంలో బుధవారం గాంధీభవన్‌ లో పీసీసీ అబ్జర్వర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 70 మంది అబ్జర్వర్లను ఆహ్వానించగా.. మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితోపాటు...
- Advertisement -spot_img

Latest News

సీబీఐ విచారణ నిలిపివేయండి

కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...
- Advertisement -spot_img