Wednesday, September 3, 2025
spot_img

స్పోర్ట్స్

బంగ్లాతో తొలి టెస్టు,భారీ స్కోర్ దిశగా టీం ఇండియా

చెన్నై వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్టులా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు ఆట గురువారం ముగిసింది.ఆట ముగిసే సమయానికి భారత్ 06 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది.ఇక ఈ మ్యాచ్‎లో అశ్విన్ అద్బుతమైన ప్రదర్శనతో సెంచరీ చేశాడు.108 బంతుల్లో శతకం సాధించాడు.మొదట బ్యాటింగ్‎కు దిగిన భారత్ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది.88...

నిఖత్ జరీన్‎కు డీఎస్పీ ఉద్యోగం

నియామక పత్రాన్ని అందించిన తెలంగాణ డీజీపీ జితేందర్ గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం డీఎస్పీగా ఉద్యోగం నిజామాబాద్ జిల్లాకు చెందిన భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్‌కు రాష్ట్ర ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నిఖత్ జరీన్ కు...

అలా చెప్పుకోవడానికి ఇష్టపడతాను

టీం ఇండియాలో ఫిటెస్ట్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారా అని అడిగితే తన పేరు చెప్పుకోవడానికి ఇష్టపడతానని బుమ్ర చెప్పుకొచ్చాడు.ఓ ఈవెంట్ లో అడిగిన ప్రశ్న పై స్పందించాడు.ఈ సంధర్బంగా బుమ్ర మాట్లాడుతూ,నేను ఫాస్ట్ బౌలర్ ని,చాలా మ్యాచ్‎లు ఆడాను..నేను ఎప్పుడు బౌలర్ల కోసం ఎదురుచూస్తాను అని తెలిపాడు.

ధోనీ గురించి బద్రీనాథ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు

ధోనీ పై బద్రీనాథ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.ధోనీ కూడా సాధారణ మనిషే,అప్పుడప్పుడు తన సంయమానాన్ని కోల్పోతాడు..కానీ ఫీల్డ్ లో తన ఆగ్రహాన్ని చూపించడం చాలా అరుదు..కోపం ప్రదర్శించడం వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు ప్రత్యర్థులు భావించకూడదనేది ధోనీ భావన అని చెప్పుకొచ్చాడు.

ఆఫ్ఘనిస్తాన్,న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన టెస్ట్ మ్యాచ్ రద్దు

ఆఫ్ఘనిస్తాన్,న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన టెస్ట్ మ్యాచ్ రద్దయింది.భారీ వర్షం కారణంగా మ్యాచ్ సాధ్యపడకపోవడంతో రద్దు చేస్తునట్లు అంఫైర్లు ప్రకటించారు.

భారత అథ్లెట్లతో ప్రధాని మోదీ సమావేశం

పారిస్ పారాలింపిక్స్ లో 29 పథకాలు సాధించి భారత్ కి చేరుకున్న అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చటించారు.దేశం కోసం వారు చేసిన కృషిని కొనియాడారు.అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన భారత అథ్లెట్లు 29 పథకాలు సాధించడం అభినందనియమని అన్నారు.వారి అంకితభావంతోనే ఇది సాధ్యమైందని..ఎంతోమందికి ఇది స్పూర్తిదాయకమని ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ పేర్కొన్నారు.

సత్తా చాటేందుకు బంగ్లా సిద్ధంగా ఉంది:నహీద్ రాణా

టెస్టు సిరీస్‎లో భారత్‎తో సత్తా చాటేందుకు బంగ్లాదేశ్ సిద్ధంగా ఉందని ఆ జట్టు ఆటగాడు,పేసర్ నహీద్ రాణా తెలిపారు.భారత్ తో సిరీస్ ఆడేందుకు చాలా బాగా సన్నద్ధం అయ్యాం,దానికి తగ్గతు సాధన కూడా మొదలుపెట్టమని తెలిపాడు.నెట్స్‎లో కష్టపడితేనే మ్యాచ్‎లో రాణించొచ్చు..భారత్ బలమైన జట్టే,కానీ మెరుగ్గా ఆడిన జట్టే గెలుస్తుందని పేర్కొన్నాడు.తాజాగా జరిగిన టెస్టుల్లో పాకిస్థాన్‎ను...

హైదరాబాద్ చేరుకున్న పారాలింపిక్స్ పతాక విజేత జీవాంజీ దీప్తి

పారిస్ వేదికగా జరిగిన పారాలింపిక్స్‎లో పతాకం సాధించిన తెలంగాణ అథ్లెట్ దీప్తి జీవాంజీ శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు.ఈ సంధర్బంగా ఆమెకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో విమానాశ్రయం నుండి విజయోత్సవ ర్యాలీ చేపట్టారు.పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ ఆకాడామిలో పుల్లెల గోపీచంద్,కోచ్ నాగపూరి రమేష్ దీప్తిను అభినందించారు.ఈ సంధర్బంగా దీప్తి...

బీజేపీలో చేరిన రవీంద్ర జడేజా

ఇటీవల టీ20 నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ రవీంద్ర జడేజా బీజేపీ పార్టీలో చేరాడు.ఈ విషయాన్ని జడేజా భార్య సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.ఇటీవల బీజేపీ పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.దీంట్లో భాగంగానే రవీంద్ర జడేజా గురువారం బీజేపీ పార్టీలో...

తెలంగాణ బిడ్డ జీవాంజి దీప్తిను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్-2024లో భారత్ కి మరో పతకం సాధించిన తెలంగాణ బిడ్డ జీవాంజి దీప్తికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.పారాలింపిక్స్ మహిళల 400 మీటర్ల టీ20 రేసులో దీప్తి కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.ప్రతిభకు వైకల్యం అడ్డురాదని నిరూపిస్తూ విశ్వ క్రీడా వేదికపై విజేతగా నిలిచిన దీప్తి అందరికీ గొప్ప...
- Advertisement -spot_img

Latest News

సీబీఐ విచారణ నిలిపివేయండి

కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS