Monday, March 31, 2025
spot_img

స్పోర్ట్స్

పాక్‌పై విండీస్‌ సంచలన విజయం

రెండో టెస్టులో 120 పరుగుల తేడాతో విజయం 35ఏళ్లలో తొలిసారి పాక్‌ గడ్డపై టెస్టు విజయం పాకిస్థాన్‌ గడ్డపై వెస్టిండీస్‌ చారిత్రక విజయం సాధించింది. దాదాపు 35ఏళ్ల తర్వాత పాక్‌ను వారి స్వదేశంలో టెస్టు మ్యాచ్‌లో ఓడించింది. ముల్తాన్‌ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టులో వెస్టిండీస్‌ 120 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో విండీస్‌...

రేప‌టినుండే పికిల్‌బాల్ లీగ్ ప్రారంభం

హైదరాబాద్ సూపర్‌స్టార్స్ జట్టులో సహ‌ యజమానులుగా రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నాని ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh), నటుడు జాకీ భగ్నాని కేఎల్ఓ స్పోర్ట్స్‌తో చేతులు కలిపారు. హైదరాబాద్ సూపర్‌స్టార్స్(superstars) జట్టులో సహ‌ యజమానులుగా చేరారు. ఈ జట్టు ముంబైలో రేపు ప్రారంభం కానున్న ప్రపంచ పికిల్‌బాల్ లీగ్‌లో...

ముగిసిన హైదరాబాద్ సూపర్ లీగ్ యూత్ కప్

శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సి సమర్పించిన హైదరాబాద్ సూపర్ లీగ్ యూత్ కప్, లియో 11 వేదికపై ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లతో విజయవంతంగా ముగిసింది. నవంబర్ 11 నుండి డిసెంబర్ 29 వరకు, అండ‌ర్ 13 విభాగంలో నాలుగు జట్లు, అండ‌ర్ 19 విభాగంలో ఎనిమిది జట్లు అద్భుతమైన 7-ఎ-సైడ్ ఫార్మాట్‌లో పోటీ పడ్డాయి. అసాధారణ ప్రతిభను...

శతక్కొట్టిన నితీశ్‌కుమార్‌ రెడ్డి

మెల్‌బోర్న్‌ టెస్ట్‌లో రికార్డు శతకం తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్‌ రెడ్డి ఆస్టేల్రియా పర్యటనలో అదరగొట్టాడు. పేస్‌ ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చిన అతడు మెల్‌బోర్న్‌ టెస్టులో జట్టును ఫాల్‌ ఆన్‌ గండం నుంచి బయటపడేశాడు. ఈక్రమంలో టెస్టు కెరీర్‌లో 171 బంతుల్లో తొలి శతకం సాధించాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన నితీశ్‌ తొలి బంతి నుంచి...

టీమిండియాలో అశ్విన్‎ను తప్పించండి: పుజారా

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న అయిదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆసక్తికరంగా సాగుతోంది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం చెలాయించి 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి బోణీ కొట్టింది. అడిలైడ్ వేదికగా జరిగిన డే/నైట్ టెస్టులో ఆస్ట్రేలియా అద్భుతంగా పుంజుకుని 10 వికెట్ల తేడాతో గెలిచి...

సిరాజ్‎కు జరిమానా

భారత్ పేసర్ మహమ్మద్ సిరాజ్ జరిమానా ఎదుర్కున్నాడు. ఆడిలైడ్ టెస్టులో భాగంగా ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‎ను ఔట్ చేసిన తర్వాత సిరాజ్,ట్రావిస్ హెడ్‎ను ఔట్ చేసిన తర్వాత ఆ ఇద్దరు వాగ్వాదానికి దిగారు. దీంతో ఐసీసీ సిరాజ్‎కు మ్యాచ్ ఫీజులో 20 శాతం కోతతో పాటు డీమెరిట్ పాయింట్ విధించింది.

బ్యాటింగ్ పరంగా పూర్తిగా నిరాశపరిచాము : రోహిత్

ఆడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో 10 వికెట్ల తేడాతో భారత్ ఘోర ఓటమి చవిచూసింది. బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ, బ్యాటింగ్ పరంగా పూర్తిగా నిరాశపరిచామని తెలిపాడు. "మాకు ఈ ఓటమి...

అడిలైడ్ టెస్ట్..నిరాశపర్చిన టాపార్డర్

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైడ్ వేదికగా మొదలైన రెండవ టెస్ట్ మ్యాచ్‎లో టీమిండియా టాపార్డర్ నిరాశ పరిచింది. ఓపెనర్ కేఏల్ రాహుల్ 37, శూబ్మాన్ గిల్ 31 పరుగులు చేయగా, యశస్వి జైస్వాల్ 0, రోహిత్ శర్మ 03, విరాట్ కోహ్లీ 07 పరుగులు మాత్రమే...

ధోనీ నాతో మాట్లాడడం లేదు..హర్భజన్ కీలక వ్యాఖ్యలు

ధోనీ నేను స్నేహితులం కాదు.. మా ఇద్దరి మధ్య మాటల్లేవ్ అంటూ భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇద్దరి మధ్య మాటలు లేక 10 సంవత్సరాలు దాటిందని తెలిపాడు.ధోనీ నాతో మాట్లాడడం లేదు, దానికి కారణం ఎంతో నాకు తెలియదు..నేను ఐపీఎల్‎లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడుతున్నప్పుడు...

డిసెంబర్ 22న పీవీ సింధు వివాహం

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నారు.డిసెంబర్ 22న రాజస్థాన్‎లోని ఉదయ్‎పూర్ లో ఐటీ ప్రొఫెషనల్ వెంకట దత్తసాయితో ఆమె పెళ్లి జరగనుంది. హైదరాబాద్‎లోని పోసిడెక్స్ టెక్నాలజీస్‎లో వెంకట దత్తసాయి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‎గా పనిచేస్తున్నారు. ఈ విషయంపై పీవీ సింధు తండ్రి సీవీ రమణ మాట్లాడుతూ, ఇరు కుటుంబాలు ఒకరికొకరు చాలాకాలంగా తెలుసు. గత...
- Advertisement -spot_img

Latest News

డీలిమిటేషన్‌తో దక్షిణాదిని లిమిట్‌ చేసే కుట్ర

జనాభా ప్రాతిపదికన అంగీకరించే ప్రసక్తి లేదు 24 నుంచి 19 శాతానికి పడిపోనున్న దక్షిణాది ప్రాతినిధ్యం 11 ఏళ్లయినా ఎపి విభజన మేరకు పెరగని అసెంబ్లీ సీట్లు కేంద్ర నిర్ణయానికి...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS