Thursday, September 19, 2024
spot_img

స్పోర్ట్స్

ఇలా పతకాలు సాధించడం ఇదే తొలిసారి

టోక్యో ఒలంపిక్స్ లో కాంస్య పతకం సాధించిన భారత్ హాకీ జట్టు ఈసారి కూడా కాంస్యం అందుకుంది.దింతో మన దేశ పతకాల సంఖ్య 13 కి చేరింది.52 ఏళ్ల తర్వాత వరుసగా కాంస్య పతకాలు సాధించడం ఇదే తొలిసారి.అంతకుముందు 1972లో భారత్ 3 స్థానంలో నిలిచింది.

రెజ్లింగ్ సెమీస్ లోకి అమన్ షెరావత్

పారిస్ ఒలంపిక్స్ లో భారత రెజ్లర్ అమన్ షెరావత్ సత్తాచాటాడు.గురువారం జరిగిన క్వాటర్స్ ఫైనల్స్ లో అల్బేనియా రెజ్లర్ అబరకొవ్ పై ఘన విజయం సాధించి సెమీఫైనల్స్ లోకి అడుగుపెట్టాడు.జపాన్ రెజ్లర్ సీడ్ రీ హిగుచి తో ఫైనల్ బెర్తు కోసం జరిగే పోరులో అమన్ తలపడబోతున్నాడు.

నిఖత్ జరీన్ ను కలిసిన తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు

పారిస్ ఒలంపిక్స్ 2024లో భాగంగా తెలంగాణకి చెందిన అంతర్జాతీయ బాక్సర్ క్రీడాకారిణి నిఖత్ జరీన్,ఒలంపిక్ షూటర్ ఈషా సింగ్ ను పారిస్ లోని స్పోర్ట్స్ విలేజ్ లో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్,సాట్ చైర్మన్ శివసేనా రెడ్డి,ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి,ఒలంపిక్ మెంబెర్ వేణుగోపాల్ చారి,టూరిజం ఎండీ సోనీబాల తదితరులు...

ఒలంపిక్స్ లో ప్రేమ ప్రపోజల్..

ప్రేమ..ఎప్పుడు,ఎక్కడ,ఎవరిపైన,ఎలా కలుగుతుందో చెప్పలేం.తమ ప్రేమను వ్యక్త పరచడానికి కొందరు సరిహద్దులు దాటినా వారు కూడా ఉన్నారు.తాజాగా ఓ ప్రేమ కథ ఇప్పుడు సరిహద్దు దాటే ప్రారంభమైంది.ఈ ప్రేమ కథకి ఒలంపిక్స్ 2024 వేదికైంది. పారిస్ ఒలంపిక్స్ 2024లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది.చైనా బ్యాడ్మింటన్ క్రీడాకారణి హువాంగ్ యాకింగ్ కి అదే బృందంలోని మరో క్రీడాకారుడైన...

ఫైనల్స్ లోకి స్వప్నీల్ కూశాలే

పారిస్ ఒలంపిక్స్ లో భారత షూటర్లు అద్బుత ప్రదర్శన కనబరుస్తున్నారు.తాజాగా 50 మీటర్ల రైఫిల్ ఈవెంట్ లో స్వప్నీల్ కూశాలే ఫైనల్స్ కి అర్హత సాధించి..ఫైనల్స్ కి చేరిన ఐదో భారత షూటర్ గా పేరు నమోదు చేసుకున్నాడు.ఇప్పటికే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో మను భాకర్ రెండు పతకాలు సాధించి చరిత్ర...

అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్న మను భాకర్

పారిస్ 2024 షూటింగ్ ఈవెంట్ లో కాంస్య ప‌త‌కాన్ని సాధించి చరిత్ర సృష్టించిన మను భాకర్ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు.మను భాకర్ ఎక్స్ అకౌంట్ కి వేరిఫైడ్ బ్లూ టిక్ పడింది.అంతేకాకుండా ఆమె అకౌంట్ లో ఈఫిల్ టవర్ లోగో కూడా జాతకుడుంది.మరోవైపు ఆదివారం మను భాకర్ కాంస్య పతాకాన్ని సాధించి చరిత్ర...

ఒలంపిక్స్ లో మనోళ్లదే హవా,ఫైనల్స్ లోకి అర్జున్ బాబాట

పారిస్ ఒలంపిక్స్ లో భారత్ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు.ఆదివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ లో మను భాకర్ కాంస్య విజయం సాధించింది.ఇదే షూటింగ్ లో షూటర్ రమిత జిందాల్ ఫైనల్స్ లోకి వెళ్ళింది.తాజాగా పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో అర్జున్ బాబాట ఫైనల్స్ లోకి చేరాడు.

హెడ్ కోచ్ రేసు నుండి తప్పుకోవడానికి కారణం ఇదే

భారత జట్టుకు హెడ్‌కోచ్‌ రేసు నుంచి తప్పుకోవడానికి కారణాలను నెహ్రా వివరించారు.ఓ మీడియా ఛానల్ కు నెహ్రా ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ సందర్బంగా ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, నేనెప్పుడూ దాని గురించి ఆలోచించలేదు..నా పిల్లలు ఇంకా చిన్నవాళ్లు..గౌతమ్ గంభీర్‌కి కూడా చిన్న పిల్లలు ఉన్నారు..అయితే అందరి ఆలోచనలు ఒక్కలా ఉండవు..అందుకే నేను ఉన్న చోటే హ్యాపీగా...

వారిద్దరికీ 2027 ప్రపంచకప్ లో ఆడే సత్తా ఉంది

ఇటీవల టీం ఇండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంబీర్ కీలక వ్యాఖ్యలు చేశారు.రోహిత్ శర్మ,విరాట్ కోహ్లీ లకు 2027 లో జరిగే ప్రపంచ కప్ లో ఆడే సత్తా ఉందని,దానికి వారు తమ ఫిట్నెస్ ను కాపాడుకోవాలని సూచించారు.అలాగే తన కోచింగ్ గురించి కూడా మాట్లాడుతూ,తనకు జట్టు ప్రయోజనాలే ముఖ్యమని...

ఇంస్టాగ్రామ్ వేదికగా నటాషాకు విడాకులు ప్రకటించిన హార్దిక్

భారత క్రికెట్ జట్టు అల్ రౌండర్ హార్దిక్ పాండ్య నటాషా స్టాంకోవిచ్ కు విడాకులు ఇస్తున్నట్టు ఇంస్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు.ఈ సందర్బంగా ఓ పోస్టు ను షేర్ చేశాడు.ఇక తామిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు.ఏకాభిప్రాయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని,కఠినమైన నిర్ణయమైనప్పటికీ పరస్పర గౌరవంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఇంస్టాగ్రామ్ లో వెల్లడించాడు.ఒక కుటుంబంగా...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img