కెప్టెన్ గిల్ హాఫ్ సెంచరీ
టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్.. ఇంగ్లిష్ గడ్డపై సెంచరీ చేశాడు. 100 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. గతేడాది వెస్టిండిస్, ఆస్ట్రేలియా పర్యటనల్లో శతకాలతో చెలరేగిన ఇతను ఇంగ్లండ్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ 5వ సారి మూడంకెల స్కోర్ నమోదు చేశాడు. ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా హెడింగ్లేలో జరుగుతున్న...
జిల్లా క్రీడల అధికారి సునీల్ రెడ్డిఖమ్మం జిల్లా వ్యాప్తంగా జిల్లా స్పోర్ట్స్ అథారిటీ సంస్థ నిర్వహించిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాల్లో బాస్కెట్బాల్ క్రీడ అగ్రస్థానంలో నిలిచిందని ఖమ్మం జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి శ్రీ సునీల్ రెడ్డి అన్నారు. బాస్కెట్బాల్ వేసవి శిక్షణ శిబిరాల ముగింపు సంబరాల సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా...
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఇవాళ (జూన్ 11న బుధవారం) లండన్లో ప్రారంభమైంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా తలపడుతున్న ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ సెలెక్ట్ చేసుకుంది. వరల్డ్ టెస్ట్ ర్యాంకుల్లో ప్రస్తుతం ఆసీస్ టాప్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా ఆరంభంలోనే తడబడింది....
శిఖర్ సింగ్ను రూ.16 లక్షలకు కొనుగోలు చేసిన హైదరాబాద్ బ్లాక్హాక్స్
కాలికట్ వేదికగా ఇటీవల జరిగిన ప్రైమ్ వాలీబాల్(పీవీఎల్) నాలుగో సీజన్ వేలంలో హైదరాబాద్ బ్లాక్హాక్స్ జట్టు ప్లాటినం కేటగిరీ నుంచి శిఖర్ సింగ్ను రూ.16 లక్షలకు దక్కించుకుంది. అలాగే అమన్ కుమార్, దీపు వేణుగోపాల్ను వరుసగా రూ.11.5 లక్షలు, రూ.5.75 లక్షలకు కొనుగోలు చేసింది....
ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో నియామకం
సౌతాఫ్రికాకు చెందిన అడ్రియన్ లే రౌక్స్ను స్పోర్ట్స్ సైంటిస్ట్గా పేర్కొంటారు. ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో గొప్ప అనుభవం అతని సొంతం. టీమిండియా ఇంగ్లండ్ టూర్ నేపథ్యంలో అతణ్ని మన జట్టుకు స్ట్రెంత్, కండిషనింగ్ కోచ్గా బీసీసీఐ నియమించింది. క్రికెట్ గురించి ఏ టూ జెడ్ తెలిసిన అడ్రియన్ లే రౌక్స్.. ప్లేయర్స్ను...
ఇండియన్ అథ్లెటిక్స్లో జ్యోతి ఎర్రాజీ మళ్లీ సత్తా చాటింది. వారం రోజుల వ్యవధిలోనే మరో స్వర్ణ పతకం సాధించింది. ఇటీవలే ఆసియా ఛాంపియన్షిప్స్లో గోల్డ్ మెడల్ను కైవసం చేసుకున్న ఆమె.. 100 మీటర్ల హర్డిల్స్లో తనకుతానే సాటి అని నిరూపించింది. తైవాన్ ఓపెన్లోనూ పసిడిని సొంతం చేసుకుంది. ఇవాళ (జూన్ 7 శనివారం) జరిగిన...
ట్రెండింగ్లో హ్యాష్ట్యాగ్
బెంగళూరులో ఆర్సీబీ విక్టరీ పరేడ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట సరికొత్త చర్చకు దారితీస్తోంది. ఆ జట్టులోని స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు అరెస్ట్ కొహ్లీ అనే హ్యాష్ట్యాగ్(#ArrestKohli)ని ట్రెండింగ్లోకి తెచ్చారు. ఈ వివాదానికి రాజకీయ రంగు కూడా పులుముతున్నారు. తెలంగాణలో స్టైలిష్ స్టార్...
11 మంది దుర్మరణం.. 50 మందికి గాయాలు..
ఐపీఎల్ విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నిన్న (జూన్ 4న బుధవారం) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన విజయోత్సవంలో విషాదం చోటుచేసుకుంది. తొక్కిసలాట జరగటంతో 11 మంది చనిపోయారు. మరో 50 మంది గాయపడ్డారు. ఊహించనివిధంగా అభిమానులు రావటంతో దుర్ఘటన జరిగింది. గాయపడినవారిలో 10 మంది...
ఐపీఎల్ విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నిలిచింది. 18 ఏళ్ల కలను నిజం చేసుకుంది. మొట్టమొదటిసారిగా ఐపీఎల్ టైటిల్ను సొంతం చేసుకుంది. మంగళవారం (జూన్ 3) రాత్రి అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో పంజాబ్ కింగ్స్ను ఓడించింది. పోటాపోటీగా జరిగిన ఈ మ్యాచ్లో ఆర్సీబీ 6 రన్నుల తేడాతో విక్టరీ...
‘ఒన్ 8 కమ్యూన్’ పేరుతో బెంగళూరులో ఉన్న విరాట్ కోహ్లీ పబ్, రెస్టారెంట్పై పోలీసులు కేసు నమోదు చేశారు. మే నెల 29న జరిగిన సోదాలు జరిపి 31న కేసు బుక్ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ పబ్, రెస్టారెంట్లో స్మోకింగ్ జోన్ లేకపోవటంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు....
కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...