Wednesday, April 2, 2025
spot_img

స్పోర్ట్స్

తొలి టెస్ట్ మ్యాచ్‎లో భారత్ ఓటమి

బెంగుళూరు వేదికగా జరిగిన తొలి టెస్ట్‎లో భారత్ జట్టు 08 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. తొలి ఇన్నింగ్స్ లో 46 పరుగులకే కుప్పకూలిన టీం ఇండియా జట్టు రెండో ఇన్నింగ్స్ లో 462 పరుగులు చేసిన ఓటమి పాలైంది. 107 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్ల తేడాతో కివీస్ జట్టు ఛేదించింది.

నేటి నుండే ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్

మరికాసేపట్లో ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్ ప్రారంభంకానుంది. హైదరాబాద్ లోని గచ్చిబౌలీ స్టేడియంలో రాత్రి 08 గంటలకు తెలుగు టైటాన్స్ , బెంగుళూరు బుల్స్ మధ్య తొలి మ్యాచ్ మొదలవనుంది. రెండో మ్యాచ్ దబాంగ్ ఢిల్లీ,యూ ముంబయి మధ్య రాత్రి 09 గంటలకు రెండో మ్యాచ్ మొదలవుతుంది.

ప్రతి మ్యాచ్ తర్వాత కోహ్లీను అంచనా వేయడం సరికాదు

ప్రధాన కోచ్ గౌతం గంభీర్ ప్రతి మ్యాచ్ తర్వాత కోహ్లీను అంచనా వేయడం సరికాదని ప్రధాన కోచ్ గౌతం గంభీర్ అన్నారు. విరాట్ కోహ్లీ టెస్టుల్లో గత ఎనిమిది ఇన్నింగ్స్ లో ఒక్క అర్థశతకం మాత్రమే చేశాడు. విరాట్ పట్ల నా ఆలోచనలు స్పస్టంగా ఉన్నాయి. అతనో ప్రపంచస్థాయి క్రికెటర్.. సుదీర్ఘ కాలంగా మంచి ప్రదర్శన...

ముంబయి ఇండియన్స్ ప్రధాన కోచ్‎గా మహేల జయవర్ధనే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‎కి సంబంధించి ముంబయి ఇండియన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్రాంచైజీ కోచ్‎గా శ్రీలంక మాజీ దిగ్గజం మహేల జయవర్ధనేను నియమించింది. గతంలో కూడా మహేల జయవర్ధనే ఈ పదవిలో కొనసాగారు. మహేల జయవర్ధనే కోచింగ్ లో ముంబయి ఇండియన్స్ 2017, 2019 ,2020 సంవత్సరాల్లో ట్రోఫీని గెలుచుకుంది.

టెన్నిస్‎కు రిటైర్మెంట్ ప్రకటించిన రఫెల్ నాదల్

స్పెయిన్ స్టార్ టెన్నిస్ ఆటగాడు రఫెల్ నాదల్ టెన్నిస్‎కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నవంబర్ లో మాలగలో జరగబోయే డేవిస్ కప్ లో స్పెయిన్ తరుపున చివరిసారి అడుతానని తెలిపారు. గత కొన్నేళ్ళు చాలా కష్టంగా గడిచాయని, ముఖ్యంగా గత రెండేళ్ళు ఎన్నో బాధలు పడ్డానని వెల్లడించారు.

బ్రౌంజ్‌ మెడల్ విజేత డీఎస్పీ టీ.లక్ష్మీని అభినందించిన డీజీపీ

ఛత్తీస్‎గఢ్ లో నిర్వహించిన ఆల్‌ ఇండియా పొలీస్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ క్లస్టర్‌ 2024- 25, వార్షిక క్రీడల పోటీల్లో అంబర్‌‎పెట్‌ పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ టీ.లక్ష్మీ మహిళల ట్రేడిషనల్‌ యోగసాన ఈవెంట్‌లో పాల్గొని బ్రౌంజ్‌ మెడల్ అందుకున్నారు. ఈ సంధర్బంగా డీఎస్పీ టీ.లక్ష్మీ, ఐపీఎస్ రమేష్, డీఎస్పీ ఆర్‌.వి.రామారావులు మంగళవారం...

ఈడీ విచారణకు హాజరైన హెచ్.సీ.ఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్

హెచ్.సీ.ఏ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ మాజీ ఎంపీ అజారుద్దీన్ మంగళవారం హైదరాబాద్‎లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఉప్పల్ స్టేడియంకి సంభందించి సామగ్రి కొనుగోళ్ల విషయంలో రూ.20కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు అజారుద్దీన్ పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అజారుద్దీన్‎కు నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది.

భారత్ ముందు 106 పరుగుల స్వల్ప లక్ష్యం

మహిళా టీ 20 ప్రపంచకప్ 2024 లో భాగంగా నేడు భారత్ - పాక్ మధ్య మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్‎కు దిగింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్ జట్టు 105 పరుగులు మాత్రమే చేసింది. భారత్ ముందు 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. పాకిస్థాన్...

రాష్ట్రానికి గుర్తింపు తెచ్చేలా కొత్త క్రీడా విధానం తయారు చేయాలి

సీఎం రేవంత్ రెడ్డి అద్భుతమైన క్రీడాకారులను తీర్చిదిద్దటంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు గుర్తింపు తెచ్చేలా కొత్త క్రీడా విధానం తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. 2036 ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకొని కొత్త పాలసీలో లక్ష్యాలను నిర్దేశించుకోవాలని అన్నారు. కొత్త స్పోర్ట్ పాలసీ ముసాయిదాపై సీఎం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు...

అజారుద్దీన్ కు ఈడీ సమన్లు

మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు ఈడీ గురువారం సమన్లు జారీ చేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పరిధిలో జరిగిన ఓ అవకతవకల వ్యవహరానికి సంబంధించి సమన్లు జారీ అయినట్టు తెలుస్తుంది. గతంలో అజారుద్దీన్ హెచ్‎సీఏ అధ్యక్షుడిగా పనిచేశారు. హెచ్‎సీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
- Advertisement -spot_img

Latest News

మధురైలో సిపిఎం మహాసభలు

వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS