Thursday, September 4, 2025
spot_img

స్పోర్ట్స్

టెన్నిస్‎కు రిటైర్మెంట్ ప్రకటించిన రఫెల్ నాదల్

స్పెయిన్ స్టార్ టెన్నిస్ ఆటగాడు రఫెల్ నాదల్ టెన్నిస్‎కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నవంబర్ లో మాలగలో జరగబోయే డేవిస్ కప్ లో స్పెయిన్ తరుపున చివరిసారి అడుతానని తెలిపారు. గత కొన్నేళ్ళు చాలా కష్టంగా గడిచాయని, ముఖ్యంగా గత రెండేళ్ళు ఎన్నో బాధలు పడ్డానని వెల్లడించారు.

బ్రౌంజ్‌ మెడల్ విజేత డీఎస్పీ టీ.లక్ష్మీని అభినందించిన డీజీపీ

ఛత్తీస్‎గఢ్ లో నిర్వహించిన ఆల్‌ ఇండియా పొలీస్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ క్లస్టర్‌ 2024- 25, వార్షిక క్రీడల పోటీల్లో అంబర్‌‎పెట్‌ పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ టీ.లక్ష్మీ మహిళల ట్రేడిషనల్‌ యోగసాన ఈవెంట్‌లో పాల్గొని బ్రౌంజ్‌ మెడల్ అందుకున్నారు. ఈ సంధర్బంగా డీఎస్పీ టీ.లక్ష్మీ, ఐపీఎస్ రమేష్, డీఎస్పీ ఆర్‌.వి.రామారావులు మంగళవారం...

ఈడీ విచారణకు హాజరైన హెచ్.సీ.ఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్

హెచ్.సీ.ఏ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ మాజీ ఎంపీ అజారుద్దీన్ మంగళవారం హైదరాబాద్‎లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఉప్పల్ స్టేడియంకి సంభందించి సామగ్రి కొనుగోళ్ల విషయంలో రూ.20కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు అజారుద్దీన్ పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అజారుద్దీన్‎కు నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది.

భారత్ ముందు 106 పరుగుల స్వల్ప లక్ష్యం

మహిళా టీ 20 ప్రపంచకప్ 2024 లో భాగంగా నేడు భారత్ - పాక్ మధ్య మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్‎కు దిగింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్ జట్టు 105 పరుగులు మాత్రమే చేసింది. భారత్ ముందు 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. పాకిస్థాన్...

రాష్ట్రానికి గుర్తింపు తెచ్చేలా కొత్త క్రీడా విధానం తయారు చేయాలి

సీఎం రేవంత్ రెడ్డి అద్భుతమైన క్రీడాకారులను తీర్చిదిద్దటంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు గుర్తింపు తెచ్చేలా కొత్త క్రీడా విధానం తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. 2036 ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకొని కొత్త పాలసీలో లక్ష్యాలను నిర్దేశించుకోవాలని అన్నారు. కొత్త స్పోర్ట్ పాలసీ ముసాయిదాపై సీఎం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు...

అజారుద్దీన్ కు ఈడీ సమన్లు

మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు ఈడీ గురువారం సమన్లు జారీ చేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పరిధిలో జరిగిన ఓ అవకతవకల వ్యవహరానికి సంబంధించి సమన్లు జారీ అయినట్టు తెలుస్తుంది. గతంలో అజారుద్దీన్ హెచ్‎సీఏ అధ్యక్షుడిగా పనిచేశారు. హెచ్‎సీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

జాతీయ స్థాయిలో తెలంగాణ బాలుర జట్టు విజయం సాధించాలి

సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త కార్యదర్శి శోభన్ బాబు నంద్యాలలో జరిగే 42వ జాతీయ స్థాయి జూనియర్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్‎షిప్ లో తెలంగాణ బాలుర జట్టు విజయం సాధించాలని సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త కార్యదర్శి శోభన్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా సాఫ్ట్ బాల్...

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 200 మీటర్స్ పరుగు పందెం పోటీలు

యూత్ యాక్టివిటీస్ లో భాగంగా పల్నాడు జిల్లా నరసరావుపేట రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఇంజనీరింగ్ కళాశాలలో బాల,బాలికలకు 200 మీటర్స్ పరుగు పందెం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నరసరావుపేట రోటరీ క్లబ్ ఆర్.ఎ.సి. చైర్మన్ రాయల శ్రీనివాసరావు, రోటరీ క్లబ్ న్యూ జనరేషన్ డైరెక్టర్, ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాల...

మూడో రోజు ముగిసిన ఆట,చెలరేగిపోయిన భారత్ బ్యాటర్స్

చెన్నై వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసింది.మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ జట్టు బ్యాటర్స్ చెలరేగిపోయారు.రిషబ్ పంత్ (109;128 బంతుల్లో 13 ఫోర్లు,04 సిక్స్లు), శుభ్‎మన్ (119-176 బంతుల్లో 10 ఫోర్లు,4 సిక్స్ లు) సెంచరీలు చేశాడు.కేఎల్ రాహుల్ (22-19 బంతుల్లో 04 ఫోర్లు)...

ముగిసిన రెండో రోజు ఆట,308 పరుగుల ఆధిక్యంలో భారత్

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న భారత్-బంగ్లాదేశ్ తొలి టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసింది.ఆట ముగిసే సారికి భారత్ రెండో ఇన్నింగ్స్ లో 23 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది.బ్యాటింగ్ కి దిగిన భారత్ జట్టు ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది.యశస్వి జైస్వాల్ (10),రోహిత్ శర్మ...
- Advertisement -spot_img

Latest News

సీబీఐ విచారణ నిలిపివేయండి

కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS