లోన్ రెన్యువల్ చేసుకోలేదని హోల్డ్లో రైతుల ఖాతాలు
వడ్డీ కిందకు రైతు భరోసా డబ్బులు పోగా.. కొందరు ఎదురు చెల్లిస్తున్న పరిస్థితి..
పైసలు డ్రా చేసుకోలేక ఆందోళన చెందుతున్న రైతులు
సర్కారు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయకపోవడంతో రైతులకు తిప్పలు..
యాసంగి సీజన్ కు గాను పెట్టుబడి సాయం కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాలలో రైతు...
గౌడ్స్ హాస్టల్ జనరల్ సెక్రెటరీ ప్రతాప్ లింగం గౌడ్
భవితరాల భవిషత్ కోసం పటాన్చెరువు మండలం నందిగామ గ్రామం వద్ద నిర్మిస్తున్నటువంటి కొత్త గౌడ్స్ హాస్టల్ బిల్డింగ్ పనులు 51,150 చదరపు అడుగుల విస్తీర్ణంలో మా అధ్యక్షులు మోతె చక్రవర్తి గౌడ్ ఆధ్వర్యంలో శరవేగంగా కొనసాగుతున్నాయి. హాస్టల్ నిర్మాణానికి సహకరిస్తున్నటువంటి దాతలకు మా కమిటీ తరపున...
గౌడకులస్తులు ఆత్మ గౌరవం తో పాటు, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కుల వృత్తిలను ప్రోతహించుటకు నీరా కేఫ్ ఏర్పాటు చేయడం జరిగిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కానీ నేడు సుల్తాన్ బజార్లోని చాట్ భండార్లాగా మార్చారని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్పై ధ్వజమెత్తారు. నీరా కేఫ్ను ఎత్తేస్తున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో...
పరిరక్షించాలంటున్న పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి
నల్లగొండ జిల్లాలో మండల కేంద్రమైన గుడిపల్లి శివారులో దక్షిణ భారతదేశంలోనే అరుదైన ఇనుపయుగపు సమాధి గది (డాల్మెకి)ని గుర్తించినట్లు పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా, సీఈవో డా. ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. కొత్త తెలంగాణా చరిత్ర బృందం, గుడిపల్లి స్వచ్ఛంద సేవాసంస్థ సభ్యులు బోయ శ్రీనివాసరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు...
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. మద్యం బ్రాండ్ల కొత్త విధానానికి ఆమోదం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్) కొత్త కంపెనీల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది.దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో లేని విదేశీ, దేశీయ లిక్కర్, బీర్ కంపెనీలకు అవకాశం లభించింది. నాణ్యత, ప్రమాణాలపై సెల్ఫ్ సర్టిఫికేషన్ తీసుకోనున్నది. ఆయా...
నెల రోజుల పాటు స్థానిక ప్రజల ధర్నాలు, నిరసనలు
వ్రాతపూర్వకంగా 200 కి పైగ ఫిర్యాదులు
అడ్డదారిలో దివీస్ కి ఇచ్చినట్లు అంబుజాకు అనుమతులివ్వవద్దు
కమిటీల ఏర్పాటు నివేదికల పేరుతో అనుమతులు ఇవ్వవద్దు.
అడ్డదారిలో అంబుజా కి అనుమతులు జారీ చేయడంలో కీలకంగా రాష్ట్ర కార్యాలయ అధికారి ప్రయత్నాలు
అంబుజా కు అనుమతులు ఇవ్వవద్దని మెంబెర్ సెక్రటరీ, ఛైర్మెన్ ఎస్ఈఐఎఎకు, ఛైర్మెన్...
వైద్యాధికారి నియామకంలో అధికారుల నిర్లక్ష్యం
సకాలంలో అందని వైద్య సేవలు
ఆందోళనలో పశుపోషకులు
గ్రామాల్లో వైద్యం అందక మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి.పశువైద్యశాలల్లో సిబ్బంది కొరత కారణంగా మూగజీవాలకు వైద్య సేవలు అందించేవారే కరువయ్యారు.గ్రామీణ ప్రాంత రైతులకు పాడి,పంట రెండు కళ్ళలాంటివని భావిస్తూ పాడి పరిశ్రమను కంటికి రెప్పలా కాపాడుకుంటారు.అలాంటి పాడి పశువులకు రోగం వస్తే వైద్యం చేసే దిక్కు...
రావుస్ ఫార్మా లేబరేటరీస్ పై చర్యలు శూన్యం.
నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న సంబంధిత శాఖ అధికారులు.
38 గుంటల గాను, 153 చ,,గ లే అని తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన మండల అధికారి.
మామూళ్ల ముట్టాయని రిపోర్టు మార్చారా.?
ఐదు నెలలు గడిచిన ఇరిగేషన్, రెవిన్యూ అధికారులు జాడ లేదు.
తనకున్న పవర్ తో ఉన్నతాధికారులకు తప్పుడు రిపోర్టులు ఇస్తూ,...
శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ వద్ద ప్రమాదం
సొరంగ పనులు చేపడుతుండగా కూలిన పైకప్పు
నిన్న ఎస్ఎల్బీసీ టన్నెల్ లో 14వ కి.మీ వద్ద ప్రమాదం
కూలిన టన్నెల్ పైకప్పు… చిక్కుకుపోయిన 8 మంది
ముమ్మరంగా సహాయక చర్యలు… అయినా కనిపించని పురోగతి
ఆ ఎనిమిది ఇంకా సజీవంగానే ఉన్నారా? అంటూ సందేహాలు
సొరంగంలోనికి వెళ్లిన మంత్రి జూపల్లి కృష్ణారావు
నాగర్ కర్నూల్ జిల్లా...