గత రెండేళ్లుగా పన్ను చెల్లించని తాజ్ బంజారా
రూ. కోటి 47 లక్షల టాక్స్ పెండింగ్
జీహెచ్ఎంసీ అధికారులు 5 సార్లు నోటీసులు ఇచ్చిన స్పందించని హోటల్ యాజమాన్యం
పన్ను కట్టనందకు హోటల్ సీజ్ చేసిన జిహెచ్ఎంసి అధికారులు
హైదరాబాద్ సిటీలో ఫేమస్ అయిన తాజ్ బంజారా(Hotel Taj Banjara) హోటల్కు జీహెచ్ఎంసీ అధికా రుల షాక్ ఇచ్చారు. హైదరాబాద్...
టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు
సమస్యల పరిష్కారానికి తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 24న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద జర్నలిస్టులు నిరసన తెలియజేస్తూ కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. జర్నలిస్టులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని...
ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంపి కాంగ్రెస్ నాయకులు రవీంద్ర నాయక్
దేశంలోని కోట్లాది బంజారాల కులదైవం సంత్ సేవాలాల్ 286 వ జయంతి క్యాలెండర్ ను బంజార హిల్స్ లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి(REVANTH REDDY) మాట్లాడుతూ.. సేవాలాల్ మహారాజ్ అహింసా సిద్దాంతానికి పునాది...
కులగణన భవిష్యత్ తరాలకు దిక్సూచి
కులగణనపై అవగాహనకు సంబంధించిన టీషర్ట్స్ లాంఛ్
జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్
కులగణనకు సంబంధించి ఇంటింటి (రీ)సర్వేలో పాల్గొనాలని జాతీయ బీసీ దళ్ ప్రజలను చైతన్య పరుస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో కులగణన రీ సర్వే అవగాహన సదస్సు నిర్వహించారు....
కార్పొరేట్ కాలేజీల ధన దాహానికి ఎంతమంది విద్యార్థులు బలికావాలి
కళాశాలలను అదుపుచేయలేక చేతులెత్తేసిన ఇంటర్ బోర్డు ..
ఫిర్యాదులు సైతం బుట్ట దాఖలు చేసిన వైనం
నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు
విద్యార్థుల ఆత్మహత్యలపై చర్యలు శూన్యం
ఇంటర్ బోర్డు సమాధానం చెప్పాలని డిమాండ్
https://www.youtube.com/watch?v=ZHftK89vgmU
రోడ్డు ఫై కుక్క చచ్చిపోతే స్పందిస్తున్న నేటి తరుణంలో భావితరానికి ఆశ జ్యోతులుగా వెలుగొందాల్సిన బాల్య కుసుమాలు, కార్పొరేట్...
స్థానిక ఎన్నికల్లో మిమ్ముల్ని గెలిపించే బాధ్యత తీసుకుంటాం
బీజేపీ ఒక్కసారైనా తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడమే మన లక్ష్యం…
అందుకోసం ఎంతో మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు
నక్సలైట్ల తూటాలకు ఎదురొడ్డి పోరాడిన చరిత్ర బీజేపీ నాయకులది
బీసీల్లో ముస్లింలను కలిపి బిల్లు పంపితే ఆమోదించే ప్రసక్తే లేదు…
పెద్దపల్లిలో బీజేపీ పచ్చీస్ ప్రభారీ సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు..
మాజీ ఎమ్మెల్యే...
రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ బి.ఆనంద్ కుమార్ను అరెస్టు చేసిన ఎసిబి
తన కార్యాలయంలో లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం
పైలెట్ ప్రాజెక్టు సాంక్షన్ కొరకు చేపట్టిన వసూళ్ల పర్వం
నాగోలులోని ఆనంద్ కుమార్ ఇంటిపై ఏసీబీ దాడులు..
కోట్లాది రూపాయలు కూడా పెట్టినట్లు ఫిర్యాదులు!
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పని చేస్తూ,...
సహకార సంఘాన్ని నిండా ముంచేసిన ‘సర్’కారు
ఆర్భాటంగా ఆరంభించి ఆదిలోనే అంతమైన తీరు
మూడు రోజుల ముచ్చటగా సాగిన సొసైటీ పెట్రోల్ పంపు
బెడిసికొట్టిన వ్యూహంతో మూడేళ్లుగా మూతపడేసిన వైనం
ప్రారంభించిన ఎమ్మెల్యే లేడు..పెట్రోల్ బంక్ లేదు
అన్నదాతకు మేలు జరుగుడేమో..? కానీ మొత్తానికే ఎసరు
ఏడాది పాటు నడిపి నష్టం వచ్చిందని మూడేళ్లుగా మూసివేత
చిలిపిచేడ్ ప్రాథమిక సహకార సంఘం పెట్రోల్ పంపు...
4వేలకుగా పైగా చనిపోయిన కోళ్లు
సమాచారం ఇచ్చినా పట్టించుకోని అధికారులు
వనపర్తి జిల్లాలోని బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. మదనపురం మండలం కొన్నూరు గ్రామంలో శివకేశవరెడ్డి అనే రైతుకు చెందిన కోళ్ల ఫామ్లో 4000 కోళ్లు మృత్యువాతపడ్డాయి. బర్డ్ ఫ్లూ వ్యాధితో ఇంత పెద్ద సంఖ్యలో కోళ్లులో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఎప్పటి లాగే బుధవారం ఉదయం...
పాస్పోర్టు రెన్యువల్ కోసం వెళ్లిన కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సికింద్రాబాద్ పాస్పోర్టు కార్యాలయానికి వెళ్లారు. బుధవారం ఉదయం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి తన సతీమణితో కలిసి కేసీఆర్ పాస్పోర్టు ఆఫీసు వచ్చారు. తన పాస్పోర్టును రెన్యూవల్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. డిప్లమాటిక్ పాస్పోర్టును సబ్మిట్ చేసి సాధారణ పాస్పోర్టును తీసుకునేందుకు కేసీఆర్ పాస్పోర్టు కార్యాలయానికి...