నగరంలోని టి-హబ్ వేదికగా 'డిజిప్రెన్యూర్.ఏఐ' సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘తెలుగు ఏఐ బూట్క్యాంప్ 2.O’ స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. సాంకేతిక రంగంలో తెలుగువారికి సరికొత్త ఉపాధి అవకాశాలుకల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సంస్థ వ్యవస్థాపకులు శ్రీ నికీలు గుండ తెలిపారు. కృత్రిమ మేధ (ఏఐ) సాధనాల వినియోగంపై 21 రోజుల పాటు...
ప్రజల ప్రాణాలతో చెలగాటమనాడుతున్న ప్రజాపాలన ప్రభుత్వం
గ్రామాల్లో కరెంటు తీగలు తెగిపోయినా పట్టించుకోని అధికారులు
వర్షాలతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని, దీంతోపాటు ప్రజల ప్రాణాలతో ప్రజాపాలన ప్రభుత్వం చెలగాటమాడుతుందని బీఆర్ఎస్ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ లావుడ్య పూర్ణ ఆరోపించారు. గిరిజన గ్రామాల్లో వీధి స్తంభాలు వంగినా, తీగలు తెగిపోయే స్థితిలో ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని...
మహిళా దక్షతా సమితి బీఎస్సీ నర్సింగ్ 4వ బ్యాచ్ స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
చందానగర్ గంగారంలోని మహిళా దక్షతా సమితి క్యాంపస్ లో బన్సీలాల్ మలానీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ 4వ బీఎస్సీ నర్సింగ్ బ్యాచ్కి స్నాతకోత్సవం శుక్రవారం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై,...
బోర్డు కూడా పెట్టకుండా కొన్నేండ్లుగా అమ్డాపూర్ లో కొనసాగుతున్న బాబాజీ మసాలా కంపెనీపై అధికారులు చర్యలు తీసుకోవాలి
సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్
గత కొన్నేండ్లుగా కనీసం కంపెనీ బోర్డు కూడా పెట్టకుండా గుట్టుచప్పుడు కాకుండా మొయినాబాద్ మండలంలోని అమ్డాపూర్ లో కొనసాగుతున్న బాబాజీ మసాలా కంపెనీపై అధికారుల చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సిఐటియు...
రోగుల పట్ల మర్యాదగా వ్యవహరించాలి
అన్ని విభాగాలు పరిశుభ్రంగా ఉండాలి
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రతి శాఖ అధికారి తన బాధ్యతను నిబద్ధతతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్ సూచించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని కలెక్టర్ సమావేశ మందిరం నందు ఆసుపత్రిలోని...
గర్భంలోని గుట్టు బయట పడింది.
మెడికల్ షాప్ ముసుగులో లింగ నిర్ధారణ పరీక్షలు
స్కానింగ్ మిషన్ లభ్యం, అదుపులో ఆ ఇద్దరు
పోలీసుల తనిఖీలలో బయటపడ్డ స్కానింగ్ బాగోతం
మెడికల్ షాపు చుట్టూ కుళ్ళిన నిజాలు
జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులా పాత్ర ఏమిటి.?
రెండేళ్లుగా నిశ్శబ్దంగా సాగుతున్న లింగ నిర్ధారణ పరీక్షలు. మెడికల్ షాప్ తెర వెనుక శోధనల కథ. కనిపించని...
ముసుగులు తెరలేపిన సీబీఐ, సీఐడీ దర్యాప్తులు
హెచ్ సీఏ వ్యవహారాల పర్యవేక్షణకు రిటైర్డ్ జస్టిస్ నవీన్ రావు నియామకం
జనరల్ సెక్రెటరీ దేవరాజ్ అరెస్ట్.. 17 రోజుల్లో 7 రాష్ట్రాలు తిరిగిన దేవరాజు
సీఐడి దర్యాప్తులో బయటపడుతున్న అక్రమాలు.. కీలక ఆధారాలు సేకరణ
తెలంగాణ క్రికెట్ లో జరిగే ఆటల కన్నా, హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్ లో జరిగే అక్రమాలే...
తల్లితనం, కుటుంబ నిర్మాణంపై సమాజ చైతన్యం లక్ష్యం
ప్రపంచ ఐవీఎప్ దినోత్సవాన్ని పురస్కరించుకుని హన్మకొండ గవర్నమెంట్ మేటర్నిటీ హాస్పిటల్ సహకారంతో, “I Value Family for India’s Vibrant Future” థీమ్పై నిర్వహించిన ప్రత్యేక ఫెర్టిలిటీ అవగాహన కార్యక్రమం వైద్యవర్గం, యువత, మహిళా సంఘాలు, సమాజ ప్రతినిధుల సమక్షంలో విజయవంతంగా ముగిసింది.
ఈ కార్యక్రమంలో రీజినల్ మెడికల్...
హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయను కొనియాడిన డా. వకుళాభరణం
హర్యానా మాజీ గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ శుక్రవారం ఉదయం నల్లకుంట కూరగాయల మార్కెట్ ప్రాంతంలో బీసీ ఉద్యమకారుడు, తెలంగాణ బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు నివాసానికి స్వయంగా వచ్చి తన ఆత్మకథ పుస్తకాన్ని అందజేశారు....
టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ కు సామాజిక కార్యకర్త లుబ్నా సర్వత్ ముఖ్య ప్రతిపాదన
గత దశాబ్ద కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొనసాగిన అవినీతి పై పౌర సమాజంలో ఉన్న అసంతృప్తిని దృష్టిలో ఉంచుకుని, సిస్టమ్ పై ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందడానికి తెలంగాణలో కొన్ని అత్యవసర, బలమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని...
పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్
దేశవ్యాప్తంగా...