రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉంది
సమాచార పౌర సంబంధాల స్పెషల్ కమిషనర్ ప్రియాంక
ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయడానికి జర్నలిజం వారధి అని, రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని సమాచార పౌర సంబంధాల స్పెషల్ కమిషనర్ ప్రియాంక అన్నారు. గురువారం నాంపల్లి మీడియా అకాడమీలో రంగారెడ్డి జిల్లా...
ఇంజనీరింగ్, మెడికల్ సీట్లు కేసులో సోదాలు
మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇంటిపై ఆదాయ పన్ను శాఖ (ఐటీ) అధికారులు గురువారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని మల్లారెడ్డి నివాసం, కుటుంబ సభ్యులు ప్రీతి రెడ్డి, భద్ర రెడ్డి ఇళ్లతో పాటు మల్లారెడ్డి గ్రూప్ కు చెందిన విద్యాసంస్థల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇంజనీరింగ్,...
పారిశ్రామికాభివృద్ధికి తెలంగాణలో అపార అవకాశాలు
18 నెలల్లో కొత్తగా రూ.3.2 లక్షల కోట్ల పెట్టబడులు
యూఏఈ పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్ బాబు పిలుపు
తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చి దిద్దాలనేదే మా ప్రభుత్వ సంకల్పమని, ఈ లక్ష్య సాధనలో పాలు పంచుకోవాలని యూఏఈ పారిశ్రామికవేత్తలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి...
మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్కు కవిత ట్వీట్
తెలంగాణలో రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా చర్చకు దారి తీసిన పరిణామం ఇది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్లా నియోజకవర్గ శాసనసభ్యులు కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన సోదరి, ఎమ్మెల్సీ కవిత ట్వీట్ ద్వారా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. “అన్నయ్యా.. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే!!”...
సిఎం రేవంత్ సంకల్పం ఇదే
సచివాలయంలో ఫిక్కీ, సిఐఐ తదితర సంస్థలతో శ్రీధర్ బాబు
తెలంగాణకు కొత్త పరిశ్రమలు రావాలి… ఇక్కడి యువతకు ఉపాధి దక్కాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో...
ఉచిత ప్రయాణంతో ఆర్టీసికి రూ.6680 కోట్ల ఆదాయం
200 కోట్ల ఉచిత ప్రయాణాలపై డిప్యూటి సిఎం వెల్లడి
మహిళలకు శుభాకాంక్షలు చెప్పిన భట్టి
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసి రూ.6680 కోట్ల రూపాయలు ప్రయాణ చార్జీలు ఆదా చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లోని ఎంజీబీఎస్ బస్టాండ్లో మహాలక్ష్మి సంబరాలు చేపట్టింది. ఉచిత...
కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా లోపించిన పారిశుధ్యం
ఇలా ఉంటే విషజ్వరాలు రావా…?
స్పంధించని అధికారులు..
అసలే వర్షాలు దీనికి తోడు లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటితో జలమయం అవుతున్నాయి. రోడ్లపై పడిన గుంటల్లో వర్షపు నీరు చేసి దోమలకు ఆలవాలుగా మారుతున్నాయి. వర్షాకాలంలో అంటువ్యాధులు విషజ్వరాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో, రోడ్ల వెంట ఎక్కడపడితే అక్కడ...
క్వారీలో నిత్యం పేలుతున్నా అనధికారిక పేలుళ్లు
భారీమొత్తంలో క్వారీలకు చేరిన పేలుడు సామాగ్రి
అనుమతులు లేకుండా కోట్లల్లో వ్యాపారం
క్వారీలపై నిఘా పెట్టాలన్న స్థానికుల డిమాండ్
క్వారీల వద్ద నిరసన తెలిపిన కాంట్రాక్టర్
పాల్వంచ మండలంలోని తోగ్గూడెం గ్రామంలో అక్రమ మైనింగ్ వ్యాపారం ఇంకా కొనసాగుతూనే ఉంది. సింగరేణి ఓపెన్కాస్టులను మించి భారీ స్థాయిలో మైనింగ్ మాఫియా చెలరేగిపోతుంది. బ్లాస్టింగ్లు నిర్వహిస్తూ...
జిల్లాలో పెట్రోలింగ్ మరిచిన పోలీసులు..
వాహనాల వెంట పరుగులు, వసూళ్ల వైపే అడుగులు..
బంగారం దొంగలను పట్టుకోవడానికి ఖాకీల తిప్పలు..
పేట పోలీసులకు బంగారం దొంగలు చిక్కెనా.?
సూర్యపేట పోలీసులు నిఘా మరిచారు. వాహనాల వెంట పరుగులు పెడుతూ, కేవలం వసూళ్ల పైనే ద్రుష్టి సరించారన్న ఆరోపణలు జిల్లా ప్రజలలో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. జిల్లా పోలీసులు లు నిఘా...
ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని గోరింటాకు, గాజుల మహోత్సవం
మణికొండ అలకాపూర్ టౌన్షిప్లో మహిళల సందడి
మాంగల్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆషాఢమాసం సందర్భంగా మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన గోరింటాకు మరియు గాజుల మహోత్సవం మణికొండ అలకాపూర్ టౌన్షిప్ ప్రాంతంలో ఉత్సాహభరితంగా, సంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ సాంస్కృతిక కార్యకర్త డా. బత్తిని కీర్తిలతా గౌడ్ ఘనంగా నిర్వహించారు.
ఈ...
పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్
దేశవ్యాప్తంగా...