పెరుగుతున్న అంతర్జాతీయ పెట్టుబడులు
గ్రామీణ ప్రాంత ప్రజలూ నగరబాట..
హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నగరంలో పెట్టుబడులు పెడుతున్నాయి. దీంతో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు హైదరాబాద్లో సెటిల్ అవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కూడా నగరబాట పడుతున్నారు. నగరంలో మెరుగైన ఉపాధి అవకాశాలు ఉండంటతో సిటీలో సెటిల్ అయ్యేవారి...
50మంది విద్యార్థులను ఎండలో కూర్చోబెట్టిన వైనం.
హిప్పో క్యాంపస్ స్కూల్ యాజమాన్యం తీరుపై ఆగ్రహం..
ఆవేదన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు..
విద్యార్థుల మనోభావాలు దెబ్బతింటే బాద్యులెవ్వరు..?
విద్యార్థులు పాఠశాల ఫీజు కట్టలేదని కనీసం కనికరం లేకుండా పరీక్ష రాయాల్సిన 9వ తరగతి చదువుతున్న విద్యార్థులను ఆరుబయట కూర్చోబెట్టిన హిప్పో క్యాంపస్ స్కూల్ యాజ మాన్యం తీరు మండలంలో చర్చనీయాంశంగా...
కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటం ప్రదర్శన
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన
సబ్ రిజిస్ట్రార్పై చర్యలుకై డిమాండ్
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ విధించిన ఎన్నికల కోడ్ ను కూసుమంచి సబ్ రిజిస్ట్రార్ ఉల్లంఘించారు. ఇటీవల ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ...
బీజేపీ నాయకులు జాకట ప్రేమ్ దాస్
మేడ్చల్ మున్సిపల్లోని మూడవ వార్డు లో ప్రతిరోజు ఉదయం పర్యటన చేసినపుడు పలు సమస్యలను స్థానికి ప్రజల నుండి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా రాఘవేంద్ర కాలనీలో రోడ్లు మరియు డ్రైనే జీ సమస్యలు చాలా ఉన్నాయి అని జాకట ప్రేమ్ దాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం...
చారిత్రాత్మక సంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
ఆధ్యాత్మిక వారసత్వానికి పెద్దగట్టు జాతర పెట్టింది పేరు
టాఫిక్ నియంత్రణ పై ప్రత్యేక దృష్టి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దగట్టు జాతర ప్రతీక అని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం దురాజ్ పల్లి...
ప్రభుత్వ కళాశాలలకు స్టేట్ర్యాంకులు ఎందుకు రావడం లేదు
స్టేట్ర్యాంకుల వెనుక మతలబు ఏమిటి…?
ఒక్కసమాధానం కూడా తప్పుపోకుండా ఎలా రాస్తున్నారు?
అసలు సూత్రధారులు ప్రభుత్వాధికారులేనా…?
ఎవరూ ఊహించని కొత్తదందాకు తెర
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇంటర్పరీక్షల సమయంలో నిరంతర ప్రక్రియ
పరీక్షకు 10నిమిషాల ముందే ప్రశ్నలు లీక్చేస్తుంది ఎవరు
భారీ మొత్తంలో ముడుపులు తీసుకుంటున్నారని ఆరోపణలు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిష్ణాతులైన...
చందానగర్ సర్కిల్లో ఆయనే కీపిన్..!
5 ఏళ్లుగా సర్కిల్లోనే తిష్ట..!
బదిలీ చేసినా వెళ్లరు..!
బిల్ కలెక్టర్గా జాయిన్ అయి.. ఎఎంసీగా ఎదిగిన వైనం
50 శాతం డిమాండ్..
ఆయన చేతుల్లోనే ఎవరినైనా మ్యానేజ్ చేయగల్గే సత్తా ఆయన స్వంతం..
చందానగర్ సర్కిల్ ఎఎంసీ విజయ్ చిత్ర, విచిత్రాలు..
ఏ ప్రభుత్వ కార్యాలయాల్లోనైనా ఆ కార్యాలయ ఉన్నతాధికారిదే ఆజా మాయిషి ఉంటుంది. కానీ, చందానగర్...
జర్నలిస్ట్ల సమస్యల పరిష్కారానికై ప్రభుత్వం కృషి చేయాలి
టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య
షాద్ నగర్లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కమిటీ సమావేశం
రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలపై పోరాడే ఏకైక సంఘం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ మాత్రమేనని ఆ సంఘం రాష్ట్ర అధ్య క్షులు మామిడి సోమయ్య అన్నారు. రాబోయే రోజుల్లో జర్నలిస్టుల...
మూడు పువ్వులు ఆరు కాయలుగా అధికారుల సంపాదన
ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి.. పట్టించుకోని జిహెచ్ఎంసి ఉన్నత అధికారులు
మల్కాజిగిరిలో అక్రమ కట్టడాలు లెక్కకు లేనన్ని దర్జాగా నిర్మాణం అవుతున్న, టౌన్ ప్లా నింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. వివరాల్లోకి వెళ్తే మల్కాజిగిరి జిహెచ్ఎంసి కార్యాలయానికి కూత వేటు దూరంలో ఎన్నో అక్రమ...