ఆడబిడ్డలకు సిఎం శుభాకాంక్షలు
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మీ స్కీమ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేసింది. 18 నెలలుగా ఎలాంటి ఆటంకం లేకుండా విజయవంతంగా సాగుతోన్న మహాలక్ష్మీ స్కీమ్ అరుదైన మైలురాయిని అందుకుంది. ఈ స్కీములో...
ఆదివాసీ గూడాల్లో ఆనందం
తమ పోరాటం ఫళించందని సంబరం
ఎక్కడో ఒకచోట పులి జాడలుకనిపిస్తేనే వణికిపోయిన గిరజనం ఇప్పుడు.. కవ్వాల్ టైగర్ ఫారెస్ట్ జోన్ ప్రకటనతో చలించిపోయింది. తాము ఉన్న ఊళ్లు వదలాల్సి వస్తుందని ఆందోళన చెందారు. అందుకు జీవో 49కి వ్యతిరేకంగా ఉద్యమించారు. జిల్లా బంద్ చేపట్టారు. జీవో 49ని రద్దు చేయాలని ఆదివాసీ, తుడుందెబ్బ...
భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి
ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలి
అధికారులు క్షేత్రస్తాయిలో పర్యవేక్షించాలి
హైదరాబాద్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడండి
అంటువ్యాధులు ప్రబలకుండా గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి
యూరియా కొరత లేకున్నా కొందరు అసత్య ప్రచారాలు
25 నుంచికొత్త రేషన్ కార్డుల పంపిణీకి చర్యలు
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో సిఎం రేవంత్ రెడ్డి
భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా...
కల్లు కాంపౌడ్లను ఎత్తేసే కుట్ర
కులవృత్తులను అగౌరవపరుస్తున్న కాంగ్రెస్
మండిపడ్డ మాజీమంత్రి శ్రీనివాసగౌడ్
కుల వృత్తులను కాపాడుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాటిని నాశనం చేయాలని చూస్తుందని మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఏ కుల వృత్తిపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదన్నారు. సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఆదాయం...
హైదరాబాద్ రామ్నగర్లోని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నివాసంలో ఆదివారం బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, సి. కృష్ణ యాదవ్ తదితర ప్రముఖులు...
డిమాండ్ చేసిన దివాసి మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గోడం రేణుక
కొమురం భీం కన్జర్వేషన్ కారిడార్ పేరుతో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చిన జీవో నెం. 49 ను వెంటనే రద్దు చేయాలని ఆదివాసి మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గోడం రేణుక డిమాండ్ చేశారు. మావల మండలంలోని కొమురం భీం కాలనీలో ఆదివాసీ మహిళలతో...
రాజ్భవన్లో ప్రమాణం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
సీఎం రేవంత్ తదితరుల హాజరు
తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ (ఏకే సింగ్) ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో మధ్యాహ్నం 12:30 గంటలకు జస్టిస్ ఏకే సింగ్ తో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రమాణం చేయించారు. ఈ...
ఐటి కట్టలేదని రెండుసార్లు ఐటి కట్టించిన ప్రధానోపాధ్యాయుడు..
రూ.40 వేలు మహిళా ఉపాధ్యాయురాలుకి తిరిగి ఫోన్ పే..
మరుగుదొడ్లు కడిగే స్కైవెంజర్ జీతం ఆపిన పిల్లుట్ల..
ఇంగ్లీష్ టీచర్ వి రెండు సంవత్సరాలుగా ఇంక్రిమెంట్లు నిలిపివేత..
ప్రధానోపాధ్యాయుడు పై ఉన్నతాధికారుల విచారణ షురూ..
పిల్లుట్ల శ్రీహరి పై పలు సెక్షన్ల కింద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు..
జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు...
పాలమూరు ప్రాజెక్టులను పండబెట్టిన ఘనుడు
అక్కున చేర్చుకుని ఎంపిగా గెలిపిస్తే మోసం చేసిండు
కెసిఆర్ మోసపూరిత విధానాల వల్లనే పాలమూరు వెనకబాటు
శ్రీశైలం నిర్వాసితులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు శంకుస్థాపన
కేసీఆర్ పదేళ్ల పాలనపై ఘాటు విమర్శలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలోని ప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ సీఎం అయ్యాక ఎక్కువ అన్యాయం...
పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్
దేశవ్యాప్తంగా...