Wednesday, October 29, 2025
spot_img

తెలంగాణ

హుస్నాబాద్‌లో ఘనంగా తీజ్ ఉత్సవాలు

బంజారా భవన్‌లో సందడి.. పాల్గొన్న మంత్రి పొన్నం హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని బంజారా భవన్‌లో తీజ్ ఉత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. తీజ్ ఉత్సవాల సందర్భంగా సేవలాల్ మహరాజ్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయానుసారం బంజారా మహిళలు మంత్రివర్యుల తలపై...

నిరాశ మిగిల్చిన పార్లమెంట్ సమావేశాలు

ఇండియా, ఎన్డీయే కూటములు బీసీలను నిండాముంచాయి.. బీసీ రిజర్వేషన్ 42 శాతం పెంచిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలి సచివాలయం మీడియా పాయింట్ వద్ద జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు బీసీలకు తీవ్ర నిరాశ మిగిల్చాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జూలై 21 నుండి ఆగస్టు 21...

లైన్స్ క్లబ్ అఫ్ హైదరాబాద్ ఎవరెస్ట్ సేవా కార్యక్రమం

విద్యార్థులకు ఆటవస్తువులు అందజేసిన అధ్యక్షులు లయన్ పి. సుబ్బయ్య రంగారెడ్డి జిల్లా, మాజీద్‌పూర్‌లోని జెడ్పీహెచ్‌ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో లైన్స్ క్లబ్ అఫ్ హైదరాబాద్ ఎవరెస్ట్ ఆధ్వ‌ర్యంలో విద్యార్థులకు ఆటవస్తువులు అందజేసింది. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు లయన్ పి. సుబ్బయ్య, కోశాధికారి లయన్ ఎల్. వేణుగోపాల్, జోన్ చైర్మన్ లయన్ ఇ. బుచ్చయ్య పాల్గొన్నారు....

ఎన్డీఏ అభ్యర్థి నామినేషన్ దాఖ‌లు

ఉపరాష్ట్రపతి అభ్య‌ర్థిగా సీపీ రాధాకృష్ణన్ వెంట‌వ‌చ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో బుధవారం కీలక ఘట్టం చోటుచేసుకుంది. అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు ఆయన వెంట...

మద్యం దుకాణాల లైసెన్సులకు నోటిఫికేషన్

రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది నవంబర్‌తో ప్రస్తుత లైసెన్సుల గడువు ముగియనుండగా, కొత్త లైసెన్సులు 2025 డిసెంబర్‌ నుంచి 2027 నవంబర్‌ వరకు రెండు సంవత్సరాలపాటు అమల్లో ఉండనున్నాయి. దరఖాస్తు ఫీజును ప్రభుత్వం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచింది. అలాగే, కేటాయింపులో...

హుస్నాబాద్‌లో రోడ్డుల సమస్యపై వినూత్న నిరసన

హుస్నాబాద్‌ పట్టణంలోని 14వ వార్డు రెడ్డి కాలనీలో నివాసులు బురద రోడ్డుపై నాట్లు వేసి నిరసన తెలిపారు. స్థానికుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో పలు కుటుంబాలు పాల్గొన్నాయి. స్థానికులు మాట్లాడుతూ.. పట్టణంలో శంకుస్థాపన చేసిన సీసీ రోడ్డు పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదని, వెంటనే ఆ పనులను మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు....

విద్యా శాఖ విషయంలో రేవంత్ రెడ్డి తీరు సరిగా లేదు

తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా విద్యాశాఖపైన నిర్లక్ష్యం చూపడం సరైంది కాదని ఆయన మండిపడ్డారు. "ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు వహిస్తున్నందున ఈ రంగానికి ఇంకా ఎక్కువ సమయం కేటాయించాలి. ఈ ప్రభుత్వానికి రెండు సంవత్సరాలు గడిచిపోయాయి....

మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో సోదాలు..

మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నివాసం సహా పలుచోట్ల ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు మంగళవారం ఉదయం సోదాలు ప్రారంభించారు. ఫిలింనగర్ డౌన్‌లో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ డిఎస్ఆర్‌తో కలిసి చేపట్టిన భారీ ప్రాజెక్టులపై ఈ దర్యాప్తు కొనసాగుతోంది. గతంలోనూ వివాదాలకు కేంద్ర బిందువైన ఫిలింనగర్ సైట్ మరోసారి చర్చకు రావడం...

జీహెచ్ఎంసీ ప్రజావాణిలో 152 వినతులు

జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు జోన్లలో కలిపి 97 అర్జీలు స్వీకరించబడ్డాయి. జోన్‌ల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి: కూకట్‌పల్లి జోన్ – 44 వినతులు సికింద్రాబాద్ జోన్ – 18 వినతులు శేరిలింగంపల్లి జోన్ – 18...

గాంధీ కుటుంబం మాట శిలాశాసనం

పాపన్న గౌడ్ విగ్రహానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి గాంధీ కుటుంబం దేశానికి వరం గత ప్రభుత్వాలు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ కోటను మైనింగ్ లీజుకు ఇచ్చి, చారిత్రక వారసత్వాన్ని కాలగర్భంలో కలిపే ప్రయత్నం చేశాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ట్యాంక్‌బండ్ వద్ద పాపన్నగౌడ్ విగ్రహ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడారు. పాపన్నగౌడ్...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img