Saturday, September 21, 2024
spot_img

తెలంగాణ

జగన్నాథ రథోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

సమాజం ప్రశాంతంగా, సస్యశ్యామలంగా ఉండాలని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ శ్రీకృష్ణ కాన్షియస్నెస్ (ఇస్కాన్) సంస్థ ప్రార్థనలు ఫలించాలని, తెలంగాణపై భగవంతుడి కృప కొనసాగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.ఆదివారం ఇస్కాన్ లో నిర్వహించిన జగన్నాథ రథోత్సవంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అనే సూక్తిని తెలంగాణ ప్రభుత్వం ఆచరిస్తున్నదని...

రానున్న ఐదు రోజులపాటు ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు

తెలంగాణలో రానున్న ఐదురోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ విభాగం అధికారులు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేశారు. ఆదివారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల,నిర్మల్‌, నిజామాబాద్‌,జగిత్యాల,రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట,యాదాద్రి భువనగిరి,రంగారెడ్డి, హైదరాబాద్‌,మేడ్చల్‌ మల్కాజ్‌గిరి,సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి,మహబూబ్‌నగర్‌,నారాయణపేట జిల్లాల్లో భారీ...

తెలంగాణలో టీడీపీ ని బలోపేతం చేస్తాం

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్న రోజుల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.ఆదివారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అయిన పాల్గొన్నారు.ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసి ముందుకెళ్తేనే అభివృద్ధి జరుగుతుందని,గొడవలు...

రైతు ప్రభాకర్ భూమిని కాంగ్రెస్ నేతలే కబ్జా చేశారు

-బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ నాయకుల వల్లే రైతు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడని విమర్శించారు బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి.ఖమ్మం జిల్లాలో ప్రొద్దుటూరులో ఆత్మహత్య చేసుకున్న రైతు ప్రభాకర్ కుటుంబాన్ని ఆదివారం అయిన పరామర్శించారు.ఈ సందర్బంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రైతు ప్రభాకర్ భూమిని కాంగ్రెస్ పార్టీ నేతలే కబ్జా...

ముగిసిన ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం

శనివారం ప్రజాభవన్ లో జరిగిన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది.సమావేశం కోసం ప్రజాభవన్ కి వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రులు పొన్నం ప్రభాకర్,శ్రీధర్ బాబు,అధికారులు స్వాగతం పలికారు.అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న...

ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి రివార్డ్ అందజేసిన డిజిపి శ్రీ రవి గుప్త

సీనియర్ సిటిజన్ సమస్యను పరిష్కరించిన బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి రివార్డ్ అందజేసిన డిజిపి శ్రీ రవి గుప్త.భాగేందర్ సింగ్, ఏ స్ ఐ, రాఘవ చారి, పి సి 8075 మరియు మొహమ్మద్ ఇర్షాద్ అలీ, పీసీ 2651 హైదరాబాద్ సిటీ లోని బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నారు. 01-07-2024న...

చంద్రబాబుకు స్వాగతం పలికిన ముఖ్యమంత్రి రేవంత్, మంత్రులు

హైదరాబాద్ లోని ప్రజాభవన్‌లో ప్రారంభమైన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభమైంది.ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కోసం ప్రజాభవన్ కి వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సీఎం రేవంత్‌ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, సీఎస్‌, సీనియర్‌ అధికారులు స్వాగతం పలికారు.ఏపీ నుంచి హాజరైన సీఎం చంద్రబాబు...

నిమ్స్ లో విధులు నిర్వహించే అనస్థీషియా అడిషనల్ ప్రొఫెసర్ ప్రాచీకార్ ఆత్మహత్య

శుక్రవారం అర్ధరాత్రి బేగంపేట బ్రాహ్మణవాడిలోని ఇంట్లో అనస్థీషియా మత్తు వాయిల్ తీసుకున్న ప్రాచీకార్(46). గమనించిన కుటుంబీకులు చికిత్స కోసం వెంటనే నిమ్స్ కి తరలింపు. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించిన వైద్యులు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైంది: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ బూటకపు హామీలుగానే మారాయి నచ్చిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించుకుంటున్నారు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం భయపడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు నిర్మల్ ఎమ్మెల్యే,బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి.శనివారం అయిన అసెంబ్లీ మీడియా హాల్ లో విలేఖరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్...

జులై 07న సికింద్రాబాద్ శ్రీ జగన్నాథ యాత్ర

130 సంవత్సరాలుగా కొనసాగుతున్న జగన్నాథ రథయాత్ర 130 సంవత్సరాలుగా కొనసాగుతున్న సికింద్రాబాద్ జగన్నాథ రథయాత్ర జులై 07న ఆదివారం నిర్వహిస్తున్నట్టు శ్రీ జగన్నాథ స్వామి రాంగోపాల్ ట్రస్ట్ ఫౌండర్ ఫ్యామిలీ ట్రస్టీ పురుషోత్తం మలాని తెలిపారు.ప్రతి సంవత్సరం శ్రీ జగన్నాథ స్వామి రాంగోపాల్ ట్రస్ట్ పూరిలో జరిగే జగన్నాథ రథయాత్రతో పాటుగా నగరంలో జగన్నాథ భగవానుడు,బలభద్రుడు...
- Advertisement -spot_img

Latest News

లోయలో పడ్డ బస్సు,ముగ్గురు జవాన్లు మృతి

జమ్ముకశ్మీర్‎లోని బుడ్గం జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడింది.ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు.సుమారుగా 30 మంది గాయపడగా,06 మంది జవాన్ల...
- Advertisement -spot_img