కాప్రా మండల్ మారుతీ కాలనీ సర్వే నెంబర్ 199/28లో గల 15 గుంటల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకుంటాం
ప్రభుత్వ భూమి కబ్జా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు కాప్రా తహసీల్దార్ సుచరిత
కాప్రా ప్రాంతంలో ఉన్నా ప్రభుత్వ భూములు మొత్తం వెలికితిస్తా
ప్రభుత్వ భూమి ఎక్కడ వున్నా మాకు తెలుపండి కాప్రా తహసీల్దార్
కాప్రా సర్కిల్ పరిధి కుషాయిగూడ...
ఆటోల రవాణా పన్నులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు..
వేలల్లో జరిమానాలు విధిస్తున్న అధికారులు..
దీనిపై తగిన జీఓ తీసుకురావాల్సిన అవసరం ఉంది..
నగర డిప్యూటీ మేయర్, టీటీయూసీ స్టేట్ ప్రెసిడెంట్ మోతె శోభన్ రెడ్డికి వినతిపత్రం..
జీ.హెచ్.ఎం.సి. ప్రధాన కార్యాలయంలో అందజేసిన స్వచ్ ఆటో,రిక్షా కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు
హైదరాబాద్ జిహెచ్ఎంసి స్వచ్ ఆటో, రిక్షా కార్మికుల జాయింట్...
విజ్ఞప్తి చేసిన మాజీ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి..
ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి వినతి పత్రం అందజేత..
కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతోందని ఆవేదన..
ఆక్రమణలు, అక్రమ కట్టడాలతో జనజీవన అస్తవ్యస్తం అవుతోందని వెల్లడి..
ప్రజా ప్రతినిధిగా ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని వినతి..
స్థానిక సమస్యలపై తక్షణమే స్పందించాలని కోరుతూ మాజీ అధ్యక్షులు చెరు కుపల్లి వెంకటరెడ్డి స్థానిక ఎమ్మెల్యే...
అనుమతులు లేకుండా ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు
పట్టించుకోని సంబంధిత అధికారులు
మండలంలో ఇష్టారాజ్యంగా అక్రమ ఎర్రమట్టి తవ్వకాలు సాగుతున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు. పాలకవీడు మండలంలోని మూసి ఒడ్డు సింగారం గ్రామ శివారు ప్రభుత్వ భూమి నుండి రాత్రి, పగలు తేడా లేకుండా మట్టిని తరలిస్తున్నాసంబంధిత అధికారులు...
మండలంలో పాతుకుపోయిన ఏవో, ఎంపిఓ, ఏపీవో…
సుదీర్ఘ కాలంగా ఒకేచోట విధులు
పట్టింపు లేని శాఖధిపతులు.. వెంటనే బదిలీ చేయాలని ప్రజల డిమాండ్
పర్వతగిరి మండల కేంద్రంలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఏవో, ఎంపిఓ, ఏపీఓ అధికారులకు బదిలీ ఎందుకు జరగడంలేదనే అంశంపై జోరుగా చర్చ కొనసాగుతుంది. ఎంపీడీవో మారినా ఈ అధికారులు ఎందుకు మారడం లేదనే అంశంపై...
కలెక్టర్ అభిలాష అభినవ్
పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి అని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. స్వచ్ఛ నిర్మల్ జిల్లా కార్యక్రమంలో భాగంగా సోమవారం ఖానాపూర్ పట్టణంలో విస్తృత పర్యటన చేశారు. పట్టణం లోని పదవ వార్డులో డ్రైనేజీలను, రోడ్డు పరిశుభ్రతను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డ్రైనే జీలను ఎప్పటికప్పుడు శుభ్రంగా...
సచ్చిన, రోగాల బారినడిన మూగజీవాలను కోసి మాంసం విక్రయాలు
జాడాలేని అధికారులు
అత్యాశతో కొందరు వ్యాపారులు అనారోగ్యంతో ఉన్న జీవాలు మరియు చనిపోయిన జీవాల మాంసం అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారు. ఇక్కడ కల్తీ మాసం అమ్మకాలు ఇష్టారితిగా జరుగుతున్న అధికారులు మాత్రం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయడం లేదు. చనిపోయిన రోగాల బారిన...
మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపా లిటీలోని చెరువుని కొందరు అక్రమంగా ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేశారు, వీటిపై గత ప్రభుత్వంలోనే ఎన్నోసార్లు అధికారులకు లిఖితపూర్వకంగా కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ఫిర్యాదులు చేసినా అప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోలేదు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినటువంటి హైడ్రా అధికారులకు మరల ఫిర్యాదు చేయడంతో హైడ్రా కమీషనర్ రంగనాథ్ సూరం...
స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. లోకల్ బాడీ ఎన్నికలకు కేడర్ను గులాబీ పార్టీ సిద్ధం చేస్తోంది. శనివారం ఉదయం 11గంటలకు తెలంగాణ భవన్లో వికారాబాద్ జిల్లా నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(KTR) సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కేడర్కు కేటీఆర్...